ఏపీలో కొత్తగా 9927 కరోనా పాజిటివ్‌ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పరీక్షలను ప్రభుత్వం రికార్డు స్థాయిలో నిర్వహిస్తోంది. గడిచిన 24 గంటల్లో 64,351 మందికి పరీక్షలు నిర్వహించారు. దీంతో ఇప్పటి వరకు నిర్వహించిన మొత్తం పరీక్షల…

Continue Reading →

కీసర తహసీల్దార్‌ నాగరాజును కస్టడీలోకి తీసుకున్న ఏసీబీ అధికారులు

భూముల వ్యవహారంలో రూ.కోటి పది లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడిన కీసర తాసిల్దార్‌ నాగరాజును ఏసీబీ అధికారులు మంగళవారం కస్టడీకి తీసుకున్నారు. సోమవారం హైదరాబాద్‌ ఏసీబీ కోర్టు…

Continue Reading →

డీఆర్డీఓ చైర్మన్‌ సతీశ్‌రెడ్డి పదవీకాలం పొడగింపు

డీఆర్డీఓ చైర్మన్‌ జీ సతీశ్‌రెడ్డి పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం మరో రెండేళ్ల పాటు పొడగించింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల…

Continue Reading →

టీఎస్‌ ఎయిర్‌’ మొబైల్‌యాప్‌ను ఆవిష్కరించిన మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వాయు నాణ్యతను తెలుసుకునేందుకు పీసీబీ రూపొందించిన ‘టీఎస్‌ ఎయిర్‌’ మొబైల్‌యాప్‌ను అటవీ, పర్యావరణశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సోమవారం సనత్‌నగర్‌లోని పీసీబీ కార్యాలయంలో…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ భాగంగా మొక్కలు నాటిన లావణ్య త్రిపాఠి

‘పుడమి పచ్చగుండాలే మన బతుకులు చల్లగుండాలే’ అనే నినాదంతో రాజ్యసభ సభ్యులు ఎంపీ సంతోష్‌ కుమార్‌ ప్రారంభించిన గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌లో చిత్రసీమలోని వివిధ విభాగాల వారు…

Continue Reading →

కాలుష్య నివారణకు పక్కా ప్రణాళికలు రూపొందించాలి : అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి

పెరుగుతున్న జ‌న‌భా, ప‌ట్టణీకరణను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రంలో కాలుష్య నివారణకు దీర్ఘకాలిక ల‌క్ష్యాల‌తో ప్రణాళికల‌ను రూపొందించాల‌ని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కాలుష్య…

Continue Reading →

సెప్టెంబర్‌ 3 న ఏపీ కేబినెట్‌ భేటీ

ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి‌ మరోసారి భేటీ కానుంది. రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమానికి సంబంధించి మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకోనుంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన వెలగపూడిలోని సచివాలయంలో సెప్టెంబర్‌ 3,…

Continue Reading →

ఏపీలో కొత్తగా 8,601 కరోనా కేసులు.. 86 మరణాలు

 ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 8,601 కరోనా కేసులు నమోదు కాగా మొత్తం కేసుల సంఖ్య 3,61,712కు చేరుకుంది. ఇవాళ 86 మంది వ్యాధి బారిన పడి…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీక‌రించి మొక్క‌లు నాటిన శేఖ‌ర్ మాస్ట‌ర్‌

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్‌గారు మొదలు పెట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా జూబ్లీహిల్స్‌లో ప్ర‌ముఖ కొరియోగ్రాఫ‌ర్ శేఖ‌ర్ మాస్ట‌ర్ మొక్క‌లు నాటారు. ఒక‌రితో మొద‌లుపెట్టి…

Continue Reading →

ఏపీ విద్యాశాఖ మంత్రి సురేశ్‌కు కరోనా పాజిటివ్

ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులకు కరోనా వైరస్‌ సోకగా తాజాగా ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని…

Continue Reading →