ఏపీలో కొత్తగా మరో 7,895 మందికి కరోనా పాాజిటివ్

గత 24 గంటల్లో 46,712 మందికి కరోనా వైరస్ పరీక్షలు చేయగా 7,895 మందికి పాజిటివ్‌ వచ్చింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,53,111కు చేరింది. ఈ మేరకు…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీక‌రించిన ప్ర‌ముఖ ద‌ర్శకుడు

పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలనే మహోన్నత ఆశయంతో ఎంపీ సంతోష్‌కుమార్ ప్రారంభించిన‌ గ్రీన్‌ఇండియా చాలెంజ్‌కి అనూహ్య స్పంద‌న ల‌భిస్తుంది. సినీ ప్ర‌ముఖులు ఈ ఛాలెంజ్‌ని స్వీక‌రిస్తూ త‌మ ఇంటి ఆవ‌ర‌ణ‌లో…

Continue Reading →

ప్రకాశం బ్యారేజీ 70 గేట్లు ఎత్తివేత

ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రకాశం బ్యారేజీలోకి భారీ వరద పోటెత్తుతోంది. దీంతో అధికారులు 70 గెట్లు ఎత్తి నీటి దిగువకు వదిలారు. ఉదయం 8గంటలకు ప్రకాశం బ్యారేజీలో…

Continue Reading →

సంగారెడ్డి కెమికల్‌ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం

గుమ్మడిదల బొంతపల్లి పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న సాల్వెంట్‌ కెమికల్‌ ఫ్యాక్టరీ గోడౌన్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సంఘటన తీవ్రత భారీగానే ఉంది. మైళ్ల దూరం నుంచి మంటలు…

Continue Reading →

నాగార్జున సాగర్‌ 20 గేట్లు ఎత్తివేత

కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతున్నది.. గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఉప్పొంగుతున్నది. దీంతో ప్రాజెక్టులకు వరద పోటెత్తుతున్నది. ఇప్పటికే ప్రాజెక్టులన్నీ నిండుకుండల్లా మారడంతో గేట్లు ఎత్తడంతో…

Continue Reading →

ఏపీలో ఒక్కరోజే 10,276 కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉద్ధృతి కొనసాగుతున్నది. రోజురోజుకూ కరోనా బారినపడుతున్న వారి సంఖ్య భారీగా పెరుగతూనే ఉంది.  గడచిన 24 గంటల్లో కొత్తగా 10,276 పాజిటివ్‌ కేసులు నమోదు…

Continue Reading →

మీకు, మీ కుటుంబ సభ్యులకు “వినాయక చవితి” శుభాకాంక్షలు..

మీకు, మీ కుటుంబ సభ్యులకు “వినాయక చవితి” శుభాకాంక్షలు..– ఎడిటర్, నిఘానేత్రం న్యూస్– అధ్యక్షులు, పర్యావరణ పరిరక్షణ సమితి

Continue Reading →

మృతుల కుటుంబాల‌కు న‌ష్ట‌ప‌రిహారం, ఒక‌రికి ఉద్యోగం : మంత్రి జ‌గ‌దీశ్‌రెడ్డి

శ్రీ‌శైలం ఎడ‌మ‌గ‌ట్టు విద్యుత్ కేంద్రంలో చోటుచేసుకున్న అగ్నిప్ర‌మాదంలో మృతిచెందిన వారి కుటుంబాల‌ను ప్ర‌భుత్వం అన్ని విధాలా ఆదుకుంటుంద‌ని రాష్ర్ట విద్యుత్‌శాఖ మంత్రి గుంట‌కండ్ల జ‌గ‌దీశ్‌రెడ్డి అన్నారు. ఈగ‌ల‌పెంట…

Continue Reading →

శ్రీశైలం విద్యుత్‌ ప్లాంట్‌ ప్రమాద మృతులకు ఉప రాష్ట్రపతి సంతాపం

తెలంగాణలోని శ్రీశైలం జలవిద్యుత్ ప్లాంట్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు శుక్రవారం సంతాపం వ్యక్తం చేశారు. ‘తెలంగాణలోని శ్రీశైలం…

Continue Reading →

శ్రీ‌శైలం జ‌ల‌విద్యుత్ ప్ర‌మాదంపై ప్ర‌ధాని దిగ్భ్రాంతి

శ్రీ‌శైలం ఎడ‌మ‌గ‌ట్టు భూగ‌ర్భ జ‌ల విద్యుత్ కేంద్రంలో చోటుచేసుకున్న అగ్నిప్ర‌మాదంపై ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. సంఘ‌ట‌న చాలా దుర‌దృష్ట‌క‌ర‌మన్నారు. మృతుల కుటుంబాల‌కు సానుభూతి తెలిపారు.…

Continue Reading →