గత 24 గంటల్లో 46,712 మందికి కరోనా వైరస్ పరీక్షలు చేయగా 7,895 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,53,111కు చేరింది. ఈ మేరకు…
పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలనే మహోన్నత ఆశయంతో ఎంపీ సంతోష్కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా చాలెంజ్కి అనూహ్య స్పందన లభిస్తుంది. సినీ ప్రముఖులు ఈ ఛాలెంజ్ని స్వీకరిస్తూ తమ ఇంటి ఆవరణలో…
ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రకాశం బ్యారేజీలోకి భారీ వరద పోటెత్తుతోంది. దీంతో అధికారులు 70 గెట్లు ఎత్తి నీటి దిగువకు వదిలారు. ఉదయం 8గంటలకు ప్రకాశం బ్యారేజీలో…
గుమ్మడిదల బొంతపల్లి పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న సాల్వెంట్ కెమికల్ ఫ్యాక్టరీ గోడౌన్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సంఘటన తీవ్రత భారీగానే ఉంది. మైళ్ల దూరం నుంచి మంటలు…
కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతున్నది.. గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఉప్పొంగుతున్నది. దీంతో ప్రాజెక్టులకు వరద పోటెత్తుతున్నది. ఇప్పటికే ప్రాజెక్టులన్నీ నిండుకుండల్లా మారడంతో గేట్లు ఎత్తడంతో…
ఆంధ్రప్రదేశ్లో కరోనా ఉద్ధృతి కొనసాగుతున్నది. రోజురోజుకూ కరోనా బారినపడుతున్న వారి సంఖ్య భారీగా పెరుగతూనే ఉంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 10,276 పాజిటివ్ కేసులు నమోదు…
మీకు, మీ కుటుంబ సభ్యులకు “వినాయక చవితి” శుభాకాంక్షలు..– ఎడిటర్, నిఘానేత్రం న్యూస్– అధ్యక్షులు, పర్యావరణ పరిరక్షణ సమితి
శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రంలో చోటుచేసుకున్న అగ్నిప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని రాష్ర్ట విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. ఈగలపెంట…
తెలంగాణలోని శ్రీశైలం జలవిద్యుత్ ప్లాంట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు శుక్రవారం సంతాపం వ్యక్తం చేశారు. ‘తెలంగాణలోని శ్రీశైలం…
శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో చోటుచేసుకున్న అగ్నిప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సంఘటన చాలా దురదృష్టకరమన్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.…









