శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంలో మొత్తం తొమ్మిది మంది మరణించారు. రెస్క్యూ టీం అయిదుగురు మృత దేహాలను బయటకు తీసుకొచ్చారు.. మిగిలిన నాలుగు…
ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు రికార్డు స్థాయిలో నిర్వహిస్తున్నారు. గడిచిన 24 గంటల్లో 55,010 కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో 9,544 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో…
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్గారు విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్కు దేశ వ్యాప్తంగా అపూర్వ స్పందన లభించింది. ఈ ఛాలెంజ్ను స్వీకరించి రంగాలతో సంబంధం లేకుండా…
శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో మంటలు చెలరేగిన ప్రాంతం నుంచి ఎన్డీఆర్ఎఫ్ సహాయక సిబ్బంది ఐదు మృతదేహాలను వెలుపలికి తీసుకువచ్చారు. వీరిలో ఒకరిని ఏఈ…
శ్రీశైలం పవర్ ప్లాంటులో జరిగిన ప్రమాదంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సీఐడీ విచారణకు ఆదేశించారు. ఈ ప్రమాదానికి గల కారణాలు వెలికి తీయాలని, అందుకు దారి తీసిన…
నాగర్ కర్నూల్ జిల్లాలోని అమ్రాబాద్ మండలం దోమలపెంట శ్రీశైలం ఎడమ గట్టు కాలువ జల విద్యుత్ కేంద్రంలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. విద్యుత్ తయారీ కేంద్రంలో అకస్మాత్తుగా మంటలు…
రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వెంకటేశ్వర్రెడ్డి అనే వ్యక్తి సర్వేయర్ సూపరిండెంట్గా విధులు నిర్వహిస్తున్నాడు. శంషాబాద్ తొండుపల్లిలోని 20 ఎకరాల స్థల వివాదంపై ఒక వ్యక్తిని 15వేల…
‘పుడమి పచ్చగుండాలె- మన బతుకులు చల్లగుండాలె’ నినాదంతో రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ని స్వీకరించిన ప్రభాస్ తన ఇంట్లో మూడు మొక్కలు నాటి…
ఏపీ సీఎం జగన్ ఆధ్వర్యంలో బుధవారం మంత్రివర్గం సమావేశమైంది. ఈ సందర్భంగా మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏపీ ఆక్వా కల్చర్ సీడ్ క్వాలిటీ కంట్రోల్…
ఆంధ్రప్రదేశ్లో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నది. గడచిన 24 గంటల్లో కొత్తగా 9,742 కరోనా కేసులు నమోదయ్యాయని ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్లో తెలిపింది. దీంతో రాష్ట్రంలో మొత్తం…









