ఏపీలో ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

ఆంధ్రప్రదేశ్‌లో పలు ఉమ్మడి ప్రవేశ పరీక్షల (సెట్స్‌) నిర్వహణకు తేదీలు ఖరారయ్యాయి. ప్రవేశ పరీక్షల తేదీల షెడ్యూల్‌ను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ శుక్రవారం ప్రకటించారు. కరోనా…

Continue Reading →

తెలంగాణకు 14 .. ఏపీకి 16 పోలీసు మెడల్స్‌

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఉత్తమసేవలందించిన పోలీసులకు కేంద్రహోంశాఖ మెడల్స్‌ను అందజేయడం ఆనవాయితీగా వస్తుంది. ఈ సందర్భంగా 2020 సంవత్సరానికి గానూ తెలంగాణ నుంచి 14 మంది, ఆంధ్రప్రదేశ్‌‌ నుంచి…

Continue Reading →

ఏసీబీ వలలో పంచాయతీరాజ్‌ సూపరింటెండెంట్‌ రబ్బాని

అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) గాలానికి పంచాయతీరాజ్‌ చేప చిక్కింది. గురువారం అనంతపురంలోని సప్తగిరి సర్కిల్‌లో కాపుగాసిన ఏసీబీ అధికారులు లంచం తీసుకుంటున్న పంచాయతీరాజ్‌ సూపరింటెండెంట్‌ రబ్బానిని రెడ్‌హ్యాండెడ్‌గా…

Continue Reading →

ఏపీలో కొత్త‌గా 9,996 క‌రోనా పాజిటివ్ కేసులు

 గ‌త కొన్ని రోజులుగా క‌రోనా వైరస్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో విశ్వ‌రూపం ప్ర‌ద‌ర్శిస్తోంది. ప్ర‌తిరోజూ ప‌ది వేల‌కు చేరువ‌లో కేసులు బ‌య‌ట‌ప‌డుతుండ‌ట‌మే ఇందుకు నిద‌ర్శ‌నం. గ‌డిచిన 24 గంట‌ల్లో ఏపీలో…

Continue Reading →

వ‌చ్చేనెల 20 నుంచి ఏపీ గ్రామ స‌చివాల‌య ప‌రీక్షలు‌

క‌రోనా వైర‌స్ కార‌ణంగా నిలిచిపోయిన ఆంధ్ర‌ప్ర‌దేశ్ గ్రామ, వార్డు స‌చివాల‌య ఉద్యోగాల ప‌రీక్ష‌లు వ‌చ్చే నెల 20 నుంచి ప్రారంభ‌మ‌వుతాయ‌ని ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. వారం రోజుల‌పాటు ప‌రీక్ష‌లు…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌.. మొక్క‌లు నాటిన న‌వదీప్

పుడమితల్లి పచ్చదనంతో పరిఢవిల్లాలనే సంకల్పంతో ఎంపీ సంతోష్‌కుమార్‌ ప్రారంభించిన గ్రీన్‌ఇండియా చాలెంజ్‌లో సినీ ప్రముఖులంతా భాగస్వాములవుతున్నారు. తాజాగా హీరో న‌వ‌దీప్.. అలీ రాజా ఛాలెంజ్‌ని స్వీక‌రించి మొక్క‌లు…

Continue Reading →

ఏపీలో కొత్తగా మరో 9597 కరోనా పాజిటివ్‌‌, 93 మంది మృతి

ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద ఎత్తున కరోనా నిర్ధారణ పరీక్షలు కొనసాగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 57,148 నమూనాలు పరీక్షించగా 9,597 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల…

Continue Reading →

గ్రీన్‌చాలెంజ్‌ కార్యక్రమం అపూర్వమైనది: నటి లోరా అమ్ము

రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్‌ నిర్వహిస్తున్న గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ కార్యక్రమం అపూర్వమైనదని నటి లోరా అమ్ము పేర్కొన్నారు. సినీనటి సునీత మనోహర్ ఇచ్చిన హరిత సవాల్‌ను స్వీకరించిన…

Continue Reading →

‘వైఎస్సార్‌ చేయూత’ పథకాన్ని ప్రారంభించిన సీఎం‌ జగన్‌

మహిళా సాధికారతే లక్ష్యంగా అక్కచెల్లెమ్మల జీవితాల్లో వెలుగులు నింపడానికి ఉద్దేశించిన వైఎస్సార్‌ చేయూత పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో బుధవారం లాంఛనంగా…

Continue Reading →

విశాఖ షిప్‌ యార్డ్‌ ప్రమాదంపై నివేదిక

విశాఖ షిప్‌ యార్డులో జరిగిన ప్రమాదంపై నివేదికను జిల్లా కలెక్టర్ వినయ్‌ చంద్‌‌కు కమిటీ బుధవారం అందజేసింది. నిర్ణీత సామర్థ్యానికి తగట్టు క్రేన్‌ నిర్మాణం జరగలేదని ఆరుగురు సభ్యులతో కూడిన…

Continue Reading →