గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ లో భాగంగా మొక్కలు నాటిన సినీనటి పూర్ణ

రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోశ్‌ కుమార్‌ నిర్వహిస్తున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతోంది. ఒకరి నుంచి మరొకరు ఛాలెంజ్‌ను స్వీకరిస్తూ సెలెబ్రిటీలు మొక్కలు నాటుతున్నారు.…

Continue Reading →

విజయవాడ స్వర్ణ ప్యాలెస్ అగ్ని ప్రమాదం ఘటనలో ముగ్గురి అరెస్టు

విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాద ఘటనలో పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. రమేష్ ఆస్పత్రి చీఫ్ ఆపరేటింగ్ ఆఫిసర్ కొడాలి రాజగోపాల్‌రావుతో పాటు.. జనరల్ మేనేజర్ కూరపాటి సుదర్శన్, నైట్ మేనేజర్…

Continue Reading →

ఏపీలో కొత్త ఇండస్ట్రియల్‌ పాలసీ విడుదల

నూతన పారిశ్రామిక విధానాన్ని పారిశ్రామిక​ మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి ఆవిష్కరించారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయంలో పాలసీ విడుదల చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆలోచనల ప్రతిరూపం.…

Continue Reading →

ఏపీలో 30,887 మెడికల్‌ పోస్టుల భర్తీకి.. సర్కార్‌ గ్రీన్‌సిగ్నల్‌

కరోనా ఆస్పత్రుల్లో వైద్యం, సంబంధిత సేవల కోసం ప్రత్యేకంగా వైద్య సిబ్బంది నియామకానికి ప్రభుత్వం అనుమతించింది. భవిష్యత్‌లో ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు పెద్ద ఎత్తున స్పెషలిస్ట్‌ డాక్టర్లు,…

Continue Reading →

ఏపీలో కొత్తగా 10,820 కరోనా పాజిటివ్‌, 97 మంది మృతి

 ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 62,912 కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయగా 10,820 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,27,860 కు చేరింది.…

Continue Reading →

అగ్నిప్రమాద బాధ్యులపై కఠిన చర్యలు : హోంమంత్రి సుచరిత, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి పేర్ని నాని

అగ్ని ప్రమాదానికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హోంమంత్రి సుచరిత, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. ఈ ప్రమాదంపై వారిద్దరూ ఆదివారమిక్కడ…

Continue Reading →

11న బాధ్యతలు స్వీకరించనున్న ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ నూతన అధ్యక్షుడిగా ఇటీవల నియమితులైన సోము వీర్రాజు ఈ నెల 11న బాధ్యతలు స్వీకరించనున్నారు. విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ దగ్గర గల ది…

Continue Reading →

విజయవాడ అగ్నిప్రమాద ఘటనపై వైఎస్‌ జగన్‌కు ప్రధాని మోదీ ఫోన్

విజయవాడ అగ్ని ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఫోన్‌ చేశారు. ఘటనకు సంబంధించిన వివరాలను ముఖ్యమంత్రి ప్రధానికి తెలియజేశారు. ఓ ప్రైవేటు…

Continue Reading →

విజయవాడ అగ్ని ప్రమాదంలో తొమ్మిది మంది మృతి

మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల ఎక్స్ గ్రేషియా కోవిడ్‌ కేర్‌ సెంటర్‌లో ప్రమాద ఘటనపై సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు సీఎం వైఎస్‌…

Continue Reading →

విజయవాడ ప్రమాద ఘటనపై సీఎం జగన్‌ ఆరా

విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్‌ హోటల్లో జరిగిన ప్రమాద ఘటనపై సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద కారణాలపై ఆరా తీశారు. ఘటన వివరాలను…

Continue Reading →