దేశవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రుల్లో ఏపీ సీఎం వైెఎస్ జగన్ మోహన్ రెడ్డి మూడోస్థానంలో నిలిచారు. జులై 15 నుంచి 27 మధ్య ఇండియా టుడే…
కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీ నంది ఎల్లయ్య మృతి పట్ల ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ ప్రగాఢ…
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీ నంది ఎల్లయ్య(85) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఎల్లయ్య.. జులై 29న నిమ్స్ ఆస్పత్రిలో చేరారు. ఆ…
ఆంధ్రప్రదేశ్ లో 12మంది సబ్ కలెక్టర్లను నియమించింది అక్కడి సర్కారు. 2018 బ్యాచ్ ప్రొబేషనరీ ఐఏఎస్లను సబ్ కలెక్టర్లుగా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.12…
ఆంధ్రప్రదేశ్లో కరోనా విలయం సృష్టిస్తున్నది. రోజు రోజుకు వేలల్లో పాజిటివ్ కేసుల నమోదవుతున్నాయి. ఇప్పటికే పలువురు మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు మహమ్మారి బారినపడ్డారు. తాజాగా మరో ఎమ్మెల్యే…
ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షల జోరు కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 63,686 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్టు వైద్యారోగ్యశాఖ గురువారం బులెటిన్లో పేర్కొంది.…
రైతు నుంచి రూ.6 వేలు లంచం తీసుకుంటూ వీఆర్వో ఏసీబీకి పట్టుబడిన సంఘటన గురువారం వనపర్తి జిల్లా పెబ్బేరు తాసిల్దార్ కార్యాలయం లో చోటు చేసుకున్నది. ఏసీబీ…
నంద్యాల ఎస్పీవై ఆగ్రో ఫ్యాక్టరీలో మళ్లీ ప్రమాదం చోటు చేసుకుంది. ఫ్యాక్టరీలోని బాయిలర్ హీటర్ పేలి ఒక కార్మికుడు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. క్షతగాత్రులను…
ప్రభుత్వశాఖల్లో కొరవడిన పర్యవేక్షణ డబ్బులిస్తేనే ఫైళ్లకు మోక్షం అవినీతికి పెద్దపీట వేస్తున్న అధికారులు విపత్కర సమయాల్లోనూ దోపిడీ ఆరునెలల్లో 6కేసులు నమోదు చేసిన ఏసీబీ అధికారులు…
రాజ్యసభ సభ్యుడు జీ సంతోష్కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమానికి అపూర్వ స్పందన లభిస్తున్నది. రాజకీయ నాయకులు, సినీ తారలు, క్రీడాకారులతో పాటు పలువురు ప్రముఖులు సైతం…









