తెలంగాణలో విద్యా సంస్థలకు సెలవులు పొడిగింపు

తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అన్ని విద్యా సంస్థలకు శనివారం వరకు సెలవులను పొడిగిస్తున్నట్టు బుధవారం ఓ…

Continue Reading →

గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటిన పల్లా రాజేశ్వర్ రెడ్డి

గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా తన పుట్టిన రోజును పురస్కరించుకొని.. రైతు బంధు సమితి చైర్మన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి నాంపల్లిలోని రైతుబంధు సమితి కార్యాలయ…

Continue Reading →

బీజేపీ అస‌మ‌ర్థ‌త వ‌ల్ల‌ దేశం ప‌రువుపోతున్న‌ది : సీఎం కేసీఆర్‌

దేశంలో అప్ర‌క‌టిత ఎమ‌ర్జెన్సీ న‌డుస్తున్న‌దని, బీజేపీ అస‌మ‌ర్థ‌త వ‌ల్ల దేశం ప‌రువుపోతున్న‌ద‌ని సీఎం కేసీఆర్ మండిప‌డ్డారు. ఆదివారం సాయంత్రం ఆయ‌న ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో మీడియా స‌మావేశం నిర్వ‌హించారు.…

Continue Reading →

ప్ర‌జ‌లంద‌రూ స్వీయ‌ నియంత్ర‌ణ పాటించాలి: సీఎం కేసీఆర్‌

భారీ వ‌ర్షాల‌పై ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్తంగా ఉంద‌ని, ప్ర‌జ‌లంద‌రూ స్వీయ‌నియంత్ర‌ణ పాటించాల‌ని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఈ విష‌యంపై ఇప్ప‌టికే ఉన్న‌తాధికారుల‌తో స‌మీక్షించిన‌ట్లు చెప్పారు. ఆదివారం సాయంత్రం ఆయ‌న…

Continue Reading →

తెలంగాణలో మూడు రోజులు విద్యా సంస్థలకు సెలవు

గత రెండు రోజులుగా తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో వర్షాల పరిస్థితిపై సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ఆదివారం ఉన్నతస్థాయి సమీక్ష జరిగింది. ఇందులో…

Continue Reading →

ఏఐసీసీ కార్యదర్శిగా దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

ఏఐసీసీ కార్యదర్శిగా ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబును కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ నియమించారు. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. శ్రీధర్‌బాబుతో…

Continue Reading →

మారేడుప‌ల్లి సీఐ నాగేశ్వ‌ర్ రావుపై అత్యాచారం కేసు.. స‌స్పెండ్ చేసిన సీపీ

మారేడుప‌ల్లి సీఐ గేశ్వరరావును ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఓ మహిళపై అఘాయిత్యానికి పాల్పడిన ఆరోపణల నేపథ్యంలో నాగేశ్వరరావుపై అత్యాచారం, హత్యాయత్నం, ఆర్మ్స్‌ చట్టం కింద  పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో నాగేశ్వ‌ర్…

Continue Reading →

తెలంగాణ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ చైర్మన్‌గా జస్టిస్‌ నవీన్‌ రావు

తెలంగాణ రాష్ట్ర లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ చైర్మన్‌గా జస్టిస్‌ నవీన్‌ రావు నియమితుల య్యారు. హైకోర్టు సూచనల మేరకు గవర్నర్‌ ఈ నియామకం చేపట్టారు. ఈ మేరకు…

Continue Reading →

ముగిసిన వైఎస్సార్‌సీపీ ప్లీనరీ సమావేశాలు

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్లీనరీ 2022 సమావేశాలు ముగిసినట్లు అధికారికంగా ప్రకటించింది పార్టీ. ప్రజల కష్టాలను అర్థం చేసుకునే చిప్‌ చంద్రబాబుకు లేదు: సీఎం జగన్‌ప్రజల కష్టాలను అర్థం చేసుకునే…

Continue Reading →

పండుగ‌లా కాక‌తీయ వైభ‌వ స‌ప్తాహం : మంత్రి కేటీఆర్

ఈ నెల 7 నుంచి 13వ తేదీ వ‌ర‌కు వ‌రంగ‌ల్ వేదిక‌గా నిర్వ‌హించే కాక‌తీయ వైభ‌వ సప్తాహంను పండుగ వాతావ‌ర‌ణంలో నిర్వ‌హిస్తామ‌ని రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ‌ల…

Continue Reading →