ఏసీబీ వలలో సీనియర్ అసిస్టెంట్ సాయిబాబా

గద్వాల జిల్లాలోని ఉండవెల్లి తహశీల్దార్ ఆఫీసులో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. రూ.7,500 లంచం తీసుకుంటూ సీనియర్ అసిస్టెంట్ సాయిబాబా ఏసీబీ అధికారులకు పట్టుపడ్డాడు. భూ మార్పిడి…

Continue Reading →

తెలంగాణ రాష్ట్రంలోని గురుకుల విద్యాల‌యాల‌పై సీఎం కేసీఆర్ స‌మీక్ష‌

తెలంగాణ రాష్ట్రంలోని గురుకుల విద్యాల‌యాల‌ను ఇంట‌ర్మీడియ‌ట్ స్థాయికి ఉన్న‌తీక‌రించడం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ స‌ర్కిళ్ల‌ను ఉపాధి అందించే శిక్ష‌ణా కేంద్రాలుగా మార్చి నాణ్య‌మైన విద్య‌ను అందించ‌డం,…

Continue Reading →

తెలంగాణ పోలీసు ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ప్రిలిమ్స్‌ పరీక్షల తేదీలు విడుదల

తెలంగాణ పోలీసు ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ప్రిలిమ్స్‌ పరీక్షల తేదీలు విడుదలయ్యాయి. కానిస్టేబుల్‌ పరీక్షలను రెండు దఫాల్లో నిర్వహించనున్నట్టు బోర్డు సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఎస్‌ఐ రాత పరీక్షను…

Continue Reading →

ఆంధ్ర రాష్ట్రం ఒక పుణ్యభూమి: ప్రధాని నరేంద్ర మోదీ

ఆంధ్ర రాష్ట్రం ఒక పుణ్యభూమి అని.. ఇలాంటి పుణ్యభూమికి రావడం సంతోషంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. భీమవరంలోని అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకల్లో పాల్గొన్న ప్రధాని.. 30…

Continue Reading →

ఏడు రోజుల పాటు ‘కాకతీయ వైభవ సప్తాహం’ వేడుకలు

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వరంగల్‌ జిల్లాలో జూలై 7వ తేదీ నుంచి 7 రోజుల పాటు ‘కాకతీయ వైభవ సప్తాహం’ నిర్వహించనుంది. ఈ…

Continue Reading →

భాగ్యలక్ష్మి అ‍మ్మవారికి సీఎం యోగి ప్రత్యేక పూజలు

తెలంగాణలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌ ముఖ‍్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ నగరానికి చేరుకున్నారు. కాగా, సీఎం యోగి ఆదిత్యానాథ్‌ ఆదివారం ఉదయం చార్మినార్‌ వద్ద ఉన్న…

Continue Reading →

జల్‌పల్లి మున్సిపల్‌ కమిషనర్‌ ఇళ్లలో కొనసాగుతున్న సోదాలు

జల్‌పల్లి మున్సిపల్‌ కమిషనర్‌ (Municipal Commissioner) జేపీ కుమార్‌ ఇళ్లలో ఏసీబీ సోదాలు (ACB Rides) కొనసాగుతున్నాయి. నిన్న రూ. 5 లక్షలు లంచం తీసుకుంటూ మున్సిపల్‌…

Continue Reading →

టెట్‌ ఫలితాలు విడుదల

తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(TET) ఫలితాలు విడుదలయ్యాయి. శుక‍్రవారం ఉదయం 11.30 గంటలకు ఫలితాలను అధికారులు వెల్లడించారు. – టెట్ పేపర్-1లో 1,04,078 మంది అభ్యర్థులు అర్హత, 32.68% ఉత్తీర్ణత…

Continue Reading →

తెలంగాణ ఫుడ్స్‌ చైర్మన్‌గా మేడె రాజీవ్‌సాగర్‌

ఉర్దూ అకాడమీ అధ్యక్షుడిగా ముజీబుద్దీన్, అధికార భాషా సంఘం చైర్మన్‌గా మంత్రి శ్రీదేవి స్త్రీ, శిశు, వికలాంగ, వయోజన సంక్షేమ శాఖ పరిధిలోని తెలంగాణ ఫుడ్స్‌ చైర్మన్‌గా మేడె…

Continue Reading →

సత్యసాయి జిల్లాలో ఘోర ప్రమాదం.. 5 మంది సజీవ దహనం

సత్యసాయి జిల్లాలోని తాడిమర్రి మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. చిల్లకొండయ్యపల్లిలో గురువారం ఉదయం వ్యవసాయ పనుల కోసం 5 మంది మహిళా కూలీలు ఆటోలో వెళ్తున్నారు. ఈ…

Continue Reading →