విద్యుత్ మీటర్లు మంజూరు చేస్తామంటూ లంచం తీసుకున్న ఏఈతో పాటు లైన్ ఇన్స్పెక్టర్ను ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ భాస్కర్రెడ్డి మూసాపేటలోని ఓ భవనానికి…
రామగుండం ఎరువుల కర్మాగారానికి (Ramagundam Fertilizer Factory) పొల్యూషన్ కంట్రోల్ బోర్డు షాక్ ఇచ్చింది. నేటి నుంచి యూరియా ఉత్పత్తి నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఆర్ఎఫ్సీఎల్…
తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ నూతన వెబ్సైట్ను పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్ కుమార్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఫుడ్ కమిషన్ చైర్మన్ కె తిరుమల్రెడ్డి…
• జీతం కంటే లంచం ద్వారానే ఎన్నో రెట్లు ఎక్కువ సంపాదిస్తున్న అవినీతి అధికారులు. • ఉద్యోగంలో చేరిన నాటి నుండే అవినీతి మొదలు పెడుతున్న ప్రభుత్వ…
టింబర్ డిపో అనుమతికి రూ.80 వేలు లంచం తీసుకుంటూ రంగారెడ్డి జిల్లా శంషాబాద్ రేంజ్ ఫారెస్టు అధికారులు ఏసీబీకి చిక్కారు. ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ తెలిపిన వివరాల…
భూసర్వే చేసి హద్దులు నిర్ణయించేందుకు లక్ష లంచం తీసుకుంటూ తాసిల్దార్, ఆర్ఐ ఏసీబీకి చిక్కారు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా అంతర్గాంలో సోమవారం జరిగింది. ఏసీబీ డీఎస్పీ…
“మంచి పనులు చేస్తే సాటి మనుషులే కాదు ప్రకృతి కూడా సహకరించి దీవిస్తుంది. మంచి పనులు చేసిన వారికి మంచి ఆరోగ్యంతో పాటు జీవన జీవిత కాలం…
రాజ్యసభ స్థానానికి టీఆర్ఎస్ అభ్యర్థి వద్దిరాజు రవిచంద్ర నామినేషన్ దాఖలు చేశారు. అసెంబ్లీలో రిటర్నింగ్ అధికారికి గురువారం ఆయన నామినేషన్ పత్రాలను సమర్పించారు. బండ ప్రకాశ్ రాజీనామాతో…
ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారిగా ముకేష్ కుమార్ మీనా ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్గా కొనసాగుతున్న కె. దయానంద్ నుంచి చార్జ్…
తెలంగాణ రాష్ట్రంలోని పలువురు ఐఏఎస్లను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. చేనేత, జౌళిశాఖ కార్యదర్శిగా జ్యోతి బుద్ధ ప్రకాశ్ను నియమించింది.…









