గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటిన పటాస్ బలవిందర్ సింగ్

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా చిలుకనగర్ కార్పొరేటర్ గోపు సరస్వతి సదానందం ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి…

Continue Reading →

పీవీ మన తెలంగాణ ఠీవీ – సీఎం కేసీఆర్‌

భారత్‌కు సంస్కారం, గొప్ప చరిత్ర ఉందని ప్రపంచానికి తెలియజేసిన గొప్ప వ్యక్తి పీవీ నరసింహరావు అని, ఆయనలాంటి వ్యక్తి తెలంగాణ బిడ్డ అయినందుకు గర్వంగా ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. ఆదివారం నెక్లెస్…

Continue Reading →

ఏపీలో కొత్తగా 813 కరోనా పాజిటివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. రోజురోజుకూ కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. గడచిన 24 గంటల్లో 25,778 మంది నమూనాలు పరీక్షించగా 813…

Continue Reading →

పీవీ నరసింహారావుకు సీఎం కేసీఆర్‌ నివాళి

మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు శతజయంతి నేడు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పీవీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నగరంలోని నెక్లెస్‌రోడ్‌లో…

Continue Reading →

పీవీ కీర్తిని చాటేలా లోగో

కాకతీయ తోరణం.. భారతీయ చిహ్నం దేశానికి చేసిన సేవను చాటేలా రూపకల్పన  భూమి పుత్రుడు పీవీ నరసింహారావు శతజయంతి వేడుకలను ఏడాదిపాటు నిర్వహించనున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం…

Continue Reading →

ఎస్పీవై ఆగ్రో ఫ్యాక్టరీలో ‘అమ్మోనియా’ లీక్

అక్కడికక్కడే మేనేజర్‌ మృతి.. ప్రాణాలతో బయటపడ్డ నలుగురు కార్మికులు  గంటల వ్యవధిలోనే లీకేజీని అదుపులోకి తెచ్చిన అధికార యంత్రాంగం కర్నూలు జిల్లా నంద్యాల పట్టణ శివారులోని ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్‌…

Continue Reading →

ఓఆర్‌ఆర్‌ ఆవలకు కాలుష్య పరిశ్రమలు

హైదరాబాద్‌లో వాయు నాణ్యతపై రజత్‌కుమార్‌ సమీక్ష  ప్రాధాన్యతాక్రమంలో ఔటర్‌ రింగ్‌ రోడ్డు (ఓఆర్‌ఆర్‌) వెలుపలికి హైదరాబాద్‌ లోని కాలుష్య కారక పరిశ్రమల తరలింపునకు సం బంధించిన రోడ్‌మ్యాప్‌ను…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మి రవి గౌడ్.

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విడతలో భాగంగా ఎంపీ సంతోష్ కుమార్ జోగినిపల్లి ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటిన సవారీ చిత్రం హీరోయిన్ ప్రియాంక శర్మ

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా హీరో నందు ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు దుండిగల్ లో…

Continue Reading →

ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలి – మంత్రి జగదీష్ రెడ్డి

 ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని, హరితహారంలో అందరూ భాగస్వామ్యం కావాలని మంత్రి జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు. నకిరేకల్‌లో జరిగిన హరితహారం కార్యక్రమంలో మండలి డిప్యూటీ చైర్మన్ విద్యాసాగర్, మంత్రి…

Continue Reading →