ఆంధ్రప్రదేశ్లో రాజీనామాతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి జరుగుతున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు వైఎస్సార్ పార్టీ తరుఫున మాజీ మంత్రి డొక్కా వర ప్రసాద్ పేరును ఖరారు…
సీనియర్ ఐపీఎస్ అధికారి వినోయ్కుమార్ సింగ్ (వీకేసింగ్) తన పదవికి రాజీనామా చేశారు. కొంతకాలంగా ప్రభుత్వంపై అసంతృప్తితో ఆయన బుధవారం ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం తెలంగాణ…
ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు పదివేలు దాటాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 497 కరోనా కేసులు నమోదవగా, ఈ వైరస్ బారినపడినవారిలో 10 మంది మరణించారు.…
హరిత తెలంగాణ లక్ష్యంగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్కి మంచి రెస్పాన్స్ వస్తుంది. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విడతలో…
ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కాపు సామాజిక వర్గంలోని మహిళలకు ఆర్థిక చేయూతను కల్పించేందుకు వైఎస్సార్ కాపు నేస్తం పథకాన్ని బుధవారం ప్రారంభించారు. అమరావతిలోని తాడిపల్లి…
ఈనెల 25 నుంచి నిర్వహించే 6వ విడుత హరితహారంలో జిల్లాలోని 61 పంచాయతీల్లో రెండు కోట్ల మొక్కలు నాటాలని సంకల్పించామని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి…
ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా జాతీయ రహదారి 65కు ఇరువైపులా పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని సీఎం కార్యాలయం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని…
డిటిసి అదనపు ఎస్పీ, నల్లగొండ డిఎస్పీ, ఎస్.బి. డిఎస్పీలకు గ్రీన్ ఛాలెంజ్ చేసిన ఎస్పీవెంటనే స్పందించి మొక్కలు నాటిన అధికారులుపర్యావరణ పరిరక్షణను ఒక సామాజిక బాధ్యతగా భావించాలని,…
నకిలీ విత్తనాల అమ్మకాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. జిల్లా పోలీసులు భారీ అంతర్ రాష్ట్ర నకిలీ విత్తనాల రాకెట్ ను ఛేదించారు. ఇందుకు సంబంధించి 23 మందిని…
ఆంధ్రప్రదేశ్లో మరో 407 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితోపాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 40 మందికి, విదేశాల నుంచి వచ్చిన 15 మందికి కరోనా పాజిటివ్గా…









