తెలుగు అకాడమీ కేసులో కీలక మలుపు.. ఏసీబీకి బదిలీ

తెలుగు అకాడమీ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది ఇప్పటి వరకు దర్యాప్తు చేసిన సీసీఎస్‌ పోలీసులు ఇకపై కేసు విచారణను ఏసీబీ చేతికి అప్పగించనున్నారు. తెలుగు అకాడమీ…

Continue Reading →

గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా మొక్క‌లు నాటిన సిద్ధార్థ్ మ‌ల్హోత్రా

టీఆర్ఎస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు, రాజ్య‌స‌భ స‌భ్యులు సంతోష్ కుమార్ చేప‌ట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్య‌క్ర‌మంలో న‌టుడు సిద్ధార్థ్ మ‌ల్హోత్రా భాగ‌స్వాముల‌య్యారు. ముంబ‌యి అంధేరిలోని వెస్ట్…

Continue Reading →

ఆంధ్రప్రదేశ్ శాసనమండలి డిప్యూటీ చైర్‌పర్సన్‌గా జకియా ఖానమ్‌

శాసనమండలి డిప్యూటీ చైర్‌పర్సన్‌ పదవి తొలిసారి మైనారిటీ మహిళకు దక్కింది. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ జకియా ఖానమ్‌ డిప్యూటీ చైర్‌పర్సన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం ఆమె పదవీ బాధ్యతలు చేపట్టారు.…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన న‌టి పూజా హెగ్డే

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా న‌టి పూజా హెగ్డే ఇవాళ రామోజీ ఫిల్మ్ సిటీలో మొక్క‌లు నాటారు. టాలీవుడ్ యంగ్ హీరో సుషాంత్ ఇచ్చిన గ్రీన్ ఇండియా…

Continue Reading →

సచివాలయం కూల్చివేతపై కౌంటర్‌ ఇంకెప్పుడు వేస్తారు..? : నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌

కేంద్ర పర్యావరణ శాఖపై ఎన్‌జీటీ ఆగ్రహం  సరైన అనుమతుల్లేకుండా సచివాలయాన్ని కూల్చేయడాన్ని సవాల్‌ చేస్తూ ఎంపీ రేవంత్‌రెడ్డి పిటిషన్‌పై కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ (ఎంవోఈఎఫ్‌) కౌంటర్‌…

Continue Reading →

కల్నల్‌ సంతోష్‌ బాబుకు మహావీర్‌ చక్ర పురస్కారం

భారత్‌-చైనా సరిహద్దులోని గాల్వాన్‌ లోయలో వీర మరణం పొందిన కల్నల్‌ బిక్కమల్ల సంతోష్‌బాబుకు(37) మహావీర్‌చక్ర పురస్కారం లభించింది. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేతుల మీదుగా సంతోష్‌ భార్య, తల్లి ఈ…

Continue Reading →

వాడపల్లి ఎస్ఐ విజయ్ కుమార్ సస్పెన్షన్‌

నల్లగొండ జిల్లాలోని దామరచర్ల మండలం వాడపల్లి ఎస్ఐ విజయ్ కుమార్‌ను సస్పెండ్ చేస్తూ ఐజీ ఎన్‌.శివశంకర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. వారం రోజుల క్రితం పోలీసు…

Continue Reading →

ఢిల్లీకి చేరుకున్న సీఎం కేసీఆర్‌

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదివారం సాయంత్రం ఢిల్లీకి చేరుకున్నారు. మంత్రులు, అధికారులతో కలిసి సీఎం కేసీఆర్‌ వెంట బేగంపేట విమానాశ్రయం నుంచి సాయంత్రం ప్రత్యేక…

Continue Reading →

జమున హేచరీస్‌ వ్యర్థాల పారబోతపై అధికారుల పరిశీలన

మెదక్‌ జిల్లాలోని మాసాయిపేట మండలం అచ్చంపేట శివారులోని జమున హేచరీస్‌ పరిశ్రమ వ్యర్థాలపై ఆదివారం పంచాయతీరాజ్‌ అధికారులు విచారణ చేపట్టారు. తూప్రాన్‌ డీఎల్‌పీవో వరలక్ష్మి, గతంలో ఎంపీవోగా…

Continue Reading →

వ్యవసాయ చట్టాల రద్దుకు 24న కేంద్ర కేబినెట్‌ భేటీ

వ్యవసాయ చట్టాల రద్దు కోసం ఈ నెల 24న కేంద్ర కేబినెట్‌ భేటీ కానున్నది. మూడు వ్యవసాయ చట్టాల రద్దుకు సంబంధించిన బిల్లుపై చర్చించి ఆమోదం తెలుపనున్నది.…

Continue Reading →