ఇది రైతులు సాధించిన గొప్ప విజ‌యం.. ఇక‌పైనా ఆందోళ‌న కొన‌సాగుతుంది : బీకేయూ నేత‌ రాకేష్ తికాయిత్‌

వివాదాస్ప‌ద వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను ర‌ద్దు చేయ‌నున్న‌ట్లు ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ ప్ర‌క‌ట‌న చేయ‌డంపై భార‌తీయ కిసాన్ యూనియ‌న్ (బీకేయూ) నేత‌ రాకేష్ తికాయిత్ హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఇది…

Continue Reading →

రైతుల స‌త్యాగ్ర‌హం.. అహంకారాన్ని ఓడించింది: రాహుల్ గాంధీ

కొత్త సాగు చ‌ట్టాల‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు ప్ర‌ధాని మోదీ ఇవాళ వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కామెంట్ చేశారు. రైతులు చేప‌ట్టిన…

Continue Reading →

కొత్త సాగు చ‌ట్టాల‌ను వెన‌క్కి తీసుకుంటున్నాం.. ప్ర‌ధాని మోదీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న

అన్నదాత‌లు విజ‌యం సాధించారు. ఎట్ట‌కేల‌కు కేంద్రం దిగివ‌చ్చింది. నూత‌న‌ సాగు చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా దేశ‌వ్యాప్తంగా సాగిన ఉద్య‌మం ఫ‌లించింది. మూడు కొత్త వ్య‌వ‌సాయ‌ చ‌ట్టాల‌ను వెన‌క్కి తీసుకుంటున్న‌ట్లు…

Continue Reading →

డా॥ కొమ్మూరి ప్రసాద్‌ రచించిన పీహెచ్‌డీ సిద్ధాంత గ్రంథం ఆవిష్కరణ

తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో కిన్నెర ఆర్ట్‌ థియేటర్స్‌ ఆధ్వర్యంలో గురువారం రవీంద్రభారతిలో డాక్టర్‌ కొమ్మూరి ప్రసాద్‌ రచించిన పీహెచ్‌డీ సిద్ధాంత గ్రంధం “తెలుగు పద్య…

Continue Reading →

అవ‌స‌ర‌మైతే ఢిల్లీకి యాత్ర : సీఎం కేసీఆర్

అద్భుత‌మైన పోరాటం చేసి తెలంగాణ‌ను సాధించుకున్నాం. ఈ క్ర‌మంలో ఈ రోజు తెలంగాణ రైతాంగం ఉత్ప‌త్తుల‌ను కొనుగోలు చేయాల‌ని, రైతుల ప్ర‌యోజ‌నాల‌ను ర‌క్షించుకోవాల‌ని ఈ యుద్ధాన్ని ప్రారంభించాం…

Continue Reading →

ఢిల్లీలో వాయు కాలుష్యం.. స్కూళ్లు, కాలేజీలు బంద్‌

ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రంగా ఉన్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఢిల్లీతో పాటు స‌మీప న‌గ‌రాల్లో స్కూళ్లు, కాలేజీల‌ను బంద్ చేయాల‌ని ప్ర‌భుత్వం ఆదేశించింది. క‌మిష‌న్…

Continue Reading →

రాజేంద్రనగర్‌లో ఓ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం..

హైదరాబాద్‌ నగర శివార్లలోని రాజేంద్ర నగర్‌లో ఉన్న ఓ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం (Fire accident) జరిగింది. మైలర్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని వినాయక్‌నగర్ బస్తిలో ఉన్న…

Continue Reading →

మొక్కలు నాటిన హైకోర్ట్‌ చీఫ్‌ జస్టిస్‌ సతీష్ చంద్ర శర్మ

హైకోర్టు ప్రాంగణంలో ఏజీ బీఎస్ ప్రసాద్ ఆధ్వర్యంలో గ్రీన్ ఇండియా చాలెంజ్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త,…

Continue Reading →

వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులతో మంత్రి హరీష్‌ రావు సమీక్ష

తెలంగాణ రాష్ట్రంలో జాతీయ స‌గ‌టును మించి వ్యాక్సినేష‌న్ పూర్తయింద‌ని వైద్యారోగ్యశాఖ మంత్రి హ‌రీష్ రావు పేర్కొన్నారు. బుధ‌వారం నాటికి రాష్ట్రంలో 84.3 శాతం మందికి మొద‌టి డోస్ పూర్తి కాగా,…

Continue Reading →

శ్రీవారికి తమిళ భక్తుడి భూరి విరాళం.. 3 కేజీల బంగారు బిస్కెట్లు అందజేత

తిరుమల శ్రీవారికి తమిళనాడుకు చెందిన భక్తుడు భూరీ విరాళం అందించారు. కోయంబత్తూరుకు చెందిన ఎం అండ్ సీ ప్రాపర్టీస్ అండ్ డెవలప్‌మెంట్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ…

Continue Reading →