గవర్నర్‌, సీఎం దీపావళి శుభాకాంక్షలు

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు దీపావళి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆత్మనిర్భర్‌ స్ఫూర్తితో స్వదేశీ తయారీదారుల జీవితాల్లో కొత్త వెలుగులు…

Continue Reading →

కమిషనర్‌ శేషాద్రికి చేరిన అవినీతి సబ్‌రిజిస్ట్రార్ల చిట్టా

స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న గ్రేడ్‌-1సబ్‌ రిజిస్ట్రార్‌ల చిట్టా ఆ శాఖ కమిషనర్‌కు చేరింది. శాఖలోని అవినీతిపరులను ఏరివేయాలని కమిషనర్‌ శేషాద్రి ఇటీవల డీఐజీ…

Continue Reading →

డాక్టర్‌ దాసరి సుధను అభినందించిన సీఎం జగన్‌

బద్వేలు అసెంబ్లీ ఉప ఎన్నికలో ఘన విజయం సాధించిన డాక్టర్‌ దాసరి సుధను సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందించారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌…

Continue Reading →

బద్వేల్‌ ఉప ఎన్నికలో వైఎస్సార్‌సీపీ భారీ విజయం

బద్వేల్ ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థి డాక్టర్ దాసరి సుధా భారీ మెజార్టీతో గెలుపొందారు. వైసీపీ అధిష్టానం లక్ష మెజార్టీ అనుకున్నప్పటికీ.. అనుకున్నదానికంటే తక్కువగానే మెజార్టీ వచ్చింది.…

Continue Reading →

హుజూరాబాద్‌ ఉపఎన్నికలో భారీ మెజార్టీతో ఈటల రాజేందర్ విజయం

ఉపఎన్నికలో బీజేపీ విజయం సాధించింది. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌పై బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ భారీ మెజార్టీతో గెలుపొందారు. దాదాపు అన్ని రౌండ్లలో ఈటల…

Continue Reading →

హుజూరాబాద్ ఉప ఎన్నిక తొలి రౌండ్‌లో బీజేపీ ఆధిక్యం..

 హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్ర‌క్రియ కొన‌సాగుతోంది. తొలి రౌండ్ ఫ‌లితాలు వెల్ల‌డి అయ్యాయి. తొలి రౌండ్‌లో బీజేపీ అభ్య‌ర్థి ఈట‌ల రాజేంద‌ర్ ఆధిక్యంలో ఉన్నారు.…

Continue Reading →

ఏసీబీకి చిక్కిన సంగారెడ్డి జిల్లా ల్యాండ్ అండ్ స‌ర్వే ఏడీ మ‌ధుసూద‌న్

సంగారెడ్డి జిల్లా ల్యాండ్ అండ్ స‌ర్వే ఏడీ మ‌ధుసూద‌న్, మ‌రో ఉద్యోగి అసిఫ్.. లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారుల‌కు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. భూమి స‌ర్వే కోసం…

Continue Reading →

ఏసీబీకి చిక్కిన డీఎంహెచ్‌వో అడ్మినిస్ట్రేషన్‌ అధికారి శోభన్‌ బాబు

నిజామాబాద్‌ జిల్లా వైద్యారోగ్యశాఖ అడ్మినిస్ట్రేషన్‌ అధికారి శోభన్‌ బాబు రూ. 15 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. కలెక్టరేట్‌ను అనుకుని ఉన్న వైద్యారోగ్యశాఖలో లంచం…

Continue Reading →

నల్లమల తెలంగాణకు తలమానికం : వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి

నల్లమల తెలంగాణకు తలమానికం అని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో పోడు, అడవుల సంరక్షణపై నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి మంత్రి హాజరై…

Continue Reading →

అర‌బిందో ఫార్మాలో అగ్నిప్ర‌మాదం..

మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లా జ‌డ్చ‌ర్ల మండ‌లం పొలేప‌ల్లి ఫార్మా సెజ్‌లో సోమ‌వారం మ‌ధ్యాహ్నం అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. అక్క‌డున్న అర‌బిందో ఫార్మా కంపెనీలోని బాయిల‌ర్‌లో మంట‌లు చెల‌రేగాయి. దీంతో…

Continue Reading →