ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతున్నది. గడచిన 24 గంటల్లో 12,771 మంది నమూనాలు పరీక్షించగా మరో 210 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది.…
పర్యావరణ పరిరక్షణకు ఆంధ్రప్రదేశ్ పర్యావరణ అభివృద్ధి చట్టం (ఎన్విరాన్మెంట్ ఇంప్రూవ్మెంట్ యాక్ట్) – 2020ని త్వరితగతిన రూపొందించి మంత్రివర్గ ఆమోదం కోసం పంపించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. ప్రపంచ…
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కామారెడ్డి జిల్లాలో ఆకస్మికంగా పర్యటించారు. ప్రత్యేక హెలీకాప్టర్లో కామారెడ్డి చేరుకున్న ఆయన సదాశివనగర్ మండలం తిర్మన్పల్లిలో పల్లెప్రగతి పనులను పరిశీలించారు.…
జూన్ 5న ప్రపంచ వర్యావరణ దినోత్సవంగా జరుపుకుంటాం. ఈ రోజు పర్యావరణ పరిరక్షణపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పిస్తూ ప్రోత్సహిస్తుంటారు. మొక్కలు నాటడం, చెట్లను పెంచడం ప్రతి…
ఆంధ్రప్రదేశ్ లో మరో 138 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో నమోదయిన కేసుల వివరాల తాజా బులెటిన్ను ఏపీ ప్రభుత్వం నేడు విడుదల…
గత చరిత్రను, మన పూర్వీకుల అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనందంగా జీవితం గడపడానికే ఉత్సవాలు చేస్తూ ఉంటాము. సమాజానికి ఒక నిర్ధేశిత సందేశము ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తూఉంటాం. సాంప్రదాయాలను…
ప్రమాదకరంగా మారుతున్న ప్లాస్టిక్హరితహారంతో పెరుగుతున్న పచ్చదనం నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం ప్రతి వస్తువును తనలో జీర్ణం చేసుకుని తిరిగి మన అవసరాలకు అందించే భూమి.. మితిమీరిన…
హరితహారానికి సిద్ధంగా 24.66 కోట్ల మొక్కలుత్వరలో కలెక్టర్లు, అటవీ అధికారులతో సీఎం కేసీఆర్ భేటీరాష్ట్రస్థాయి స్టీరింగ్ కమిటీ సమావేశంలో సీఎస్ ఈ నెల 20 నుంచి చేపట్టనున్న…
పుడమితల్లి పరిరక్షణకు నడుంకట్టిన ధీశాలులుబ్రహ్మాండమైన నదీ ప్రవాహం కూడా మొదట ఒక్క నీటి బిందువుతోనే తన ప్రయాణాన్ని మొదలు పెడుతుంది. ఎంత గొప్ప ఆవిష్కరణ అయినా చిన్న…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 98 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కేసులతో కలిపి ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య…









