కరోనా వైరస్ నేపథ్యంలో ప్రస్తుతమున్న కేసులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. మంగళవారం రాత్రి 9 గంటల నుంచి ఈ రోజు ఉదయం…
ఏపీలోనూ కరోనా వైరస్ వ్యాప్తి వేగంగా పెరుగుతోంది. ఉదయం 17 కేసులు నమోదు గాకా.. సాయంత్రం 6 తర్వాత మరో నాలుగు పాజిటివ్ వచ్చాయి. ఆ నలుగురూ…
ఏపీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఇవ్వాళ ఒక్కరోజే కొత్తగా 17 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య…
నిజావద్ధీన్ మర్కజ్ లో ప్రార్థనల్లో కొందరికీ కరోనా పాజిటివ్ గా తెలిన్నట్టు ఆరోగ్యశాఖ వెల్లడించింది. మార్చి 13వ తేదీ నుంచి 15 వరకు నిజావద్ధీన్ మర్కజ్ లో…
కరోనా మహమ్మారిని ఆంధ్రప్రదేశ్ నుంచి తరిమికొట్టేందుకు వైఎస్సార్సీపీ యంత్రాంగం పూర్తి స్థాయిలో సమాయత్తం కావాలని పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు నిచ్చారు. పార్టీ…
రాష్ట్రంలో సోమవారం మరో రెండు కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాజమండ్రి, కాకినాడల్లో ఒక్కోటి చొప్పున నమోదైనట్టు స్పష్టమైంది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంకు చెందిన 72 ఏళ్ల…
నిత్యవసర వస్తువులకు సంబంధించిన వాహనాల రవాణాకు సంబంధించి ఈ పాస్ లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నది.ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకొనే వెసులుబాటు కల్పించింది. దరఖాస్తు దారులకు…
ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో 21కేసులు నమోదు కాగా ఇవ్వాళ మరో రెండు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో…
మహమ్మారి విస్తరణకు బ్రేకులు వేసేందుకు దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతుంటే.. ఆంధ్ర ప్రదేశ్కు చెందిన ఓ ఎక్సైజ్ సీఐ మాత్రం తనకు ఏ నిబంధనలు పట్టవన్నట్లుగా వ్యవహరించాడు. ఎక్కడైనా…
పట్టణాలు, నగరాల్లో నిత్యావసరాల కొనుగోలుకు ఉదయం 11 గంటల వరకే అనుమతిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి, ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్(నాని) తెలిపారు. ఆదివారం సీఎం వైఎస్…