ఏపీలో రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించిన సీఎం జగన్‌

ప్రభుత్వపరంగా రైతుల అవసరాల కోసం ఏర్పాటు చేసిన ‘రైతు భరోసా కేంద్రాల (ఆర్‌బీకే)’ సేవలు ఆంధ్రప్రదేశ్‌లో శనివారం ప్రారంభమయ్యాయి. ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన…

Continue Reading →

ఆంధ్రప్రదేశ్‌ సచివాలయంలో కరోనా కలకలం

అమరావతిలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సచివాలయంలో కరోనా కలకలం సృష్టించింది. హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక బస్సుల్లో వచ్చిన ఒక ఉద్యోగికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. దీంతో…

Continue Reading →

ఐవోసీఎల్‌ అప్రెంటిస్‌ల దరఖాస్తు గడువు పొడిగింపు.. పెరిగిన పోస్టులు

దేశంలో అతిపెద్ద చమురు ఉత్పత్తిదారు ఇండియన్‌ ఆయిల్‌ లిమిటెడ్‌ (ఐవోసీఎల్‌) టెక్నీషియన్‌ అప్రెంటిస్‌, ట్రేడ్‌ అప్రెంటిస్‌ల భర్తీకి సంబంధించిన ఆన్‌లైన్‌ దఖాస్తుల గడువును జూన్‌ 21 వరకు…

Continue Reading →

ఏపీలో కొత్తగా 33 కరోనా పాజిటివ్ కేసులు

 ఆంధ్రప్రదేశ్‌లో గడచిన 24 గంటల్లో 11,638 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 33 మందికి పాజిటివ్‌గా తేలిందని వైద్యాధికారులు తెలిపారు. ఏపీలో మొత్తం పాజిటివ్‌ కేసుల…

Continue Reading →

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్‌ను కొనసాగించాలి – ఏపీ హైకోర్టు

 ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ను కొనసాగించాలని ఆ రాష్ట్ర హైకోర్టు తీర్పును వెలువరించింది. తనను ప్రభుత్వం అక్రమంగా తొలగించిందంటూ రమేశ్‌ కుమార్‌ హైకోర్టులో…

Continue Reading →

పిలాయిపల్లి కాలువలో పరిశ్రమల వ్యర్థాలు

వ్యర్థ రసాయనాలను కాలువలోకి వదులుతున్న పరిశ్రమల నిర్వాహకులుమానవహక్కుల కమిషన్, జిల్లా కలెక్టర్ కు పర్యావరణ వేత్తలు, పలువురి ఫిర్యాదునీటి నమూనాలు సేకరించిన పిసిబి అధికారులుపిలాయిపల్లి కాల్వ కాలుష్యపు…

Continue Reading →

శ్రీవారి ఆస్తులపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు

శ్రీవారి ఆస్తుల వేలం అంశంపై తిరుమల తిరుపతి దేవస్థానం( టీటీడీ ) కీలక నిర్ణయం తీసుకున్నది. స్వామివారికి చెందిన భూములు, మాన్యాలు, కానుకలు, విక్రయాన్నీ నిషేధిస్తూ తీర్మానం…

Continue Reading →

ఫ్యాన్ల కంపెనీలో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం

బాలానగర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోని ఓ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గాంధీ నగర్‌లోని యాస్‌ ఫ్యాన్ల కంపెనీలో గురువారం మధ్యాహ్నం ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. సమాచారం…

Continue Reading →

వ్యర్థాల నిర్వహణ పాటించని ఆస్పత్రులకు జరిమానా

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఔషధ వ్యర్థాల నిర్వహణ పాటించని ఆస్పత్రులకు అధికారులు జరిమానా విధించారు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్లలో చోటుచేసుకుంది. సిరిసిల్లలో గల…

Continue Reading →

ఏపీలో కొత్తగా 54 కరోనా పాజిటివ్ కేసులు.. ఒకరు మృతి

ఆంధ్రప్రదేశ్‌ రాష్ర్టానికి సంబంధించిన కరోనా హెల్త్‌ బులెటిన్‌ విడుదలైంది. గత 24 గంటల్లో 54 కొత్త కేసులు నమోదైనట్లు వైద్యాధికారులు వెల్లడించారు. ఒకరు మృతి చెందారు. తాజాగా…

Continue Reading →