కరోనా విజృంభిస్తున్న వేళ దేశ వ్యాప్తంగా లాక్డౌన్ ఉన్న నేపథ్యంలో ప్రతిఒక్కరూ కూడా ఇళ్లకే పరిమితం అయ్యారు. ఈ క్రమంలో కోట్లాది మంది ఉపాధి అవకాశాలపై తీవ్ర…
దేశంలో కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 110 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో శనివారం ఉదయం నాటికి కరోనా…
వచ్చే ఆర్థిక సంవత్సరం 2020-21 తొలి మూడు నెలలకు ఓటాన్ బడ్జెట్ ఆర్డినెన్స్కు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆర్థిక ప్రగతి కుదేలైందని మంత్రిమండలి అభిప్రాయ పడింది.…
ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. విశాఖకు చెందిన కరోనా పాజిటివ్ వ్యక్తి బంధువుకు పాజిటివ్గా నిర్ధారణ అయింది. తాజాగా కోవిడ్-19 పాజిటివ్ కేసుల సంఖ్య 12కు…
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న ముందస్తు చర్యల వలన దేశంలోనే అతి తక్కువ కరోనా పాజిటివ్ కేసులున్న రాష్ట్రంగా ఏపీ ఆదర్శంగా నిలిచిందని వైసీపీ…
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనంలోకి వెళ్లే ప్రమాదం ఉందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ తెలిపారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. మునుముందు చాలా గడ్డు రోజులు…
రుణ చెల్లింపుదారులకు ఆర్బీఐ గవర్నర్ శుభవార్త చెప్పారు. వచ్చే మూడు నెలలు EMI చెల్లించకపోయిన పర్వాలేదని తెలిపారు. బ్యాంకులతో పాటు అన్ని ఫైనాన్స్ సంస్థలు అన్ని రకాల…
ఆపద వస్తే అన్నివేళలా తమకి అండగా నిలుస్తామని నిరూపిస్తున్నారు సెలబ్రిటీలు. కరోనా కారణంగా దేశం చిన్నా భిన్నం అవుతున్న తరణంలో ప్రభుత్వంకి అండగా నిలుస్తూ తమకి తోచినంత…
గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల చెక్ పోస్ట్ వద్ద జరిగిన ఘటన దురదృష్టకరమని డీజీపీ గౌతం సవాంగ్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశమంతా హెల్త్…
కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు విధించిన లాక్డౌన్ కారణంగా తెలంగాణ నుంచి వస్తున్న ఆంధ్రావాళ్లను కూడా రాష్ట్రంలోకి అనుమతించలేకపోవడం బాధకలిగించిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యాఖ్యానించారు. ఎక్కడ…