ప్రభుత్వపరంగా రైతుల అవసరాల కోసం ఏర్పాటు చేసిన ‘రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకే)’ సేవలు ఆంధ్రప్రదేశ్లో శనివారం ప్రారంభమయ్యాయి. ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన…
అమరావతిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో కరోనా కలకలం సృష్టించింది. హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సుల్లో వచ్చిన ఒక ఉద్యోగికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో…
దేశంలో అతిపెద్ద చమురు ఉత్పత్తిదారు ఇండియన్ ఆయిల్ లిమిటెడ్ (ఐవోసీఎల్) టెక్నీషియన్ అప్రెంటిస్, ట్రేడ్ అప్రెంటిస్ల భర్తీకి సంబంధించిన ఆన్లైన్ దఖాస్తుల గడువును జూన్ 21 వరకు…
ఆంధ్రప్రదేశ్లో గడచిన 24 గంటల్లో 11,638 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 33 మందికి పాజిటివ్గా తేలిందని వైద్యాధికారులు తెలిపారు. ఏపీలో మొత్తం పాజిటివ్ కేసుల…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ను కొనసాగించాలని ఆ రాష్ట్ర హైకోర్టు తీర్పును వెలువరించింది. తనను ప్రభుత్వం అక్రమంగా తొలగించిందంటూ రమేశ్ కుమార్ హైకోర్టులో…
వ్యర్థ రసాయనాలను కాలువలోకి వదులుతున్న పరిశ్రమల నిర్వాహకులుమానవహక్కుల కమిషన్, జిల్లా కలెక్టర్ కు పర్యావరణ వేత్తలు, పలువురి ఫిర్యాదునీటి నమూనాలు సేకరించిన పిసిబి అధికారులుపిలాయిపల్లి కాల్వ కాలుష్యపు…
శ్రీవారి ఆస్తుల వేలం అంశంపై తిరుమల తిరుపతి దేవస్థానం( టీటీడీ ) కీలక నిర్ణయం తీసుకున్నది. స్వామివారికి చెందిన భూములు, మాన్యాలు, కానుకలు, విక్రయాన్నీ నిషేధిస్తూ తీర్మానం…
బాలానగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గాంధీ నగర్లోని యాస్ ఫ్యాన్ల కంపెనీలో గురువారం మధ్యాహ్నం ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. సమాచారం…
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఔషధ వ్యర్థాల నిర్వహణ పాటించని ఆస్పత్రులకు అధికారులు జరిమానా విధించారు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్లలో చోటుచేసుకుంది. సిరిసిల్లలో గల…
ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి సంబంధించిన కరోనా హెల్త్ బులెటిన్ విడుదలైంది. గత 24 గంటల్లో 54 కొత్త కేసులు నమోదైనట్లు వైద్యాధికారులు వెల్లడించారు. ఒకరు మృతి చెందారు. తాజాగా…









