విద్యుత్ బిల్లులు మూడు నెల‌లు చెల్లించ‌క‌పోయినా నో ఫెనాల్టీ

క‌రోనా విజృంభిస్తున్న వేళ దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ ఉన్న నేప‌థ్యంలో ప్ర‌తిఒక్క‌రూ కూడా ఇళ్ల‌కే ప‌రిమితం అయ్యారు. ఈ క్ర‌మంలో కోట్లాది మంది ఉపాధి అవ‌కాశాల‌పై తీవ్ర…

Continue Reading →

834కు చేరిన కరోనా కేసులు.. 19 మంది మృతి

దేశంలో కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 110 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో శనివారం ఉదయం నాటికి కరోనా…

Continue Reading →

బడ్జెట్‌ ఆర్డినెన్స్‌కు ఏపీ కేబినెట్‌ ఆమోదం

వచ్చే ఆర్థిక సంవత్సరం 2020-21 తొలి మూడు నెలలకు ఓటాన్‌ బడ్జెట్‌ ఆర్డినెన్స్‌కు ఏపీ కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఆర్థిక ప్రగతి కుదేలైందని మంత్రిమండలి అభిప్రాయ పడింది.…

Continue Reading →

ఏపీలో 12కు చేరిన కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. విశాఖకు చెందిన కరోనా పాజిటివ్‌ వ్యక్తి బంధువుకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. తాజాగా కోవిడ్‌-19 పాజిటివ్‌ కేసుల సంఖ్య 12కు…

Continue Reading →

తెలంగాణ సీఎం కేసీఆర్ గారు పెద్ద మనసు చాటుకున్నారు: వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తీసుకున్న ముందస్తు చర్యల వలన దేశంలోనే అతి తక్కువ కరోనా పాజిటివ్ కేసులున్న రాష్ట్రంగా ఏపీ ఆదర్శంగా నిలిచిందని వైసీపీ…

Continue Reading →

మంద‌గ‌మ‌నంలోకి ప్ర‌పంచ ఆర్థిక వ్య‌వ‌స్థ : ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్‌ శ‌క్తికాంత్‌ దాస్

ప్ర‌పంచ ఆర్థిక వ్య‌వ‌స్థ మంద‌గ‌మ‌నంలోకి వెళ్లే ప్ర‌మాదం ఉంద‌ని ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ శ‌క్తికాంత్‌ దాస్ తెలిపారు. ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడారు. మునుముందు చాలా గ‌డ్డు రోజులు…

Continue Reading →

రుణ చెల్లింపుదారుల‌కు ఆర్బీఐ శుభ‌వార్త‌

రుణ చెల్లింపుదారుల‌కు ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ శుభ‌వార్త‌ చెప్పారు. వ‌చ్చే మూడు నెల‌లు EMI చెల్లించ‌క‌పోయిన ప‌ర్వాలేద‌ని తెలిపారు. బ్యాంకుల‌తో పాటు అన్ని ఫైనాన్స్ సంస్థ‌లు అన్ని ర‌కాల…

Continue Reading →

రూ.4 కోట్ల భారీ విరాళం ప్ర‌క‌టించిన ప్ర‌భాస్

ఆప‌ద వ‌స్తే అన్నివేళ‌లా త‌మ‌కి అండ‌గా నిలుస్తామ‌ని నిరూపిస్తున్నారు సెల‌బ్రిటీలు. క‌రోనా కార‌ణంగా దేశం చిన్నా భిన్నం అవుతున్న త‌ర‌ణంలో ప్ర‌భుత్వంకి అండ‌గా నిలుస్తూ త‌మ‌కి తోచినంత…

Continue Reading →

మెడికల్‌ ఎమర్జెన్సీ ప్రోటోకాల్‌ పాటించాలి – ఏపీ డీజీపీ గౌతం సవాంగ్‌

గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల చెక్‌ పోస్ట్‌ వద్ద జరిగిన ఘటన దురదృష్టకరమని డీజీపీ గౌతం సవాంగ్‌ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశమంతా హెల్త్‌…

Continue Reading →

ఆ సంఘటనలు బాధ కలిగించాయి: సీఎం జగన్‌

కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు విధించిన లాక్‌డౌన్‌ కారణంగా తెలంగాణ నుంచి వస్తున్న ఆంధ్రావాళ్లను కూడా రాష్ట్రంలోకి అనుమతించలేకపోవడం బాధకలిగించిందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఎక్కడ…

Continue Reading →