ప్రజలకు సీఎం జగన్‌ ఉగాది శుభాకాంక్షలు

శ్రీ శార్వరి నామ సంవత్సరాది సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ…

Continue Reading →

ప్రపంచవ్యాప్తంగా 18,810 మంది కరోనా మృతులు..

ప్రపంచదేశాలను ‘కరోనా’ మహమ్మారి పట్టిపీడిస్తోంది. ఈ మహమ్మారి కారణంగా రోజురోజుకూ మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ, ఆయా దేశాలు కరోనాకు అడ్డుకట్ట వేయలేకపోతున్నాయి.…

Continue Reading →

శ్రీ శార్వరి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

తీపి, చేదు కలిసిందే జీవితం..కష్టం, సుఖం తెలిసిందే జీవితం..ఆ జీవితంలో ఆనందోత్సాహాలని పూయించేందుకు వస్తుంది ఉగాది పర్వదినం..మిత్రులు, శ్రేయోభిలాషులందరికీ..శ్రీ శార్వరి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు– ఎడిటర్,…

Continue Reading →

21 రోజులు దేశం మొత్తం లాక్‌డౌన్‌ – ప్రధాని నరేంద్రమోదీ

ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తూ.. వేలాది మంది ప్రాణాలను హరించివేస్తున్న మహమ్మారి వైరస్‌ ‘కరోనా’పై దేశప్రజలు జాగ్రత్త వహించాలని ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. కరోనా వైరస్‌ను నిలువరించే విధంగా…

Continue Reading →

ఆంధ్రప్రదేశ్‌లో 7 కరోనా పాజిటివ్ కేసులు

– రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి , వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ రాష్ట్ర స్థాయిలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు 7…

Continue Reading →

ఐటీ రిటర్న్‌ దాఖలు గడువు పొడిగింపు

కరోనా వైరస్‌ వ్యాప్తిపై ఆందోళనల నేపథ్యంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మంగళవారం పలు ఊరట చర్యలు ప్రకటించారు. 2018-19 ఆర్థిక సంవత్సరానికి ఆదాయ పన్ను రిటర్న్‌…

Continue Reading →

కరోనా ఎఫెక్ట్‌ : రాజ్యసభ ఎన్నికలు వాయిదా

కరోనా వైరస్‌ రాజ్యసభ ఎన్నికలకూ పాకింది. వైరస్‌ వ్యాప్తి కారణంగా ఈనెల 26న జరిగే రాజ్యసభ ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. దేశంలో…

Continue Reading →

ఏపీలో 10వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు వాయిదా

క‌రోనా మ‌హ‌మ్మారి రోజ‌రోజు పెరిగిపోతుండంటంతో ప్ర‌భుత్వాలు కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటున్నాయి. ఇప్ప‌టికే ప‌లు రాష్ట్రాల్లో విద్యాల‌యాలు, కార్యాల‌యాలు, బార్లు, హోట‌ళ్లు, సినిమా హాళ్లు మొద‌లైన‌వి అన్నీ మూతప‌డ్డాయి.…

Continue Reading →

లాక్‌డౌన్‌ నుంచి మినహాయించిన పరిశ్రమలు ఇవీ..

1) రైస్‌ మిల్లులు, 2) ఆయిల్‌ మిల్లులు,3) పప్పు మిల్లులు, 4) డెయిరీ ఉత్పత్తులు, 5) డిస్టిల్డ్‌ వాటర్‌ ప్లాంట్లు, ప్యాకేజ్డ్‌ డ్రింకింగ్‌ వాటర్‌ ప్లాంట్లు, ఆర్వో…

Continue Reading →

ప్రభుత్వ నిర్ణయాలన్నీ అమలు కావాల్సిందే – ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని

కరోనా మహమ్మారిని పారద్రోలడానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు తప్పనిసరిగా అమలయ్యేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్‌ అధికారులను ఆదేశించారు.…

Continue Reading →