ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్టు హరికిషన్ తుది శ్వాస విడిచారు. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కిడ్నీ వ్యాధితో చికిత్స పొందుతూ చనిపోయారని బంధువులు తెలిపారు. హరికిషన్ పిల్లలు ఆస్ట్రేలియాలో ఉండడంతో మృతదేహాన్ని…
ఆంధ్రప్రదేశ్లో శనివారం కొత్తగా 47 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఏపీ వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 2561కు…
గ్రీన్ నుంచి ఎల్లో గ్రేడ్లోకి దిగజారిన గాలి నాణ్యత మళ్లీ పెరిగిన వాయుకాలుష్యం.. వాహనాల రాకపోకలతో పెరుగుదల హైదరాబాద్, అమరావతి, విశాఖపట్టణం, రాజమండ్రిలో పెరుగుదల మళ్లీ వాయు…
పీసీబీలో 18 అంశాల్లో అధ్యయనం, శిక్షణ ఇంటర్న్షిప్కు కూడా అవకాశం ఎంపికైనవారికి రూ.20 వేల ైస్టెపెండ్ విద్యార్థులకు పర్యావరణ అంశాల్లో తర్ఫీదునిచ్చేందుకు తెలంగాణ కాలుష్య నియంత్ర మండలి(పీసీబీ)…
వచ్చే నెలలో గుంతల తవ్వకంవానలు పడగానే మొక్కలు నాటేలా ఏర్పాట్లులక్ష్యాలు నిర్దేశించిన అధికార యంత్రాంగంహరితహారంలో భాగంగా మొక్కలు నాటేందుకు జిల్లా యంత్రాంగం ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ…
★ లాక్ డౌన్ కారణంగా ఆగిపోయిన సినిమా షూటింగులు పోస్ట్ ప్రొడక్షన్లను దశల వారీగా పునరుద్ధరిస్తాం ★ సినిమా షూటింగులు ఎలా నిర్వహించుకోవాలనే విషయంలో విధి విధానాలు…
ఆంధ్రప్రదేశ్లో శుక్రవారం కొత్తగా 62 మందికి కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఏపీ వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య…
మనిషి విచక్షణారాహిత్యానికి అంతరించిపోతున్న జీవజాలం భూమి మీద 14 మిలియన్ల జీవజాతులు పరిరక్షించుకోక పోతే ముప్పు తప్పదు ప్రకృతిని కాపాడడంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలి నేడు ప్రపంచ…
ప్రభుత్వ ఉద్యోగులకు మే నెల వేతనాలను పూర్తిగా చెల్లించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు గురువారం ఆర్థిక శాఖ అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు.…
ఎండ తీవ్రతను తట్టుకోలేక గురువారం ఐదు నెమళ్లు మృతి చెందాయి. స్థానికుడు పన్నాల రాజు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా ఆత్మకూర్.ఎస్ మండలం పాత సూర్యాపేట…








