జమ్మి మొక్కలు నాటిన టూరిజం డెవలప్‌మెంట్ చైర్మన్ శ్రీనివాస్ గుప్తా

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా జమ్మి…

Continue Reading →

పర్యావరణ మార్పులను ఎదుర్కోవటం మానవాళిముందున్న అతిపెద్ద సవాల్ : యూ.ఎస్ ఎయిడ్ మిషన్ డైరెక్టర్ వీణా రెడ్డి

ప్రపంచవ్యాప్తంగా వస్తున్న పర్యావరణ మార్పులను ఎదుర్కోవటమే మానవాళిముందున్న అతిపెద్ద సవాల్ అని యూ.ఎస్ ఎయిడ్ మిషన్ డైరెక్టర్ వీణా రెడ్డి అన్నారు. యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్…

Continue Reading →

టీటీడీ పాలక మండలి సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన మన్నే జీవన్ రెడ్డి

టీటీడీ పాలక మండలి సభ్యుడిగా మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట మండలం గుర్కుంటకు చెందిన యువ పారిశ్రామికవేత్త మన్నే జీవన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. సోమవారం శ్రీవారి…

Continue Reading →

ఏపీ పరిషత్‌ ఎన్నికల ఫలితాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్‌ కొనసాగుతుంది. మొత్తం 515 జడ్పీటీసీ స్థానాలకు 2,058 మంది అభ్యర్థులు పోటీ చేశారు. మొత్తం 10,047 ఎంపీటీసీ…

Continue Reading →

రూ.18.9 లక్షలు పలికిన బాలాపూర్‌ లడ్డూ

ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్న బాలాపూర్‌ లడ్డూ మరో సారి రికార్డు ధర పలికింది. గతేడాది కంటే రూ.లక్ష 30 వేలు అధికంగా రూ.18 లక్షల 90 వేలు…

Continue Reading →

ప్రకృతిని కాపాడుకుందాం : ఆదాయపు పన్ను శాఖ ప్రధాన కమిషనర్‌ అతుల్‌ ప్రణయ్‌

పర్యావరణ కాలుష్యం పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితులలో ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉందని ఆదాయపు పన్ను శాఖ ప్రధాన కమిషనర్‌ అతుల్‌ ప్రణయ్‌ అన్నారు. ‘ఆజాదీ కా…

Continue Reading →

పోడు భూములపై సమావేశమైన తెలంగాణ క్యాబినెట్ సబ్ కమిటీ

తెలంగాణ రాష్ట్రంలో పోడు భూముల అంశంపై ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్ కమిటీ తోలి సమావేశం కమిటీ చైర్మన్, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి…

Continue Reading →

గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా జమ్మిచెట్టు నాటిన ఎంపీ రంజిత్‌ రెడ్డి

గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన ‘ఊరు ఊరికో జమ్మి చెట్టు.. గుడి గుడికో జమ్మి చెట్టు’ కార్యక్రమానికి అపూర్వ స్పందన వస్తున్నది.…

Continue Reading →

ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా జూట్‌: మంత్రి కేటీఆర్‌

తెలంగాణ శరవేగంగా అభివృద్ధి చెందుతున్నదని మంత్రి కేటీఆర్‌ అన్నారు. వ్యవసాయ రంగంలో దేశానికే తెలంగాణ ఆదర్శమని చెప్పారు. రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులు భారీగా పెరుగుతున్నాయని చెప్పారు. సీఎం…

Continue Reading →

అటవీశాతాన్ని పెంచడమే లక్ష్యం : మెదక్‌ జడ్పీ చైర్‌ పర్సన్‌ హేమలతాశేఖర్‌గౌడ్‌

అటవీశాతాన్ని పెంచడమే లక్ష్యంగా హరితహారం కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నదని మెదక్‌ జడ్పీ చైర్‌ పర్సన్‌ ర్యాకల హేమలతాశేఖర్‌గౌడ్‌ అన్నారు. తూప్రాన్‌ మండలం దాతర్‌పల్లిలో…

Continue Reading →