ఆంధ్రప్రదేశ్ లోని బుక్కపట్నం సబ్‌ రిజిస్ట్రార్‌ వెంకట నారాయణ సస్పెన్షన్‌

కొత్తచెరువులో ప్రభుత్వ భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన బుక్కపట్నం సబ్‌ రిజిస్ట్రార్‌ వెంకటనారాయణను సస్పెండ్‌ చేస్తూ స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖ డీఐజీ మాధవి ఉత్తర్వులు జారీ…

Continue Reading →

ఏసీబీ వలలో పెద్దపెల్లి సీపీవో వెంకటనారాయణ

ఏసీబీ వలకు మరో అవినీతి చేప చిక్కింది. వివరాల్లోకి వెళితే.. పెద్దపెల్లి జిల్లా చీఫ్ ప్లానింగ్ అధికారి వెంకట్ నారాయణ రూ. 40 వేల లంచం తీసుకుంటూ…

Continue Reading →

ఏపీలో 47 కార్పొరేషన్లకు 481 డైరెక్టర్ల నియామకం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 47 కార్పొరేషన్లకు 481 డైరెక్టర్లను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్టర్ల వివరాలను శనివారం వెల్లడించారు. ఈ…

Continue Reading →

ఏపీలో ఆరుగురు ఐఏఎస్‌ల బదిలీ

ఆంధ్రప్రదేశ్‌లో ఆరుగురు ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏఎంఆర్‌డీఏ కమిషనర్‌గా కె.విజయ, సీసీఎల్‌ఏ అప్పిల్స్‌ కమిషనర్‌గా డా. పి.లక్ష్మీనరసింహం, ఏఎంఆర్‌డీఏ అడిషనల్‌ కమిషనర్‌గా…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్న ప్రముఖ జర్నలిస్ట్ రాజ్ చెంగప్ప

రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ పర్యావరణ పరిరక్షణకు ఎంతగానో దోహద పడుతుందని ఇండియా టుడే గ్రూప్ ఎడిటర్/డైరెక్టర్ రాజ్ చెంగప్ప…

Continue Reading →

పర్యావరణ హితంగా గ‌ణేష్ ఉత్సవాలు: మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి

వినాయక నవరాత్రులను పర్యావరణ హితంగా జరుపుకోవాలని, మ‌ట్టి విగ్రహాల‌ను ప్రతిష్టించి పూజ‌లు చేయాల‌ని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి పిలుపునిచ్చారు. శ‌నివారం నిర్మల్‌లోని…

Continue Reading →

పరిశ్రమలకు ప్రోత్సాహకాలు విడుదల చేసిన ఏపీ సీఎం జగన్‌

ఎంఎస్‌ఎంఈ, స్పిన్నింగ్, టెక్స్‌టైల్‌ పరిశ్రమలకు రూ.1,124 కోట్ల ప్రోత్సాహకాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విడుదల చేశారు. శుక్రవారం తన క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్‌ బటన్‌…

Continue Reading →

హరితహారంలో నాటిన మొక్కల్లో బతికిన శాతాన్ని అంచనా వేయాలి

గత రెండేళ్లలో మున్సిపల్ శాఖ, పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, శాఖల ఆధ్వర్యంలో నాటిన మొక్కలు, వాటిలో బతికిన శాతంపై అధ్యయనం. నాటిన మొక్కల్లో ఎన్ని బతికాయనే…

Continue Reading →

విత్త‌న గ‌ణ‌ప‌తుల‌ను పంపిణీ చేసిన ఎంపీ సంతోష్ కుమార్

పంజాగుట్ట నెక్ట్స్ గలేరియా మాల్‌లో విత్త‌న గ‌ణ‌ప‌తుల‌ను రాజ్య‌స‌భ స‌భ్యులు జోగిన‌ప‌ల్లి సంతోష్ కుమార్ పంపిణీ చేశారు. స్వ‌చ్ఛ‌మైన మ‌ట్టి, కొబ్బ‌రి నాచుతో వినాయ‌క ప్ర‌తిమ‌ల‌ను త‌యారు…

Continue Reading →

రేపు తిరుమలలో గోకులాష్టమి ఆస్థానం

శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా సోమవారం తిరుమల శ్రీవారి ఆలయంలో గోకులాష్టమి ఆస్థానం నిర్వహించనున్నారు. ఆలయంలో రాత్రి 7 నుంచి 8 గంటల వరకు గోకులాష్టమి ఆస్థానం జరుగనుంది.…

Continue Reading →