ఆంధ్ర‌ప్ర‌దేశ్ నూత‌న చీఫ్ సెక్ర‌ట‌రీగా స‌మీర్ శ‌ర్మ

ఆంధ్ర‌ప్ర‌దేశ్ నూత‌న చీఫ్ సెక్ర‌ట‌రీగా స‌మీర్ శ‌ర్మ నియామ‌కం అయ్యారు. ఈ మేర‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. ప్ర‌స్తుత సీఎస్ ఆదిత్య‌నాథ్ దాస్ ఈ…

Continue Reading →

వీర‌నారి చాక‌లి ఐల‌మ్మ‌కు నివాళుల‌ర్పించిన మంత్రి ఎర్ర‌బెల్లి దయాకర్‌రావు

తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ (చిట్యాల ఐల‌మ్మ‌) వర్ధంతి సందర్భంగా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల‌ మంత్రి ఎర్రబెల్లి…

Continue Reading →

రోడ్డు ప్ర‌మాదంలో మెగా హీరో సాయిధ‌ర‌మ్ తేజ్‌కు తీవ్ర‌గాయాలు

మెగా హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ రోడ్డు ప్ర‌మాదానికి గుర‌య్యాడు. శుక్ర‌వారం రాత్రి స్పోర్ట్స్ బైక్‌పై వెళ్తున్న ఆయ‌న ప్ర‌మాద‌వ‌శాత్తూ కింద‌ప‌డిపోయాడు. జూబ్లీ హిల్స్ రోడ్డు నంబ‌ర్ 45…

Continue Reading →

ఆంధ్రప్రదేశ్‌లో బహిరంగ ప్రదేశాల్లో వినాయక విగ్రహ ప్రతిష్టకు ఏపీ హైకోర్టు నిరాకరణ

ఆంధ్రప్రదేశ్‌లో వినాయక చవితి ఉత్సవాల నిర్వహణకు సంబంధించి ఏపీ హైకోర్టు కీలక సూచనలు చేసింది. బహిరంగ ప్రదేశాల్లో వినాయక విగ్రహ ప్రతిష్టకు హైకోర్టు నిరాకరించింది. అదే సమయంలో…

Continue Reading →

గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా మొక్క‌లు నాటిన ఐటీ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ శ‌శిథ‌రూర్

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా ఐటీ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ శశిథరూర్ నేతృత్వంలోని సభ్యులు శిల్పారామంలోని రాక్…

Continue Reading →

వర్షం వస్తే కాలుష్య పరిశ్రమలకు పండగే…

• కాలుష్య పరిశ్రమల ఆగడాలకు అడ్డుకట్ట వేసేదేవరు…?• కాలుష్య పరిశ్రమలపై ఫిర్యాదులు చేస్తే పట్టించుకోని పిసిబి అధికారులు • కాలుష్య పరిశ్రమలతో కుమ్మక్కైన పిసిబి అధికారులు• అడ్డు…

Continue Reading →

ఏసీబీ వలలో బాలానగర్‌ సబ్‌రిజిస్ట్రార్‌ నిజాముద్దిన్‌

తెలంగాణ రాష్ట్రంలో మరో అవినీతి చేప ఏసీబీ అధికారులకు చిక్కింది. తమకు అందిన సమాచారంతో బాలానగర్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. రూ.75…

Continue Reading →

పర్యావరణం, అటవీ సంరక్షణే ధ్యేయం : అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

పర్యాటక రంగం అభివృద్ధిలో భాగంగా రాష్ట్రంలో అట‌వీ, వన్యప్రాణుల సంర‌క్షణ‌, అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అట‌వీ శాఖ‌ అధికారులను…

Continue Reading →

మట్టి విగ్రహాలను పూజిద్దాం.. ప‌ర్యావ‌ర‌ణాన్ని కాపాడుకుందాం..

మట్టితో చేసిన వినాయక విగ్రహాలను పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం అని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. మంగళవారం సికింద్రాబాద్ గణేష్ టెంపుల్‌లో…

Continue Reading →

ఈ నెల 8న బీసీల ‘శంఖారావం’: బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య

హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ముందు రాష్ట్రంలో బీసీ బంధు పథకాన్ని ప్రకటించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. ప్రతి బీసీ కుటుంబానికి…

Continue Reading →