విశాఖ ఉక్కిరిబిక్కిరి.. విషవాయువుకు 10 మంది బలి

ఎవరూ ఊహించని ఘటన.. విశాఖను ఉక్కిరిబిక్కిరి చేసింది. ప్రమాదకర విషవాయువు 10 మంది ప్రాణాలను తీసింది. గాలిలో వ్యాపించిన ప్రమాదకర గ్యాస్‌ను పీల్చి జనం ఎక్కడిక్కక్కడే కుప్పకూలిపోయారు.…

Continue Reading →

విశాఖ గ్యాస్‌ లీక్‌పై ప్రధాని ఉన్నతస్థాయి సమీక్ష

విశాఖ గ్యాస్‌ లీక్‌పై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. హోంమంత్రి అమిత్‌ షా, రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో కలిసి ప్రధాని ఏపీలో జరిగిన గ్యాస్‌ లీక్‌…

Continue Reading →

విశాఖ గ్యాస్‌ లీక్‌పై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ విచారం

విశాఖ గ్యాస్‌ లీక్‌ ఘటనపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబ సభ్యులకు రాష్ట్రపతి సానుభూతి ప్రకటించారు. అందరి క్షేమం కోరుతూ, బాధితులు…

Continue Reading →

గ్యాస్‌ లీకేజీ ఘటన దురదృష్టకరం : సీఎం కేసీఆర్‌

 విశాఖ గ్యాస్‌ లీకేజీ ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎల్‌జీ పాలిమర్స్‌ పరిశ్రమ నుంచి గ్యాస్‌ లీకేజీ కావడం దురదృష్టకరమని సీఎం…

Continue Reading →

విశాఖ గ్యాస్‌ లీక్‌పై సీఎం జగన్‌తో మాట్లాడిన ప్రధాని మోదీ

విశాఖ గ్యాస్‌ లీక్‌ ఘటనపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డితో ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాట్లాడారు. విశాఖపట్నం పరిస్థితిపై సమాచారం అడిగి తెలుసుకున్న ప్రధాని అన్ని రకాల…

Continue Reading →

పీవీసీ గ్యాస్‌ అత్యంత ప్రమాదకరం.. నేరుగా ఊపిరితిత్తులపైనే ప్రభావం

విశాఖలోని ఎల్‌జీ పాలిమర్స్‌ పరిశ్రమ నుంచి పీవీసీ(పాలీవినైల్‌ క్లోరైడ్‌) గ్యాస్‌ లీక్‌ అయినట్లు అక్కడి అధికారులు ప్రాథమికంగా నిర్ధారించిన విషయం విదితమే. పీవీసీ గ్యాస్‌ను అన్ని ప్లాస్టిక్‌…

Continue Reading →

విశాఖ గ్యాస్‌ లీక్‌.. సురక్షిత ప్రాంతాలకు 2000 మంది తరలింపు

 విశాఖపట్టణం జిల్లా గోపాలపట్నం పరిధిలోని ఆర్‌.ఆర్‌. వెంకటాపురంలోని ఎల్‌జీ పాలిమర్స్‌ పరిశ్రమ నుంచి ప్రమాదకరమైన రసాయన వాయువు లీకేజీ కావడంతో ఆ పరిసర ప్రాంతాలన్ని ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి.…

Continue Reading →

ఏపీ ఎంసెట్‌, ఈసెట్‌, ఐసెట్‌ పరీక్ష తేదీలు ఖరారు

దేశవ్యాప్తంగా  లాక్‌డౌన్‌ విధించడంతో  ఎంసెట్‌తో సహా అన్ని ఉమ్మడి పరీక్షలను  వాయిదా వేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో ఎంసెట్‌, ఈసెట్‌, ఐసెట్‌ ప్రవేశ పరీక్షల తేదీలను…

Continue Reading →

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్‌

ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్‌ పడింది. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు నిలిపివేస్తూ ఎస్‌ఈసీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు  ఎన్నికల…

Continue Reading →

ఏపీలో కొత్తగా 60 కరోనా పాజిటివ్‌ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి బారిన పడుతున్నవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉన్నది. రాష్ట్రంలో కొత్తగా 60 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల…

Continue Reading →