ఎవరూ ఊహించని ఘటన.. విశాఖను ఉక్కిరిబిక్కిరి చేసింది. ప్రమాదకర విషవాయువు 10 మంది ప్రాణాలను తీసింది. గాలిలో వ్యాపించిన ప్రమాదకర గ్యాస్ను పీల్చి జనం ఎక్కడిక్కక్కడే కుప్పకూలిపోయారు.…
విశాఖ గ్యాస్ లీక్పై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. హోంమంత్రి అమిత్ షా, రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్తో కలిసి ప్రధాని ఏపీలో జరిగిన గ్యాస్ లీక్…
విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబ సభ్యులకు రాష్ట్రపతి సానుభూతి ప్రకటించారు. అందరి క్షేమం కోరుతూ, బాధితులు…
విశాఖ గ్యాస్ లీకేజీ ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి గ్యాస్ లీకేజీ కావడం దురదృష్టకరమని సీఎం…
విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాట్లాడారు. విశాఖపట్నం పరిస్థితిపై సమాచారం అడిగి తెలుసుకున్న ప్రధాని అన్ని రకాల…
విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి పీవీసీ(పాలీవినైల్ క్లోరైడ్) గ్యాస్ లీక్ అయినట్లు అక్కడి అధికారులు ప్రాథమికంగా నిర్ధారించిన విషయం విదితమే. పీవీసీ గ్యాస్ను అన్ని ప్లాస్టిక్…
విశాఖపట్టణం జిల్లా గోపాలపట్నం పరిధిలోని ఆర్.ఆర్. వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి ప్రమాదకరమైన రసాయన వాయువు లీకేజీ కావడంతో ఆ పరిసర ప్రాంతాలన్ని ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి.…
దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించడంతో ఎంసెట్తో సహా అన్ని ఉమ్మడి పరీక్షలను వాయిదా వేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆంధ్రప్రదేశ్లో ఎంసెట్, ఈసెట్, ఐసెట్ ప్రవేశ పరీక్షల తేదీలను…
ఆంధ్రప్రదేశ్లో మరోసారి స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్ పడింది. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు నిలిపివేస్తూ ఎస్ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ఎన్నికల…
ఆంధ్రప్రదేశ్లో కరోనా మహమ్మారి బారిన పడుతున్నవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉన్నది. రాష్ట్రంలో కొత్తగా 60 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల…








