పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకం పెంచిన కేంద్రం

కేంద్ర ప్రభుత్వం వాహనదారులకు షాక్ ఇచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధరలు పడిపోవడంతో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయనకున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం అనుహ్యంగా పెట్రోల్,…

Continue Reading →

ఏసీబీ వలలో ట్రాన్స్‌కో అధికారి

విద్యుత్‌ మీటర్‌ కోసం లంచం తీసుకుంటూ ఓ ట్రాన్స్‌కో అధికారి ఏసీబీకి పట్టుబడ్డారు. రాయచోటి పట్టణంలో విద్యుత్‌ మీటర్‌ కోసం ఓ వినియోగదారుడు నిత్యం ఆఫీసుల చుట్టూ…

Continue Reading →

పర్యాటక క్షేత్రంగా నల్లమల అటవీప్రాంతం – మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌

నల్లమల అటవీప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతున్నట్లు మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ తెలిపారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో భాగంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ… ఉమ్మడి మహబూబ్‌నగర్‌…

Continue Reading →

భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు

స్టాక్‌ మార్కెట్లు ఈ రోజు ఉదయం భారీ నష్ర్టాలతో ప్రారంభమయ్యాయి. కరోనా వైరస్‌ నేపథ్యంలో చోటు చేసుకున్న పరిమాణాలు, తీసుకుంటున్న నిర్ణయాలు ఈక్విటీ మార్కెట్లను నిలువునా ముంచేస్తున్నాయి.…

Continue Reading →

అటవీ ప్రాంతంలో రాడార్ ప్రాజెక్టుపై మధ్యంతర ఉత్వర్వుల జారీ చేసిన హైకోర్టు

రంగారెడ్డి జిల్లా దామగుండం రిజర్వు అటవీ ప్రాంతంలో తూర్పు నావికా దళం (ఈస్టన్ నావల్ కమాండ్) ఏర్పాటు చేస్తున్న లో ఫ్రీకె్వన్సీ లైన్ (ఎల్ఎఫ్ఎల్) రాడార్ ప్రాజెక్టుపై…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన పలువురు సినీ నిర్మాతలు, నటులు

రాజ్యసభ సభ్యులు జోగినపల్లీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా.. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ దగ్గరలోని GHMC పార్క్ లో మొక్కలు నాటిన…

Continue Reading →

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన వక్ఫ్‌బోర్డు జూనియర్ అసిస్టెంట్ అజహర్ ఖాన్

రాష్ట వక్ఫ్‌బోర్డులో విధులు నిర్వర్తిస్తున్న జూనియర్ అసిస్టెంట్ అజహర్ ఖాన్ రూ. 4 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కాడు. మలక్‌పేట్‌లోని ఓ మసీద్‌కు…

Continue Reading →

వైఎస్సార్‌సీపీలో చేరిన చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం తనయుడు కరణం వెంకటేష్

ఇప్పటికే టీడీపీకి చెందిన పలువురు కీలక నేతలు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పగా.. తాజాగా టీడీపీ సీనియర్‌ నేత, ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం…

Continue Reading →

గ్రీన్ చాలెంజ్ లో బాగంగా మొక్కలు నాటిన భూపాలపల్లి ఆర్.టి.సి డిపో మేనేజర్ లక్ష్మి ధర్మ

రాజ్య సభ్యులు సంతోష కుమార్ చేపట్టిన గ్రీన్ చాలెంజ్ లో బాగంగా భూపాలపల్లి డిఎస్పీ సంపత్ రావు విసిరిన గ్రీన్ చాలెంజ్ ని స్వీకరించిన భూపాలపల్లి ఆర్.టి.సి…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన పెద్దపల్లి కలెక్టర్ సిక్తా పట్నాయక్‌

జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా ఈ రోజు పెద్దపల్లి కలెక్టర్ సిక్తా పట్నాయక్‌ ఐఏఎస్ కలెక్టరేట్ ఆవరణంలో మూడు మొక్కలు…

Continue Reading →