ఏపీలో కొత్తగా మరో 62 కరోనా పాజిటివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 62 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1525కు చేరింది. కొత్తగా నమోదైన పాజిటివ్‌ కేసుల్లో ఏపీలో కరోనాకు…

Continue Reading →

ఏపీ హైకోర్టు కొత్త న్యాయమూర్తుల ప్రమాణస్వీకారం

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు నూతన న్యాయమూర్తులుగా జస్టిస్‌ బొప్పూడి కృష్ణమోహన్‌, జస్టిస్‌ సురేశ్‌రెడ్డి, కే లలిత కుమారి ప్రమాణస్వీకారం చేశారు. అమరావతిలోని హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే…

Continue Reading →

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ముగ్గురు జడ్జిల నియామకం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులుగా న్యాయవాదులు బొప్పూడి కృష్ణమోహన్, కంచిరెడ్డి సురేష్‌రెడ్డి, కన్నెగంటి లలితకుమారిలు నియమితులయ్యారు. వీరి నియామకానికి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ శుక్రవారం ఆమోదముద్ర వేస్తూ…

Continue Reading →

జూన్‌ 11 వరకు స్కూళ్లకు వేసవి సెలవులు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని యాజమాన్యాల పరిధిలో ఉన్న పాఠశాలలకు జూన్‌ 11వ తేదీ వరకు వేసవి సెలవులు ప్రకటించారు. లాక్‌డౌన్‌ కారణంగా పాఠశాలలన్నిటినీ ఇప్పటికే మూసి ఉంచిన సంగతి…

Continue Reading →

దేశవ్యాప్తంగా మరో రెండు వారాలు లాక్‌డౌన్‌ పొడగింపు

దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ మరో 2 వారాల పాటు పొడిగిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. మే 4వ తేదీ నుంచి రెండు వారాల పాటు లాక్‌డౌన్‌ అమల్లో ఉండనుంది.…

Continue Reading →

మహారాష్ట్ర, ఏపీ రాష్ట్రాలకు ఎవరు వెళ్లొద్దు – తెలంగాణ ప్రభుత్వం

 ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలో కరోనా వైరస్ ఎక్కువగా ఉండడంతో తెలంగాణ ప్రజలు ఎవరు ఆ రాష్ట్రాలకు వెళ్లోద్దని తెలంగాణ ప్రభుత్వం నిషేధం విధించింది. ఆ రెండు రాష్ట్రాల్లో కరోనా…

Continue Reading →

ఏపీలో కొత్తగా మరో 60 కరోనా పాజిటివ్‌ కేసులు

కోవిడ్‌ టెస్టుల్లో ఇప్పటికే దేశంలో ప్రథమ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ మరో ఘనత సాధించింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు లక్షకుపైగా టెస్టులు నిర్వహించినట్టు ఆంధ్రప్రదేశ్‌ ఆరోగ్యశాఖ శుక్రవారం ఉదయం వెల్లడించింది.…

Continue Reading →

రాష్ట్రంలో 75 శాతం కేసుల్లో కరోనా లక్షణాలు లేవు – ఏపీ వైద్య ఆరోగ్య శాఖ

 కరోనా అంటే జలుబు, జ్వరం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఇలా పదికి పైగా లక్షణాలు కనిపిస్తాయంటున్నారు వైద్యులు. కానీ రాష్ట్రంలో నమోదవుతున్న 75 శాతం కేసుల్లో కరోనా…

Continue Reading →

కార్మికులకు ఏపీ సీఎం జగన్‌ మేడే శుభాకాంక్షలు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు కార్మికులందరికీ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మేడే సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ‘కార్మికుల శ్రమ దేశ సంపద సృష్టికి మూలం. ప్రపంచ ప్రగతి, ఆర్ధిక వ్యవస్థ…

Continue Reading →

ప్రవేశ పరీక్షల దరఖాస్తు గడువు పెంపు

రాష్ట్రంలో ఎంసెట్ సహా అన్ని ప్రవేశ పరీక్షల దరఖాస్తుల స్వీకరణ గడువును మే 15వ తేదీ వరకు పొడిగిస్తూ ఉన్నత విద్యామండలి నిర్ణయం తీసుకుంది. ఎలాంటి అపరాధ…

Continue Reading →