సమస్త జీవుల జీవన హక్కు

ఇటీవల కేంద్రప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం అడవులలో రైల్వే ట్రాకులు వేయడం వలన, ఆ ట్రాకులను దాటుతూ గడచిన మూడేళ్లలో రైళ్లు ఢీ కొని మరణించిన జంతువుల…

Continue Reading →

రాష్ట్రపతి రామ్‌నాథ్‌, ప్రధాని మోదీ దేశ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ హోలీ పండుగ దేశ ప్రజల్లో…

Continue Reading →

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నావంతు సేవ చేస్తా : అయోధ్య రామిరెడ్డి

తనను వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించడంపై ఆ పార్టీ నేత అయోధ్య రామిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తనపై…

Continue Reading →

ఏపీ సీఎం జగన్‌కు ధన్యవాదాలు : ఎంపీ పరిమల్‌ నత్వాని

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఎంపీ పరిమల్‌ నత్వాని ధన్యవాదాలు తెలిపారు. ప్రముఖ వ్యాపారవేత్త ముకేష్ అంబానీ విజ్ఞప్తి మేరకు పరిమల్‌ను ఆంధ్రప్రదేశ్‌ నుంచి రాజ్యసభకు నామినేట్‌…

Continue Reading →

వైఎస్సార్‌సీపీలో చేరిన మాజీమంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్‌

టీడీపీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్‌ వైఎస్సార్‌సీపీలో చేరారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ఇవాళ ఆయన వైఎస్సార్‌సీపీ తీర్థం పుచ్చుకున్నారు. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు…

Continue Reading →

రాజ్యసభ అభ్యర్థులు ఖరారు చేసిన వైఎస్సార్‌సీపీ

దేశవ్యాప్తంగా రాజ్యసభ స్థానాలకు త్వరలోనే ఎన్నికలు జరుగనున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రాజ్యసభ స్థానాలు అన్ని అధికార పార్టీల ఖాతాల్లోనే పడనున్నాయి. ఏపీలో ఎన్నికలు జరిగే నాలుగు…

Continue Reading →

టీడీపీకి భారీ షాక్‌.. మాజీ మంత్రి డొక్కా మాణిక్య వర ప్రసాద్‌ రాజీనామా..

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల ముందు టీడీపీకి భారీ షాక్‌ తగిలింది. ఎమ్మెల్సీ పదవితో పాటు టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి మాజీ మంత్రి డొక్కా మాణిక్య వర…

Continue Reading →

మోదీజీ… మీరిచ్చే గౌరవాన్ని నిరాకరిస్తున్నా’ – ట్విటర్‌లో ఎనిమిదేళ్ల ఉద్యమకారిణి లిసిప్రియా కంగుజామ్‌

‘‘మీరిచ్చే గౌరవాన్ని నిరాకరిస్తున్నా’’నంటూ మణిపూర్‌కు చెందిన ఎనిమిదేండ్ల పర్యావరణ ఉద్యమ బాలిక లిసిప్రియా కంగుజామ్‌ కేంద్ర ప్రభుత్వానికి తేల్చిచెప్పిందని ‘నమస్తే తెలంగాణ’ ఒక కథనంలో తెలిపింది.ఆ కథనం…

Continue Reading →

యెస్‌ బ్యాంకు వ్యవస్థాపకుడు రానాకపూర్‌ అరెస్ట్‌

యెస్‌ బ్యాంక్‌ వ్యవస్థాపకుడు రానాకపూర్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టేరేట్‌ అధికారులు అరెస్ట్‌ చేశారు. రెండు రోజుల విచారణ అనంతరం బ్యాంక్‌ స్కాం, మనీ లాండరింగ్‌ ఆరోపణలపై ఈడీ అతడిని…

Continue Reading →

ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ మేయర్ల రిజర్వేషన్లు ఖరారు

ఆంధ్రప్రదేశ్రా ష్ట్రవ్యాప్తంగా ఉన్న 16 కార్పొరేషన్ల మేయర్‌ పదవులకు ఏపీ ఎన్నికల సంఘం రిజర్వేషన్లను ఖరారు చేసింది. ఈ మేరకు పురపాలక శాఖ కమిషనర్ విజయ్ కుమార్…

Continue Reading →