పరిశ్రమల శాఖపై మంత్రి కేటీఆర్ సమీక్ష

పరిశ్రమల శాఖ కార్యకలాపాల పైన ఆ శాఖ మంత్రి కే. తారకరామారావు గురువారం టీఎస్ఐఐసీ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణలో ఉన్న పారిశ్రామిక…

Continue Reading →

పీసీఏఏ చైౖర్మన్‌గా జస్టిస్‌ ప్రకాశ్‌రావు

తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ అప్పీలేట్‌ అథారిటీని ప్రభుత్వం నియమించింది. చైర్మన్‌గా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ బీ.ప్రకాశ్‌ రావు, సభ్యులుగా ఉస్మానియ వర్సిటీ మాజీ ఆచార్యులు…

Continue Reading →

కాలుష్య నియంత్రణ అప్పీలెట్ అథారిటీ ఏర్పాటుపై హైకోర్టులో విచారణ

కాలుష్య నియంత్రణ అప్పీలెట్ అథారిటీ ఏర్పాటుపై హైకోర్టులో విచారణ జరిగింది. కాలుష్య నియంత్రణ అప్పీలెట్ అథారిటీ ఏర్పాటు చేస్తూ నిన్న జీవో ఇచ్చినట్టు ఏజీ తెలిపారు. 2,3…

Continue Reading →

చెట్టును నరికిన వ్యక్తికి రూ.1000 జరిమానా

చెట్టును నరికిన ఓ వ్యక్తికి గ్రామ పంచాయతీ అధికారులు జరిమానా విధించిన సంఘటన సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలంలోని రాంసాగర్‌లో బుధవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన…

Continue Reading →

ఏపీ హస్తకళ అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా బి.విజయలక్ష్మి ప్రమాణస్వీకారం

ఆంధ్ర ప్రదేశ్‌ హస్తకళ అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా బి.విజయలక్ష్మి బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సీఎం జగన్ రాష్ట్రంలో మహిళలకు పెద్దపీట వేశారని…

Continue Reading →

ఏపీ ఉర్ధూ అకాడమీ చైర్మన్ గా నదీమ్ అహ్మద్ ప్రమాణస్వీకారం

ఏపీ ఉర్ధూ అకాడమీ చైర్మన్‌గా నదీమ్ అహ్మద్ ప్రమాణ స్వీకారం చేశారు. బుధవారం ఉర్ధూ అకాడమీ కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో ఈ పదవి ఇచ్చిన ముఖ్యమంత్రి…

Continue Reading →

అమరరాజాను తరలించాలని మేమే చెప్పాం : పీసీబీ సభ్య కార్యదర్శి విజయ్‌కుమార్‌

పర్యావరణాన్ని తిరిగి పునరుద్ధరించలేని స్థాయిలో కాలుష్యాన్ని విడుదల చేస్తున్న అమరరాజా బ్యాటరీస్‌ తిరుపతి యూనిట్‌ను ప్రస్తుతం ఉన్నచోట కొనసాగించడానికి వీల్లేదని తామే చెప్పామని కాలుష్య నియంత్రణ మండలి…

Continue Reading →

రంగారెడ్డి ఫ్లైవుడ్‌ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం

రంగారెడ్డి జిల్లాలోని నందిగామ ఫ్లైవుడ్‌ పరిశ్రమలో మంగళవారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఫ్యాక్టరీలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. ఫ్లైవుడ్‌ కావడంతో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం…

Continue Reading →

హరితహారం మొక్కలు ధ్వంసం.. రూ. 5వేల జరిమానా

తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా హరితహారం కార్యక్రమాన్ని చేపట్టింది.ఆకుపచ్చ తెలంగాణే లక్ష్యంగా పచ్చదనాన్ని పెంచేందుకు వందల కోట్లు ఖర్చుపెట్టి మొక్కలు నాటిస్తోంది. వాటి సంరక్షణ బాధ్యతలను కూడా…

Continue Reading →

యాదగిరిగుట్ట సబ్ రిజిస్ట్రార్ దేవానంద్ ఇంట్లో ముగిసిన సోదాలు

హైదరాబాద్ మేడిపల్లిలోని యాదగిరిగుట్ట సబ్ రిజిస్ట్రార్ దేవానంద్ ఇంట్లో ముగిసిన ఏసీబీ సోదాలు.రూ.76,09,500 నగదు, 27.03 గ్రాముల బంగారు ఆభరణాలు, 7.09 ఎకరాల ల్యాండ్, 200 గజాల…

Continue Reading →