ఏపీలో 363కు చేరిన కరోనా పాజిటివ్‌ కేసులు

ఏపీలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 363కి చేరింది. బుధవారం రాత్రి 9 గంటల నుంచి గురువారం రాత్రి 8 వరకు 674 శాంపిళ్లు పరీక్షించగా 15…

Continue Reading →

ఏపీలో పలు ప్రవేశ పరీక్షలు వాయిదా

ఇంజనీరింగ్‌ తదితర ప్రొఫెషనల్‌ కోర్సుల్లో ప్రవేశానికి ఎంసెట్‌ సహా ఇతర ప్రవేశ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు ఉన్నత విద్యామండలి గురువారం ప్రకటించింది. కోవిడ్‌-19 వ్యాప్తి నివారణకు కేంద్ర,…

Continue Reading →

ఏపీలో కొత్తగా ఒక్క కేసు నమోదు కాలేదు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఈ మధ్యాహ్నం వరకు కోవిడ్‌-19 కేసులు కొత్తవి నమోదు కాలేదు. గడిచిన రాత్రి నుంచి రాష్ట్రంలో కొత్తగా కోవిడ్‌-19 కేసులు నమోదు కాలేదని రాష్ట్ర…

Continue Reading →

తెలంగాణ పోలీసుల‌కి హృద‌య‌పూర్వ‌క కృత‌జ్ఞ‌త‌లు – సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు

క‌రోనాపై చేస్తున్న యుద్ధంలో భాగమైన వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికుల‌పై ప్ర‌శంస‌లు కురిపిస్తూ ప‌లువురు ప్ర‌ముఖులు ట్వీట్స్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. నాగ చైత‌న్య తెలంగాణ పోలీసుల…

Continue Reading →

తిరుమల వీధుల్లో వన్యమృగాలు

నిత్యం భక్తుల గోవింద నామాలతో మారుమోగే తిరుమలగిరుల్లో లాక్‌డౌన్‌తో రెండు వారాలుగా నిశ్శబ్ద వాతావరణం నెలకొనడంతో వన్యమృగాలు జన సంచారంలోకి వచ్చేస్తున్నాయి. మనుషుల అలికిడి లేకపోవడంతో శేషాచల…

Continue Reading →

భారత్‌లో సంభవిస్తున్న కరోనా మరణాల్లో 60 దాటినవారే ఎక్కువ

కరోనా వయోధికులపై కూడా ఎక్కువ ప్రభావం చూపుతున్నది. భారత్‌లో సంభవిస్తున్న కరోనా మరణాల్లో 60, ఆపైన వయస్కులే అధికంగా ఉన్నట్టు గణాంకాలు తెలుపుతున్నాయి. అదే పాశ్చాత్యదేశాల్లో 80,…

Continue Reading →

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ వైద్యుడు సస్పెన్షన్

ఆంధ్రప్రదేశ్ విశాఖ జిల్లా నర్సీపట్నం ప్రాంతీయ ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ సుధాకర్ పై  సస్పెన్షన్ వేటు పడింది. సరైన రక్షణ చర్యలు లేకుండా అత్యవసర వైద్యం చేయమంటున్నారని…

Continue Reading →

ఏపీలో 348కి చేరిన కరోనా పాజిటివ్‌ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 19 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో కరోనా సోకినవారి సంఖ్య 348కి చేరింది. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల…

Continue Reading →

ఏపీలో ప్ర‌భుత్వ ఆధీనంలోకి 58 ప్రైవేటు ఆస్ప‌త్రులు

ప‌్రాణాంత‌క కొవిడ్‌-19 వ్యాప్తిని నివారించ‌డం కోసం ఏపీ ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపడుతున్న‌ది. తాజాగా రాష్ట్రంలోని 58 ప్రైవేటు ఆస్పత్రులను ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకున్న‌ది. ప్ర‌భుత్వం…

Continue Reading →

11న అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ టెలికాన్ఫరెన్స్

లాక్‌డౌన్ ఏప్రిల్ 14 తర్వాత కొనసాగుతుందా? ఇప్పుడు అందరి మనసుల్లో కదలాడుతున్న ప్రశ్న ఇదే. దీనిపై ఊహాగానాలు పెద్దఎత్తున సాగుతున్నాయి. కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది. కొన్ని…

Continue Reading →