ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 363కి చేరింది. బుధవారం రాత్రి 9 గంటల నుంచి గురువారం రాత్రి 8 వరకు 674 శాంపిళ్లు పరీక్షించగా 15…
ఇంజనీరింగ్ తదితర ప్రొఫెషనల్ కోర్సుల్లో ప్రవేశానికి ఎంసెట్ సహా ఇతర ప్రవేశ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు ఉన్నత విద్యామండలి గురువారం ప్రకటించింది. కోవిడ్-19 వ్యాప్తి నివారణకు కేంద్ర,…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ మధ్యాహ్నం వరకు కోవిడ్-19 కేసులు కొత్తవి నమోదు కాలేదు. గడిచిన రాత్రి నుంచి రాష్ట్రంలో కొత్తగా కోవిడ్-19 కేసులు నమోదు కాలేదని రాష్ట్ర…
కరోనాపై చేస్తున్న యుద్ధంలో భాగమైన వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులపై ప్రశంసలు కురిపిస్తూ పలువురు ప్రముఖులు ట్వీట్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. నాగ చైతన్య తెలంగాణ పోలీసుల…
నిత్యం భక్తుల గోవింద నామాలతో మారుమోగే తిరుమలగిరుల్లో లాక్డౌన్తో రెండు వారాలుగా నిశ్శబ్ద వాతావరణం నెలకొనడంతో వన్యమృగాలు జన సంచారంలోకి వచ్చేస్తున్నాయి. మనుషుల అలికిడి లేకపోవడంతో శేషాచల…
కరోనా వయోధికులపై కూడా ఎక్కువ ప్రభావం చూపుతున్నది. భారత్లో సంభవిస్తున్న కరోనా మరణాల్లో 60, ఆపైన వయస్కులే అధికంగా ఉన్నట్టు గణాంకాలు తెలుపుతున్నాయి. అదే పాశ్చాత్యదేశాల్లో 80,…
ఆంధ్రప్రదేశ్ విశాఖ జిల్లా నర్సీపట్నం ప్రాంతీయ ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ సుధాకర్ పై సస్పెన్షన్ వేటు పడింది. సరైన రక్షణ చర్యలు లేకుండా అత్యవసర వైద్యం చేయమంటున్నారని…
ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 19 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో కరోనా సోకినవారి సంఖ్య 348కి చేరింది. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల…
ప్రాణాంతక కొవిడ్-19 వ్యాప్తిని నివారించడం కోసం ఏపీ ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపడుతున్నది. తాజాగా రాష్ట్రంలోని 58 ప్రైవేటు ఆస్పత్రులను ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకున్నది. ప్రభుత్వం…
లాక్డౌన్ ఏప్రిల్ 14 తర్వాత కొనసాగుతుందా? ఇప్పుడు అందరి మనసుల్లో కదలాడుతున్న ప్రశ్న ఇదే. దీనిపై ఊహాగానాలు పెద్దఎత్తున సాగుతున్నాయి. కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది. కొన్ని…