జన్‌ధన్‌ ఖాతాల్లోకి డబ్బులు

కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన గరీబ్‌ కల్యాణ్‌యోజన పథకం డబ్బులు ఖాతాల్లో జమ అయ్యాయి. కేంద్రం ప్రకటించినట్లుగా జన్‌ధన్‌యోజన ఖాతాల్లోకి రూ.500 చొప్పున జమ చేశారు.…

Continue Reading →

జీవిత బీమా పాల‌సీదారుల‌కు ఊర‌ట‌

కరోనా లాక్‌డౌన్‌ కొనసాగుతున్న నేపథ్యంలో ఇన్సూరెన్స్ పాలసీ ప్రీమియాలు చెల్లింపుల దారుల‌కు పెద్ద ఊరట లభించింది. రెన్యువ‌ల్స్‌ గడువును పెంచినట్టు ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవెలప్‌‌మెంట్ అథారిటీ…

Continue Reading →

ఏపీలో కరోనా పాజిటివ్‌ కేసులు 303.. సోమవారం ఒక్కరోజే 37

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ కోరలు చాచింది. సోమవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కొత్తగా 37 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు…

Continue Reading →

కార్మికుల కాళ్లు కడిగిన ఎమ్మెల్యే జక్కంపూడి రాజా

ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న కరోనా వైరస్ మహమ్మారిని దరిచేరకుండా చేస్తున్న పోరాటంలో  సైనికులు పారిశుధ్య కార్మికులేనని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు. సోమవారం మున్సిపల్‌ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన…

Continue Reading →

కరోనాపై పోరాటానికి పుల్లెల గోపీచంద్ రూ.26లక్షల విరాళం

కరోనాపై పోరాటానికి సాయం చేసేందుకు బ్యాడ్మింటన్ జాతీయ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ ముందుకొచ్చాడు. రూ.26లక్షలను విరాళంగా ప్రకటించాడు. రూ.11లక్షలను పీఎం-కేర్స్ నిధికి, రూ.10లక్షలను తెలంగాణ ముఖ్యమంత్రి…

Continue Reading →

ప్రధాని మోదీతో పాటు ఎంపీల జీతాల్లో కోత- మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌

కరోనా నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నది. ప్రధాని మోదీతో పాటు ఎంపీల జీతాల్లో  ఏడాది పాటు…

Continue Reading →

ఏపీలో కొత్తగా మరో 14 కరోనా పాజిటివ్‌ కేసులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసులు 266కు చేరాయి. నిన్న సాయంత్రం నుంచి ఈ రోజు ఉదయం వరకు 14 కొత్త కేసులు నమోదయ్యాయి. వైరస్‌ కారణంగా…

Continue Reading →

సీఎం జగన్‌కు ప్రధాని మోదీ ఫోన్‌

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ఫోన్‌ చేశారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలపై సీఎం జగన్‌తో మోదీ చర్చించారు. అంతకు…

Continue Reading →

ఏపీలో 252కు చేరిన కరోనా పాజిటివ్‌ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌(కోవిడ్‌-19) విజృంభిస్తోంది.  రాష్ట్రంలో ఆదివారం సాయంత్రం వరకు కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 252కు చేరిందని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇవాళ కొత్తగా…

Continue Reading →

ఏపీలో 226కు చేరిన కరోనా కేసులు

రాష్ట్రంలో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. శనివారం రాత్రి 9 గంటల నుంచి ఆదివారం ఉదయం 9గంటల వరకు కొత్తగా 34 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య…

Continue Reading →