గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించిన ఆదిలాబాద్‌ డీఎఫ్‌వో డా.బి. ప్రభాకర్‌

రాజ్యసభ సభ్యులు సంతోష్‌కుమార్‌ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ను ఆదిలాబాద్‌ డీఎఫ్‌వో డా.బి. ప్రభాకర్‌ స్వీకరించారు. జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న మావల అర్బన్‌ పార్క్‌లో…

Continue Reading →

వ‌న‌దేవ‌త‌ల‌ను ద‌ర్శించుకున్న మంత్రులు అల్లోల‌, త‌ల‌సాని

గిరిజ‌నుల కుంభ‌మేళా మేడారం మ‌హా జాత‌ర రెండ‌వ రోజు కొన‌సాగుతోంది. ఇవాళ అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి, ప‌శుసంవ‌ర్ధ‌క‌, సినిమాటోగ్రఫీ…

Continue Reading →

తమిళ సినీ నటుడు విజయ్ ఇంటిపై ఐటీ అధికారుల ఆక‌స్మిక దాడులు..

తమిళ సినీ నటుడు విజయ్ ఇంటిపై ఐటీ అధికారుల ఆక‌స్మిక దాడులు నిర్వహించారు. ఆదాయ‌పు ప‌న్ను ( ఐటీ) శాఖ అధికారులు ‘బిగిల్’ సినిమాను నిర్మించిన ఏజీఎస్…

Continue Reading →

ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలు వచ్చిన ఉద్యోగులపై ఆంధ్రప్రదేశ్‌ ఏసీబీ మెరుపు దాడులు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రవ్యాప్తంగా అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) సోదాలు చేపట్టింది. ఆదాయానికి మించిన ఆస్తులకు సంబంధించి ఆరోపణలు వచ్చిన ప్రభుత్వ ఉద్యోగులపై మెరుపు దాడులు నిర్వహించింది. ఏసీబీ…

Continue Reading →

ఆంధ్రప్రదేశ్‌ బీసీ గురుకులాల్లో ఇంటర్‌ ప్రవేశాలు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మహాత్మా జ్యోతిబా పూలే ఆంధ్రప్రదేశ్‌ వెనుకబడిన తరగతుల గురుకుల జూనియర్‌ కాలేజీ (ఎంజేపీఏపీ బీసీఆర్‌జేసీ)ల్లో ఇంటర్మీడియెట్‌ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు ప్రకటన విడుదలైంది.…

Continue Reading →

ఆంధ్రప్రదేశ్ గ్రూపు–2 అభ్యర్థుల జాబితా విడుదల

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్‌–2 పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థుల జాబితాను ఏపీ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ మంగళవారం విడుదల చేసింది. అభ్యర్థుల జాబితాను…

Continue Reading →

గ్రీన్‌ ఛాలెంజ్‌లో పాల్గొన్న పాల్గొన్న సాయి ప్రణీత్‌, పలువురు ఆటగాళ్లు

ప్రముఖ బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ సాయి ప్రణీత్‌ గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటారు. ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్‌ విసిరిన గ్రీన్‌ ఛాలెంజ్‌ను స్వీకరించిన సాయి ప్రణీత్‌…

Continue Reading →

పర్యావరణాన్ని నాశనం చేసినందుకు జరిమాన విధించిన నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌

కాలుష్య కుమ్మరింతలు.. ఉల్లంఘనులు సర్వసాధారణమైన అంశం. గుట్టు చప్పుడుకాకుండా.. కాలుష్యాన్ని వెదజల్లడం వారికి మాత్రమే తెలిసిన విద్య. ఇంతకాలంగా ఇష్టారాజ్యంగా వ్యవహరించిన పరిశ్రమలపై నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా హుజురాబాద్ లో మొక్కలు నాటిన ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా హుజురాబాద్ లో మొక్కలు నాటిన ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల…

Continue Reading →

సిపిటిసి ఆధ్వర్యంలో 12 వేల మొక్కల పెంపకం

సిటీ పోలీస్ శిక్షణ కేంద్రం (సిపిటిసి) లో మియావాకి పద్ధతిలో పెంచనున్న 12 వేల మొక్కల పెంపకం ప్రారంభం. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా మంత్రి…

Continue Reading →