కరోనా కల్లోలంలో ప్రజలను ఆదుకునే ఆపద్భాందవుడు ఏడుకొండలవాడని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఉద్ఘాటించారు. కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తోడుగా…
ఎంతో సామాజిక స్పృహ ఉన్న టాలీవుడ్ హీరోలలో మహేష్ బాబు ఒకరు. రీల్ లైఫ్లో కాకుండా రియల్ లైఫ్లోను ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. ఇటీవల కరోనా…
రోజురోజుకు కరోనా వ్యాప్తి ఆందోళన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కట్టడికి చేపట్టాల్సిన మరిన్ని చర్యలపై ప్రత్యేక కమిటీని నియమించింది. ఈ కమిటీలో…
కరోనా విజృంభిస్తున్న వేళ దేశ వ్యాప్తంగా లాక్డౌన్ ఉన్న నేపథ్యంలో ప్రతిఒక్కరూ కూడా ఇళ్లకే పరిమితం అయ్యారు. ఈ క్రమంలో కోట్లాది మంది ఉపాధి అవకాశాలపై తీవ్ర…
దేశంలో కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 110 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో శనివారం ఉదయం నాటికి కరోనా…
వచ్చే ఆర్థిక సంవత్సరం 2020-21 తొలి మూడు నెలలకు ఓటాన్ బడ్జెట్ ఆర్డినెన్స్కు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆర్థిక ప్రగతి కుదేలైందని మంత్రిమండలి అభిప్రాయ పడింది.…
ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. విశాఖకు చెందిన కరోనా పాజిటివ్ వ్యక్తి బంధువుకు పాజిటివ్గా నిర్ధారణ అయింది. తాజాగా కోవిడ్-19 పాజిటివ్ కేసుల సంఖ్య 12కు…
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న ముందస్తు చర్యల వలన దేశంలోనే అతి తక్కువ కరోనా పాజిటివ్ కేసులున్న రాష్ట్రంగా ఏపీ ఆదర్శంగా నిలిచిందని వైసీపీ…
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనంలోకి వెళ్లే ప్రమాదం ఉందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ తెలిపారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. మునుముందు చాలా గడ్డు రోజులు…
రుణ చెల్లింపుదారులకు ఆర్బీఐ గవర్నర్ శుభవార్త చెప్పారు. వచ్చే మూడు నెలలు EMI చెల్లించకపోయిన పర్వాలేదని తెలిపారు. బ్యాంకులతో పాటు అన్ని ఫైనాన్స్ సంస్థలు అన్ని రకాల…