ఆంధ్రప్రదేశ్ లో కూడా విస్తృతంగా కొనసాగుతున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా…
రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా ఈ రోజు నల్లగొండ జిల్లా డిఎఫ్ఓ శాంతరాం మూడు పనస మొక్కలను నాటి…
రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 16 సూత్రాల కార్యాచరణ పథకాన్ని అమలు చేయనున్నది. బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మల ఈ విషయాన్ని తెలిపారు.…
రైతుల ఆదాయాన్ని 2022 కల్లా రెట్టింపు చేయాలని కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. లోక్సభలో మాట్లాడుతూ.. 2020 బడ్జెట్ ప్రజల…
మేడారం జాతరకు భక్తులు భారీగా తరలివస్తున్నారు.. వనం జనంతో నిండిపోతున్నది. మేడారం మహాజాతరకు భక్తుల రద్దీ పెరుగుతున్నది. శుక్రవారం సుమారు 5 లక్షల మంది మేడారంలో మొక్కులు…
సింగరేణిలో అద్భుతమైన రీతిలో కొనసాగుతున్న గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా భూపాలపల్లి జిల్లా ఏరియా జనరల్ మేనేజర్ నిరిక్షన్ రాజ్ విసిరిన గ్రీన్ ఛాలెంజ్ లో…
అవినీతికి పాల్పడుతూ జీహెచ్ఎంసీ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ ఏసీబీ అధికారులకు చిక్కాడు. నగరంలోని జూబ్లిహిల్స్ సర్కిల్-18లో జగన్ అనే వ్యక్తి ట్యాక్స్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాడు. రిటైర్డ్ ఆర్మీ మేజర్…
మొక్కలు మానవాళికి జీవనాధారం, ప్రతీ ఇంటికి ఐదు మొక్కలు నాటుదాం.. రాష్ట్రాన్ని హరితాంధ్రప్రదేశ్ గా మార్చుదాం అని నగరి ఎమ్మెల్యే రోజా పిలుపునిచ్చారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్…
చెట్లు ఉంటే క్షేమం.. చెట్టులేకుంటే క్షామము. ఇంటింటా చెట్లు ఊరూరా వనం ! అంటూ ప్రభుత్వ ఉపాధ్యాయులు గ్రీన్ ఛాలెంజ్ లో పాల్గొన్నారు. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి…