ఏపీలో కొత్తగా 8,987 కరోనా కేసులు..

 గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్లో 37,922 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 8,987 కరోనా పాజిటీవ్‌గా నిర్థారణ అయ్యింది. అదే విధంగా, కరోనా వలన  35 మంది…

Continue Reading →

ప్రజలందరికి శ్రీరామ నవమి శుభాకాంక్షలు: సీఎం జగన్‌

శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా ఆంద్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజలందరికి నవమి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలు కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ.. సీతారాముల కళ్యాణాన్ని ప్రజలు వేడుకగా…

Continue Reading →

క‌రోనాతో సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు అమ‌ర్‌నాథ్ మృతి

 తెలంగాణ‌లో క‌రోనా వైర‌స్ చాప కింద నీరులా విస్త‌రిస్తోంది. క‌రోనాతో సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు అమ‌ర్‌నాథ్ మృతి చెందారు. గ‌త ప‌ది రోజుల క్రితం అమ‌ర్‌నాథ్‌కు క‌రోనా పాజిటివ్‌గా…

Continue Reading →

రైతుల ఖాతాల్లోకి వడ్డీ రాయితీని జమ చేసిన సీఎం జగన్

అన్నదాతలకు ఇచ్చిన వాగ్దానాల అమలులో భాగంగా.. ఆరు లక్షల మందికి పైగా రైతులకు వడ్డీ రాయితీ అందించామని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్నారు.…

Continue Reading →

తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కరోనా పాజిటివ్‌

తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావుకు కరోనా సోకింది. యాంటీజెన్ పరీక్షలో ఆయనకు పాజిటివ్‌ వచ్చింది. ప్రస్తుతం ఫాంహౌస్‌లో ప్రత్యేక వైద్యబృందం పరిశీలనలో ఉన్నారాయన. ముఖ్యమంత్రికి స్వల్ప లక్షణాలు ఉ‍న్నాయని సీఎస్‌ సోమేష్‌ కుమార్‌ వెల్లడించారు. కాగా,…

Continue Reading →

న‌టుడు సోనూసూద్‌కు క‌రోనా పాజిటివ్

క‌రోనా క‌ష్ట‌కాలంలో ఎంతో మంది పేద‌ల‌కు ఆర్థికంగా సాయం చేస్తూ మంచి పేరు తెచ్చుకున్న ‌ప్ర‌ముఖ న‌టుడు సోనూసూద్కు క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. ఈ విష‌యాన్ని సోనూసూద్…

Continue Reading →

తిరుపతి ఉప ఎన్నిక పోలింగ్‌ ప్రశాంతం : ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌

అమరావతి : తిరుపతి పార్లమెంట్‌ ఉప ఎన్నిక పోలింగ్‌ ప్రశాంతంగా జరుగుతున్నదని ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ తెలిపారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని…

Continue Reading →

ప్రముఖ హాస్యనటుడు వివేక్‌ కన్నుమూత

ప్రముఖ హాస్యనటుడు వివేక్‌ కన్నుమూశారు. నిన్న ఉదయం 11 గంటలకు గుండెపోటుతో చెన్నైలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన ఆయన.. చికిత్స పొందుతూ శనివారం ఉదయం తుది శ్వాస…

Continue Reading →

రూ. 20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన ఎంపీడీవో ఆల్బర్ట్

 ఓ కాంట్రాక్టర్ నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఎంపీడీవో ఆల్బర్ట్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ మండలం పాండురంగాపురం గ్రామానికి చెందిన…

Continue Reading →

సీబీఐ మాజీ చీఫ్ రంజిత్ సిన్హా కన్నుమూత

కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ (సీబీఐ) మాజీ చీఫ్ రంజిత్ సిన్హా ఇవాళ క‌న్నుమూశారు. క‌రోనా వైర‌స్ వ‌ల్లే ఆయ‌న ప్రాణాలు కోల్పోయిన‌ట్లు తెలుస్తోంది. రంజిత్ సిన్హా 1974వ…

Continue Reading →