టీఆర్‌ఎస్‌ ఎంపీ మాలోతు కవిత నివాసంలో సీబీఐ సోదాలు

టీఆర్‌ఎస్‌ ఎంపీ మాలోతు కవిత నివాసంలో సీబీఐ సోదాలు నిర్వహించింది. లంచం తీసుకుంటుండగా సీబీఐ అధికారులు.. ముగ్గురిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి నుంచి…

Continue Reading →

ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల

ఆంధ్రప్రదేశ్‌లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 8న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు పోలింగ్‌ నిర్వహించనున్నారు. 10న ఫలితాలు ప్రకటించనున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం…

Continue Reading →

హైదరాబాద్‌లో భారీగా బయటపడుతున్న బ్లాక్‌మనీ

ఓ ఫార్మా కంపెనీతోపాటు రియల్‌ ఎస్టేట్ కంపెనీల్లో బ్లాక్‌మనీ హైదరాబాద్‌లో భారీగా బ్లాక్‌మనీ బయటపడుతుంది. రెండు వారాల్లోనే రూ.3,200 కోట్లు ఐటీ శాఖ గుర్తించింది. ఓ ఫార్మా కంపెనీతో…

Continue Reading →

ఏపీ ఎస్‌ఈసీగా బాధ్యతలు చేపట్టిన నీలం సాహ్ని

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల కమిషనర్‌గా నీలం సాహ్ని గురువారం బాధ్యతలు స్వీకరించారు. నూతన ఎస్‌ఈసీగా నియమితులైన నీలం సాహ్నికి కమిషన్ కార్యదర్శి కన్నబాబు, ఇతర అధికారులు పుష్పగుచ్చాలిచ్చి అభినందనలు తెలియజేశారు. కాగా ఇప్పటి వరకు…

Continue Reading →

ఏపీ సీఎం జగన్‌ దంపతులకు కరోనా వ్యాక్సిన్‌

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి, భారతీ దంపతులు కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్నారు. గుంటూరు భారత్‌పేట 104వ వార్డు సచివాలయంలో వారికి వైద్య సిబ్బంది వ్యాక్సిన్‌ వేశారు. వ్యాక్సిన్‌…

Continue Reading →

సూప‌ర్ స్టార్ రజ‌నీకాంత్‌కు అభినంద‌న‌లు తెలిపిన ప్ర‌ధాని మోదీ

భార‌తీయ సినిమాకు గ‌ణ‌నీయ‌మైన సేవ చేసిన సూప‌ర్ స్టార్ రజ‌నీకాంత్‌కు కేంద్ర ప్ర‌భుత్వం దాదా సాహెబ్ ఫాల్కే పుర‌స్కారాన్ని ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. 2019 సంవ‌త్స‌రానికి గాను…

Continue Reading →

ర‌జనీకాంత్‌కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్

సినీ రంగంలో అత్యున్న‌త పుర‌స్కారంగా భావించే దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్‌ను 2019కి గాను ర‌జ‌నీకాంత్ అందుకోనున్నారు. ఈ విష‌యాన్ని కేంద్రమంత్రి ప్ర‌కాశ్ జ‌వ‌డేక‌ర్ ప్ర‌క‌టించారు. 51వ…

Continue Reading →

పాన్‌, ఆధార్ లింక్‌ తుది గడువు జూన్‌ 30కు పొడిగింపు

పాన్‌, ఆధార్‌ కార్డు అనుసంధాన తుది గడువును జూన్‌ 30 వరకు ఆదాయపు పన్ను శాఖ పొడిగించింది. ఈ ఏడాది మార్చి 31(బుధవారంతో) తో ఈ గడువు…

Continue Reading →

టేకు చెట్ల నరికివేతపై విచారణ

యథేచ్ఛగా టేకు చెట్ల నరికివేతపై సీసీఎఫ్‌ ఆదేశాల మేరకు జిల్లా అటవీ శాఖ ఫ్లయింగ్‌ స్కాడ్‌ అధికారులు స్పందించారు. దస్తురాబాద్‌ బీట్‌లోని దస్తురాబాద్‌, ఆకొండపేట గ్రామాల్లో నరికివేతకు…

Continue Reading →

పరిగి ఎంపీడీవో కార్యాలయంలో ఏసీబీ సోదాలు

వికారాబాద్‌ జిల్లాలోని పరిగి ఎంపీడీవో కార్యాలయంపై అవినీతి నిరోధకశాఖ అధికారులు బుధవారం రైడ్‌ చేశారు. ఈ సందర్భంగా రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ కార్యాలయ సిబ్బంది ఏసీబీకి…

Continue Reading →