సీఎం జగన్‌ను కలిసిన ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని

గుంటూర్‌ జిల్లాలోని తాడేపల్లిలోగల క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఇప్పటికే నీలం సాహ్నిని…

Continue Reading →

ఏపీలో వెయ్యి దాటిన కరోనా పాజిటివ్ కేసులు

ఏపీలో కరోనా ఉధృతి క్రమంగా పెరుగుతున్నది. రోజురోజుకూ పాజిటివ్‌ కేసులు పెరగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1005 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 324 మంది చికిత్సకు కోలుకున్నారు.…

Continue Reading →

బద్వేలు ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య పార్థివదేహానికి సీఎం జగన్‌ నివాళి

అనారోగ్యంతో మృతి చెందిన బద్వేలు ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య పార్థివదేహానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులర్పించారు. ఆదివారం సాయంత్రం కడపలో ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య నివాసానికి చేరుకున్న సీఎం..…

Continue Reading →

నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం, 8 ‍మంది మృతి

నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బుచ్చిరెడ్డిపాలెం మండలం దామరమడుగు జాతీయరహరదారిపై ఆదివారం ఉదయం ఆగిఉన్న ఓ లారీని టెంపో వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎనిమిది…

Continue Reading →

అనారోగ్యంతో బద్వేలు ఎమ్మెల్యే డా. వెంకట సుబ్బయ్య కన్నుమూత

ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా బద్వేలు ఎమ్మెల్యే డా. వెంకట సుబ్బయ్య కన్నుమూశారు. ఎమ్మెల్యే కొంతకాలంగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నారు. దీంతో ఆయన గత మూడు నెలలుగా ఇంటికే…

Continue Reading →

రేపు, ఎల్లుండి మద్యం దుకాణాలు బంద్

హోలీ పండుగ సందర్భంగా రేపు, ఎల్లుండి మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. హోలీ సందర్భంగా రేపు ఎల్లుండి అంటే.. ఆదివారం సాయంత్రం 6 నుంచి మంగళవారం ఉదయం 6…

Continue Reading →

ఏపీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా నీలం సాహ్ని

ఏపీ కొత్త చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా నీలం సాహ్ని నియమితులయ్యారు.ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనకు గవర్నర్  విశ్వభూషణ్ హరిచందన్ ఆమోద ముద్ర వేశారు. నీలం సాహ్ని ప్రస్తుతం సీఎం…

Continue Reading →

తెలుగు అకాడ‌మి పుస్త‌క ప్ర‌ద‌ర్శ‌న‌.. 50 శాతం డిస్కౌంట్‌

హైద‌రాబాద్ న‌గ‌రంలోని తెలుగు అకాడ‌మి చేప‌ట్టిన‌ పుస్త‌క ప్ర‌ద‌ర్శ‌న కొన‌సాగుతోంది. ఈ నెల 24వ తేదీన ప్రారంభ‌మైన ఈ ప్ర‌ద‌ర్శ‌న 30వ తేదీ వ‌ర‌కు కొన‌సాగ‌నుంది. ఇంట‌ర్,…

Continue Reading →

ఇద్దరు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం

శాసనమండలిలో ఇద్దరు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. పోతుల సునీత, చల్లా భగీరథరెడ్డిలతో చైర్మన్‌ ఎం.ఎ.షరీఫ్‌ ప్రమాణం చేయించారు. అనంతరం ఇద్దరికీ అభినందనలు తెలిపి,…

Continue Reading →

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ డిప్యూటీ తహసీల్దార్‌, సర్వేయర్‌

తన భూమిని వేరేవాళ్లు ఆక్రమించుకోవాలని చూస్తున్నారని, తన భూమికి హద్దులు సర్వే చేసి చూపితే తగిన రక్షణ చర్యలు తీసుకుంటామని ఓ రైతు తహసీల్దార్‌ కార్యాలయం చుట్టూ…

Continue Reading →