ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ మత్స్యశాఖ అధికారి

ఓ వ్యక్తి నుంచి రూ.45 వేలు లంచం తీసుకుంటూ మత్స్యశాఖ అధికారి ఏసీబీకి పట్టుబడ్డాడు. ఏసీబీ అధికారుల కథనం మేరకు.. మహబూబ్‌నగర్ జిల్లాలోని బాలానగర్ మండలం ఉడిత్యాల…

Continue Reading →

ఏపీలో కొత్తగా 585 కరోనా పాజిటివ్‌ కేసులు

ఏపీలో కరోనా రోజు రోజుకూ విస్తరిస్తున్నది. వైరస్‌ మరింత వేగంగా విస్తరిస్తున్నది. గడిచిన 24 గంటల వ్యవధిలో ఆ రాష్ట్రంలో కొత్తగా 585 పాజిటివ్‌ కేసుల నమోదయ్యాయి.…

Continue Reading →

వైఎస్ఆర్ వ్యక్తిగత అనుచరుడు సూరీడుపై హత్యాయత్నం

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి వ్యక్తిగత అనుచరుడిగా పని చేసిన సూరీడుపై ఆయన అల్లుడు సురేంద్రనాథ్‌రెడ్డి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. బుధవారం జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలోకి ప్రవేశించి క్రికెట్‌…

Continue Reading →

కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డికి క‌రోనా పాజిటివ్

కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డికి క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. ఈ మేర‌కు ఆయ‌న ట్వీట్ చేశారు. కొవిడ్ ప‌రీక్ష‌ల్లో త‌న‌కు క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింద‌ని,…

Continue Reading →

రసాయన పరిశ్రమలో అగ్నిప్రమాదం.. ఆరుగురికి తీవ్రగాయాలు

రసాయన పరిశ్రమలో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం సంభవించి ఆరుగురు కార్మికులకు తీవ్రగాయాలయ్యాయి. సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారం పారిశ్రామికవాడలో సోమవారం ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పారిశ్రామికవాడలోని…

Continue Reading →

ప్ర‌పంచ జ‌ల దినోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలిపిన సీఎం కేసీఆర్

ప్రపంచ జల దినోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. నీరు వంటి సహజ వనరులను కాపాడడం ద్వారా ప్రకృతి సమతుల్యాన్ని…

Continue Reading →

వన్యప్రాణుల సంరక్షణతోనే జీవ సమతుల్యత : అట‌వీశాఖ మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి

వన్యప్రాణుల సంరక్షణతోనే జీవుల సమతుల్యత సాధ్యమని అట‌వీశాఖ మంత్రి అల్లోల ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి అన్నారు. మావ‌న – జంతు సంఘ‌ర్షణల నివారణకు మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి అధ్యక్షత…

Continue Reading →

ఏప్రిల్‌ 9న రాజకీయ పార్టీ ప్రకటన: వైఎస్‌ షర్మిల

లోటస్‌పాండ్‌లోని తన కార్యాలయంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ముఖ్య నేతలతో సమన్వయ సమావేశం జరిగింది. జిల్లా నేత లక్కినేని సుధీర్‌ ఆధ్వర్యంలో పలువురు ముఖ్య నేతలు ఈ…

Continue Reading →

తిరుపతి, సాగర్‌ ఉప ఎన్నిక షెడ్యూల్‌ విడుదల

తిరుపతి పార్లమెంట్, నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 23న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలిపింది. నామినేషన్ దాఖలుకు ఈ నెల…

Continue Reading →

ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు ఏపీ సీఐడీ నోటీసులు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి, తెలుగు దేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నివాసానికి ఏపీ సీఐడీ అధికారులు ఈ ఉద‌యం వ‌చ్చారు. అమ‌రావ‌తి అసైన్డ్ భూ వ్య‌వ‌హారంలో చంద్ర‌బాబుకు…

Continue Reading →