ఎల్‌ఐసీ సరికొత్త పొదుపు పథకం

ప్రభుత్వ రంగ జీవిత బీమా దిగ్గజం ఎల్‌ఐసీ.. సరికొత్త పొదుపు పథకాన్ని ప్రారంభించింది. బచత్‌ ప్లస్‌ పేరుతో ఈ సేవింగ్స్‌ ప్లాన్‌ను పరిచయం చేసినట్లు సోమవారం సంస్థ…

Continue Reading →

ఎస్‌వీజీ గ్రానైట్ పరిశ్రమలో అగ్నిప్రమాదం .. నలుగురికి తీవ్రగాయాలు

ప్రమాదవశాత్తు గ్యాస్‌ లీకై అగ్ని ప్రమాదం సంభవించి నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌ మండల కేంద్రంలోని ఎస్‌వీజీ గ్రానైట్‌ పరిశ్రమలో సోమవారం రాత్రి…

Continue Reading →

పుట్టిన రోజు సంద‌ర్భంగా మొక్క‌లు నాటిన ఎంపీ నామా నాగేశ్వ‌ర్‌రావు

త‌న జ‌న్మ‌దినం సంద‌ర్భంగా ఖ‌మ్మం ఎంపీ నామా నాగేశ్వ‌ర్‌రావు గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో పాల్గొన్నారు. రాజ్య‌స‌భ స‌భ్యులు జోగిన‌ప‌ల్లి సంతోష్ కుమార్ పిలుపు మేర‌కు గ్రీన్ ఇండియాలో…

Continue Reading →

నేడు, రేపు బ్యాంకుల సమ్మె

ప్రభుత్వరంగ బ్యాంకుల ఉద్యోగులు సోమ, మంగళవారాల్లో సమ్మెకు దిగనున్నారు. రెండు ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రైవేటీకరణ ప్రతిపాదనకు వ్యతిరేకంగా యునైటెడ్‌ ఫోరమ్‌ ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌(యూఎ్‌ఫబీయూ) 2 రోజుల…

Continue Reading →

ఏపీ మున్సిపల్‌ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ ప్రభంజనం..

ఆంధ్రప్రదేశ్‌ మున్సిపల్‌ ఎన్నికల ఫలితాల్లో అధికార  వైఎస్‌ఆర్‌సీపీ ప్రభంజనం సృష్టించింది.  కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో  క్లీన్‌స్వీప్‌ దిశగా వైఎస్‌ఆర్‌సీపీ దూసుకుపోతోంది.  రాష్ట్రవ్యాప్తంగా అన్ని  కార్పొరేషన్లు,  మున్సిపాలిటీల్లోనూ ఫ్యాన్‌ హవా కొనసాగుతోంది. …

Continue Reading →

సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌పై కేంద్రం బ్యాన్‌

సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌పై పూర్తి నిషేధాన్ని విధించే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తోంది. వచ్చే ఏడాది జనవరి ఒకటవ తేదీ నుంచి రెండు విడతల్లో నిషేధాన్ని ప్రతిపాదించింది. దీంతో…

Continue Reading →

తెలుగు కవి నిఖిలేశ్వర్‌కు కేంద్ర సాహిత్య అవార్డు

తెలుగు కవి నిఖిలేశ్వర్‌ను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించింది. ఆయన రచించిన ‘అగ్నిశ్వాస (2017)’ కవితా సంపుటికి ఈ అవార్డు దక్కింది. యాదాద్రి-భువనగిరి జిల్లాకు చెందిన…

Continue Reading →

పింగళి కుమార్తెకు ఏపీ సర్కార్ రూ.75 లక్షల ఆర్థికసాయం

జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య కుటుంబానికి ఏపీ సర్కార్‌ భారీ ఆర్థికసాయం ప్రకటించింది. పింగళి కుమార్తె ఘంటసాల సీతామహాలక్ష్మికి రూ.75 లక్షలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.…

Continue Reading →

నేడు మాచర్లకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి కాబోతున్న సందర్భంగా వేడుకలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో.. జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య కుటుంబసభ్యులకు…

Continue Reading →

స్పీకర్‌ సతీమణి వాణీసీతారాంకి సీఎం జగన్‌ కితాబు

అక్షయపాత్ర పనితీరుపై స్పందించడం బాగుందని, మీరు ‘‘స్టీల్‌ లేడీ ’’అని స్పీకర్‌ తమ్మినేని సీతారాం సతీమణి వాణీసీతారాంను సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రశంసించారు. తొగరాం సర్పంచ్‌గా గెలుపొందిన…

Continue Reading →