శివ‌రాత్రి శుభాకాంక్ష‌లు తెలిపిన రాష్ట్రప‌తి, ప్ర‌ధాని

దేశ ప్ర‌జ‌ల‌కు మ‌హాశివ‌రాత్రి ప‌ర్వ‌దిన శుభాకాంక్ష‌లు తెలుపుతూ రాష్ట్రప‌తి రామ్‌నాథ్ కొవింద్‌, ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ట్వీట్ చేశారు.  మహాశివరాత్రి శుభ సందర్భంగా దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు.…

Continue Reading →

మహా శివరాత్రి శుభాకాంక్షలు

మీకు, మీ కుటుంబ సభ్యులకు..మహా శివరాత్రి శుభాకాంక్షలు– ఎడిటర్, నిఘానేత్రం న్యూస్,– అధ్యక్షులు, పర్యావరణ పరిరక్షణ సమితి

Continue Reading →

తెలంగాణ పర్యటనకు రానున్న‌ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ

తెలంగాణకు హరితహారం ద్వారా పచ్చదనం పెంపులో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన రాష్ట్రానికి మరో గుర్తింపు దక్కనుంది. పచ్చదనం పెంపు, అడవుల పునరుజ్జీవనం, ప్రత్యామ్నాయ అటవీకరణ పనుల్లో తనదైన…

Continue Reading →

టీటీడీ ఛైర్మన్‌ను కలిసిన బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి

బీజేపీ ఎంపీ డాక్టర్ సుబ్రమణ్య స్వామి బుధవారం మధ్యాహ్నం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఛైర్మన్‌  వైవీ సుబ్బారెడ్డిని తాడేపల్లిలోని తన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు.…

Continue Reading →

సీఎం జగన్‌ను కలిసిన ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి

వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయం సరికాదని, దీన్ని తాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు  బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి అన్నారు. బుధవారం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌…

Continue Reading →

ఏపీలో ముగిసిన మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌

ఏపీలో నగరపాలిక, మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. ఒకటి రెండుచోట్ల చెదురుమదురు ఘటనల మినహా రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్‌ ప్రక్రియ సజావుగా జరిగింది. ఉదయం 7 గంటలకు…

Continue Reading →

అవినీతి అధికారి ఇంట్లో సోదాలు.. భారీగా బంగారం, న‌గ‌దు స్వాధీనం!

క‌ర్ణాట‌క‌లో ఓ అవినీతి అధికారి ఇంటి నుంచి భారీగా అక్ర‌మాస్తులు బ‌య‌ట‌ప‌డ్డాయి. చాముండేశ్వ‌రి ఎల‌క్ట్రిసిటీ స‌ప్ల‌య్ కార్పొరేష‌న్ ఆఫ్ మైసూర్ (CESCoM)లో సూప‌రింటెండెంట్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న కేఎం…

Continue Reading →

అటవీశాఖలో అతివల ప్రాధాన్యం హర్షణీయం : కేంద్ర మంత్రి జవదేకర్‌

ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీసుల్లో మహిళలు వివిధ స్థానాల్లో విజయవంతంగా రాణిస్తున్నారని కేంద్ర అటవీ, పర్యావరణశాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ తెలిపారు. దేశంలో మూడు రాష్ర్టాల్లో పీసీసీఎఫ్‌లుగా మహిళలే…

Continue Reading →

దేశంలో ఎక్కువ మొక్కలు నాటింది తెలంగాణ రాష్ట్రం : కేంద్ర పర్యావరణ, అటవీశాఖ మంత్రి ప్రకాశ్‌ జవడేకర్

దేశంలో ఎక్కువ మొక్కలు నాటిన రాష్ట్రం తెలంగాణేనని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. సోమవారం రాజ్యసభలో ఎంపీ జి.సి. చంద్రశేఖర్‌ అడిగిన ప్రశ్నకు ఈ మేరకు కేంద్ర పర్యావరణ,…

Continue Reading →

మ‌హిళా దినోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలిపిన గ‌వ‌ర్న‌ర్‌ త‌మిళిసై సౌంద‌ర్ రాజ‌న్

తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర్ రాజ‌న్ రాష్ట్ర మ‌హిళ‌ల‌కు అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలిపారు. మ‌హిళ‌లు అన్ని రంగాల్లో రాణించాల‌ని ఆమె కాంక్షించారు. మ‌హిళ‌ల విజ‌యాలు…

Continue Reading →