ఢిల్లీలో పెరిగిన కాలుష్యం

దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం మళ్లీ పెరిగింది. గాలి నాణ్యత సూచి ( ఏక్యూఐ) 303కి చేరిందని సిస్టమ్‌ ఆఫ్‌ ఎయిర్‌ క్వాలిటీ అండ్‌ వెదర్‌ ఫోర్కాస్టింగ్‌…

Continue Reading →

హరితహారంపై రాష్ట్ర స్థాయి పర్యవేక్షణ, సమన్వయ కమిటీ సమావేశం

వచ్చే సీజన్ హరితహారం ఏర్పాట్లు, సన్నాహకాలపై సమీక్ష నర్సరీల సంసిద్దత, పెద్ద మొక్కల లభ్యతపై ప్రధానంగా దృష్టి మొక్కలు నాటే మొత్తం లక్ష్యం, శాఖల వారీగా విభజనపై…

Continue Reading →

అవినీతి వ్యతిరేక యోధురాలు అంజలి భరద్వాజ్ కి అమెరికా అవార్డు

భారత్‌కు చెందిన సామాజిక ఉద్యమకారిణి అంజలి భరద్వాజ్‌ను అమెరికా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక అవార్డుకు ఎంపికచేసింది. అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్న వారిని గుర్తించి, ప్రోత్సహించేందుకు బైడెన్‌ ప్రభుత్వం కొత్తగా…

Continue Reading →

కేసు నుంచి తప్పిస్తానంటూ లంచం డిమాండ్ చేసి ఎస్ఐ బెల్లన్న భాస్కర్‌రావు

రూ.25 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ ఎస్ఆర్ నగర్ ఎస్ఐ రెవెన్యూ అధికారులు జప్తుచేసిన వాహనాన్ని విడిపించేందుకు రూ.25 వేలు లంచం తీసుకుంటూ ఎస్సార్‌నగర్‌…

Continue Reading →

ఏపీలో మొదలైన ఆఖరి విడత ‘పంచాయతీ’ పోలింగ్‌

ఏపీ పంచాయతీ ఎన్నికలు ఆఖరి దశకు చేరాయి. నాల్గో విడతలో భాగంగా ఆదివారం ఉదయం 6.30 గంటల నుంచి పోలింగ్‌ ప్రారంభమైంది. ఆఖరి విడుతలో 161 మండలాల్లోని…

Continue Reading →

పీసీబీలో ఇక పక్కాగా కంప్యూటరైజ్డ్‌ తనిఖీలు

పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు పరిధిలోని పరిశ్రమల్లో ఇక నుంచి కంప్యూటరైజ్డ్‌ ఆకస్మిక తనిఖీలను పక్కాగా చేపట్టేందుకు పీసీబీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఫిబ్రవరి నెలలో…

Continue Reading →

చెర్వుగట్టులో వైభవంగా శ్రీపార్వతీ జడల రామలింగేశ్వరస్వామి కల్యాణోత్సవం

నల్లగొండ జిల్లాలోని చెర్వుగట్టులో శ్రీపార్వతీ జడల రామలింగేశ్వరస్వామి కల్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుద్ధమాఘ సప్తమి ముహూర్తాన స్వామివారి కల్యాణోత్సవం వీనులవిందుగా జరిగింది.…

Continue Reading →

నేడు ప్రత్యేక దర్శనం టికెట్ల కోటా విడుదల చేయనున్న టీటీడీ

శ్రీవారి భక్తుల సౌకర్యార్థం మార్చి నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను శనివారం ఉదయం 9 గంటలకు, గదుల కోటాను మధ్యాహ్నం 3…

Continue Reading →

ప్లాస్టిక్‌ కవర్లను వినియోగిస్తే జరిమానా : కమిషనర్‌ గోపీ

సింగిల్‌యూజ్‌ ప్లాస్టిక్‌ను వినియోగిస్తే జరిమానా తప్పదని నిజాంపేట మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ కొలన్‌ నీలాగోపాల్‌రెడ్డి, కమిషనర్‌ గోపీ తెలిపారు. మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో శుక్రవారం ప్లాస్టిక్‌ కవర్ల…

Continue Reading →

తెలంగాణ అర్చక సంఘం అధ్యక్షుడు ‘వెంకటేశ్వర శర్మ’ మృతి ప‌ట్ల మంత్రి అల్లోల సంతాపం

తెలంగాణ అర్చక సంఘం అధ్యక్షుడు వెంకటేశ్వర శర్మ మృతి ప‌ట్ల దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి సంతాపం తెలిపారు. ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు ప్రగాఢ…

Continue Reading →