అంతర్వేది నూతన రథాన్ని ప్రారంభించిన ఏపీ సీఎం జగన్‌

అంతర్వేది నూతన రథాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఉదయం 11.30 గంటల సమయంలో అంతర్వేది ఫిషింగ్‌ హార్బర్‌ హెలిప్యాడ్‌కు చేరుకున్న సీఎం జగన్… అక్కడ…

Continue Reading →

గ్యాలంట్రీ అవార్డు గ్రహీతలకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆర్ధిక సాయం పెంపు

గ్యాలంట్రీ అవార్డు గ్రహీతలకు ఆర్ధిక సాయం పెంచుతూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తిరుపతిలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటన మేరకు ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం…

Continue Reading →

ఏసీబీ వలలో అసిస్టెంట్‌ లేబర్ ఆఫీసర్ పి.శ్రీనివాసరావు, జూనియర్ అసిస్టెంట్ శివ వెంకట కృష్ణ

బీమా డబ్బుల మంజురు కోసం లంచం డిమాండ్‌ చేస్తూ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్, జూనియర్ అసిస్టెంట్ ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కథనం మేరకు..కోదాడ…

Continue Reading →

మైనింగ్‌ ఇండస్ట్రీ ఏర్పాటుకు గ్రామస్తులు సుమఖత

పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టిన అదనపు కలెక్టర్‌ వీరారెడ్డి నష్టపరిహారం చెల్లించాలని గ్రామస్తుల విజ్ఞప్తి కంది మండల పరిధిలోని ఎర్దనూర్‌ గ్రామ శివారులో సర్వే నెం.231/1లో గల 10…

Continue Reading →

ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్‌గా హైదరాబాద్ నగరం

హర్షం వ్యక్తం చేసిన మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌కు మరో అరుదైన గుర్తింపు దక్కింది. భాగ్యనగరాన్ని ‘ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్-2020’గా ఐక్యరాజ్య సమితికి చెందిన ఫుడ్…

Continue Reading →

విశాఖ ఉక్కు కోసం అసెంబ్లీలో తీర్మానం : ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై కేంద్రం నిర్ణయంలో ఎలాంటి మార్పు లేకపోతే ఆ పరిశ్రమకు అనుకూలంగా అసెంబ్లీలో తీర్మానం చేస్తామని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు.…

Continue Reading →

నాలుగో విడతలో 2,744 పంచాయతీలకు ఎన్నికలు : ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్

ఆంధ్ర ప్రదేశ్‌లో నాలుగో విడత పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఎస్‌ఈసీ ఏర్పాట్లు పూర్తి చేసింది. 161 మండలాల్లోని 2,744 సర్పంచ్‌ స్థానాలకు, 22,422 వార్డులకు ఎన్నికల నిర్వహించనున్నట్లు…

Continue Reading →

స్టీల్‌ప్లాంట్‌పై రాష్ట్ర ప్రభుత్వానికి హక్కులు లేవు : ఏపీ సీఎం జగన్‌

విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి హక్కులు లేవని ఏపీ సీఎం జగన్‌ స్పష్టం చేశారు. బుధవారం విశాఖ పర్యటనకు వచ్చిన ఆయన ఉక్కు పరిశ్రమ కార్మిక…

Continue Reading →

రుద్రాక్ష‌ మొక్క నాటిన సీఎం కేసిఆర్

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ జ‌న్మ‌దినం సంద‌ర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా చేపట్టిన “కోటి వృక్షార్చన” కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా విజ‌య‌వంత‌మైంది. ఈ కార్య‌క్ర‌మంలో భాగంగా రాజ్యసభ సభ్యులు…

Continue Reading →

కోటి వృక్షార్చనకు విశేష స్పందన‌: రాజ్యసభ సభ్యులు సంతోష్‌ కుమార్

సీఎం కేసీఆర్‌ జన్మదిన వేడుకలను నగరంలోని జలవిహార్‌లో ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి పుట్టినరోజు సందర్భంగా చేపట్టిన కోటి వృక్షార్చనలో భాగంగా ఎంపీ కే కేశవరావుతో కలిసి రాజ్యసభ…

Continue Reading →