ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదినం పురస్కరించుకొని కోటి వృక్షార్చన కార్యక్రమం విజయవంతమైంది. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో పాటు హరిత…
సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా కోటివృక్షార్చనలో భాగంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ మొక్కలు నాటారు. హైదరాబాద్లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటలాలిటీ…
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావుకు అటవీ, పర్యాటక శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కోటి వృక్షార్చనలో భాగంగా కొండాపూర్లోని బొటానికల్…
ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల మూడో దశ పోలింగ్ ప్రారంభమయ్యింది. మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు…
తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన ఆగమ సలహాదారు సుందర భట్టాచార్యులు మంగళవారం మృతిచెందారు. నెల్లూరులో టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వసంత పంచమి వేడుకలు, సామూహిక సరస్వతి పూజల్లో…
పుదుచ్చేరి ఎల్జీ గా తెలంగాణ గవర్నర్ తమిళిసైకి అదనపు బాధ్యతలు త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న పుదుచ్చేరిలో మంగళవారం అనూహ్య పరిణామాలు సంభవించాయి. మరో ఎమ్మెల్యే రాజీనామా…
ఏపీ సీఎం జగన్ మోహన్రెడ్డి బుధవారం విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నుంచి ఆయన విశాఖకు వెళ్లి శారదాపీఠం వార్షికోత్సవాల్లో పాల్గొంటారు. అనంతరం స్టీల్ప్లాంట్…
తెలంగాణలో పలువురు అటవీ శాఖ (IFS) సీనియర్ అధికారులు బదిలీలు అయ్యారు. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. బదిలీ అయిన అధికారుల జాబితాను విడుదల చేసింది. …
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 18న తిరుపతిలో పర్యటించనున్నారు. చిత్తూరు జిల్లా కలెక్టరేట్కు అందిన సమాచారం మేరకు.. గురువారం సాయంత్రం 4.30 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి…
నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాలని రూరల్ డెవలప్ మెంట్ రాష్ట్ర జాయింట్ కమిషనర్ జగత్కుమార్ రెడ్డి సూచించారు. రాష్ట్ర కమిషనర్ ఆదేశాల మేరకు మం డల పరిధిలోని…









