కోటి వృక్షార్చనలో మొక్కలు నాటుదాం : చిరంజీవి

కోటి వృక్షార్చనలో మొక్కలు నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజుకు కానుకగా ఇద్దామని సినీ హీరో మెగాస్టార్ చిరంజీవి పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రం పచ్చదనంతో వెల్లివిరియాలన్నదే సీఎం…

Continue Reading →

ఏపీలో మున్సిపల్‌ ఎన్నికల షెడ్యూల్ విడుదల

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్‌ ఎన్నికల నగరా మోగింది. 12 మున్సిపల్‌ కార్పొరేషన్లు, 75 మున్సిపల్‌, నగర పంచాయతీ ఎన్నికలకు సోమవారం షెడ్యూల్ విడుదలైంది. తాజా షెడ్యూల్‌ ప్రకారం మార్చి 10న మున్సిపల్‌ ఎన్నికలు…

Continue Reading →

హరిత ప్రియుడికి కోటి మొక్కల బహుమతి : ఎంపీ సంతోష్‌ కుమార్

ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పుట్టినరోజు ఫిబ్రవరి 17న కోటి వృక్షార్చన అనే బృహత్తర కార్యక్రమంలో అందరం భాగస్వాములం కావాలి. ఆ రోజు ఒక్క గంటలో కోటి మొక్కలు…

Continue Reading →

కోటి వృక్షార్చనకు కదులుదాం : సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు

పుడమిని హరితవర్ణ శోభితం చేయాలనే మహాసంకల్పంతో ఎంపీ సంతోష్‌కుమార్‌ ప్రారంభించిన గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌కు అన్ని వర్గాల నుంచి అపూర్వ ఆదరణ లభిస్తున్నది. ఈ నెల 17న…

Continue Reading →

భువనగిరి ఇండస్ట్రీయల్ ఏరియాలో అగ్ని ప్రమాదం

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణ పరిధిలోని ఇండస్ట్రీరియల్ ఏరియాలోని ప్లాస్టిక్ కంపెనీలో  అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాదంలో మంటలు పెద్ద ఎత్తున ఎగిసి పడుతున్నాయి. సమాచారం అందుకున్న…

Continue Reading →

మంత్రి కొడాలి నానిపై కేసు నమోదుకు ఆదేశం

 ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నానిపై కేసు నమోదు చేయాలని ఆ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ కృష్ణా జిల్లా ఎస్పీని ఆదేశించారు.…

Continue Reading →

వనజీవి రామయ్యకు అస్వస్థత

ఖమ్మం జిల్లాలోని ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లి గ్రామానికి చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీత, వనజీవి దరిపల్లి రామయ్య అస్వస్థతకు గురయ్యారు. చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు వెంటనే…

Continue Reading →

కోటి వృక్షార్చనలో భాగంకానున్న గిరిజన సంక్షేమశాఖ : మంత్రి సత్యవతి రాథోడ్

సీఎం కేసీఆర్‌ పుట్టిన రోజున నిర్వహించనున్న కోటి వృక్షార్చనలో గిరిజన, మహిళా, శిశు సంక్షేమ శాఖ భాగంకానుంది. ఈనెల 17న తమ శాఖ ఆధ్వర్యంలో మూడు లక్షల…

Continue Reading →

అటవీశాఖ కంప్యూటర్‌ ఆపరేటర్‌ ఆత్మహత్య

అధికారుల వేధింపులు తాళలేక అటవీశాఖ కంప్యూటర్‌ ఆపరేటర్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా కట్టంగూర్‌ మండలం ముత్యాలమ్మగూడెం గ్రామ పంచాయతీ పరిధి చిన్నపురి గ్రామంలో…

Continue Reading →

పటాకుల కర్మాగారంలో పేలుడు.. 19కి చేరిన మృతులు

తమిళనాడులోని విరుంద్‌నగర్‌ పటాకుల కర్మాగారంలో పేలుళ్ల ఘటనలో మృతుల సంఖ్య 19కి చేరింది. విరుంద్‌నగర్‌ జిల్లాలోని అచ్చన్‌కులాం గ్రామంలో ఉన్న పటాకుల కర్మాగారంలో శుక్రవారం మధ్యాహ్నం 1.45…

Continue Reading →