ఏపీలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 6.30గంటల నుంచి మధ్యాహ్నం 3.30గంటల వరకు కొనసాగనుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో మధ్యాహ్నం 1.30 గంటల…
ఏపీలోని అరకు ఘాట్రోడ్లో జరిగిన ప్రైవేటు టూరిస్టు ట్రావెల్స్ బస్సు ప్రమాదంపై తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సంఘటన తనను షాక్కు…
ఆంధ్రప్రదేశ్ విశాఖ జిల్లాలోని అరకు ఘాట్రోడ్డులో అనంతగిరి మండలం డముకు వద్ద పర్యాటకులతో వెళ్తున్న ప్రైవేట్ బస్సు బోల్తా పడిన విషయం తెలిసిందే. అరకు వద్ద జరిగిన…
అరకు ఘాట్ రోడ్డులో జరిగిన బస్సు ప్రమాదంపై ఏపీ రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదం విషయం తెలియగానే విశాఖ జిల్లా…
ఏపీలోని విశాఖపట్నం జిల్లా అనంతగిరి మండలం డముకలో ఐదో నెంబరు మలుపు వద్ద ఘోర ప్రమాదం జరిగింది. అరకు ఘాట్రోడ్డులో టూరిస్టు బస్సు లోయలోకి దూసుకెళ్లింది. బస్సులో…
దేశాన్ని కదిలించిన నిర్భయ కేసు గడిచి దశాబ్దం దాటిపోయింది. మహిళల భద్రతకు చేస్తున్న ఖర్చును చూస్తే పరిస్థితి ఆందోళన కలిగిస్తుంది. ఈ విశ్లేషణను గ్లోబల్ ఎనాలిసిస్ బాడీ…
గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు మొక్కలు నాటరు. రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా…
సీఎం కేసీఆర్ బర్త్ డే సందర్భంగా ప్రతి గ్రామంలో వెయ్యి మొక్కలు నాటి కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ జీ రవి అధికారులను ఆదేశించారు.…
రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్కు అనూహ్య మద్దతు లభిస్తున్నది. అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి తన జన్మదినం సందర్భంగా మినిస్టర్…
ఏపీ సీఎం సహాయనిధికి లారస్ ల్యాబ్స్ యాజమాన్యం రూ. 4 కోట్లు విరాళంగా అందజేసింది. సంస్థ ఉపాధ్యక్షుడు చావా నరసింహారావు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం…









