భవిష్యత్తు తరాల కోసం మొక్కలు నాటుదాం హరిత తెలంగాణ చేద్దాం : అర్చన

భవిష్యత్తు తరాల కోసం మనమందరం మొక్కలు నాటాలని అర్చన శాస్త్రి పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరు మొక్కలు పెంచడాన్ని బాధ్యతగా స్వీకరించాలన్నారు. ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టిన ఎంపీ…

Continue Reading →

రూ.40 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఇద్దరు సీటీవో అధికారులు

పన్ను చెల్లింపు విషయంలో ఓ వ్యక్తి నుంచి రూ.40 వేలు లంచం తీసుకుంటూ మంగళవారం ఇద్దరు వాణిజ్య పన్నులశాఖ అధికారులు ఏసీబీ అధికారులకు చిక్కారు. హైదరాబాద్‌లోని అబిడ్స్‌…

Continue Reading →

జగిత్యాలలో లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మున్సిపల్‌ టీపీవో

అపార్ట్‌మెంట్‌ నిర్మాణ అనుమతుల కోసం రూ.95 వేలు లంచం తీసుకుంటూ జగిత్యాల మున్సిపల్‌ టీపీవోతోపాటు కాంట్రాక్ట్‌ ఉద్యోగి, వీరికి సహకరించిన ప్రైవేట్‌ ఇంజినీర్‌ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు.…

Continue Reading →

ఏపీలో ముగిసిన తొలివిడత ‘పంచాయతీ’ పోలింగ్‌

ఏపీలో ఒకటి రెండుచోట్ల చెదరుమదురు గంటల మినహా తొలివిడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం నుంచే ఓటర్లు ఓటు తమ ఓటుహక్కును వినియోగించుకునేందుకు పోలింగ్‌…

Continue Reading →

తొలి దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం

ఏపీ వ్యాప్తంగా తొలిదశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం 8.30 గంటల వరకు 18 శాతం పోలింగ్ నమోదయ్యింది. పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. కమాండ్…

Continue Reading →

ఐఎస్‌డబ్ల్యూ ఎస్పీగా రమేష్‌రెడ్డి

ఎస్పీ ఆవుల రమేష్‌రెడ్డిని ఇంటెలిజెన్స్‌ సెక్యూరిటీ వింగ్‌ (ఐఎస్‌డబ్ల్యూ)కు ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.…

Continue Reading →

చెట్టును నరికిన వ్యక్తికి రూ. 62 వేల జరిమానా

హైదరాబాద్ నగరంలోని సైదాబాద్‌లో ఇటీవల చెట్టును నరికిన ఓ వ్యక్తికి అటవీశాఖ భారీగా జరిమానా విధించింది. నలభై ఏళ్లుగా ఉంటున్న భారీ వేపచెట్టును ఇంటి నిర్మాణానికి అడ్డొస్తుందని…

Continue Reading →

కోటి వృక్షార్చన వాల్‌పోస్టర్ ను ఆవిష్కరించిన అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి

సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా ఒకే రోజు కోటి మొక్కలను నాటే ‘కోటి వృక్షార్చన’ కార్యక్రమ పోస్టర్ ను అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి…

Continue Reading →

సీఎం కేసీఆర్‌ జన్మదినం.. హరిత పండుగ సంకల్పం

ఎంపీ సంతోష్‌కుమార్‌ ప్రారంభించిన గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌.. మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ నెల 17న సీఎం కేసీఆర్‌ పుట్టిన రోజు కానుకగా ఒకే…

Continue Reading →

మహబూబ్‌నగర్‌ జిల్లాలో 93.69 శాతం బతికిన హరితహారం మొక్కలు

మహబూబ్‌నగర్ జిల్లాలో తెలంగాణకు హరితహారం కింద నాటిన మొక్కలు 93.69 శాతం బతికాయని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావు తెలిపారు. ప్రతి శుక్రవారం హరిత హారం మొక్కలకు…

Continue Reading →