రక్తంతో నేలను దున్ని…స్వేదం తో సేద్యం చేసి..తన బతుకును అన్నం మెతుకుగా మార్చే..రైతన్నకు వందనాలు.. జాతీయ రైతుల దినోత్సవం…
వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని భద్రాచలం సీతారామ చంద్రస్వామి ఆలయంలో ఈనెల 27 నుంచి జనవరి 16 వరకు ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఆలయ ఈవో, వేదపండితులు,…
తిరుమల శ్రీనివాసుడి దర్శనానికి భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. శ్రీవేంకటేశ్వరుడి దర్శనానికి భక్తులతో అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. వైకుంఠ వెలుపల కిలోమీటరు మేర భక్తులు బారులుతీరారు. స్వామివారి…
ఈరోజు నుంచి హైదరాబాద్ నగరంలో జాతీయ పుస్తక ప్రదర్శన మొదలవుతున్నది. దీని కోసం వివిధ, రాష్ట్రాలు, జిల్లాల నుంచి కవులు, రచయితలు, పబ్లిషర్స్, సాహితీవేత్తలు, కళా పిపాసులు…
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో లలిత కళాపీఠం నిర్వహిస్తున్న మ్యాజిక్ సర్టిఫికెట్ కోర్సులో చేరడానికి విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఈనెల 31 వరకు స్వీకరిస్తున్నట్లు డైరెక్టర్ సామల…
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మూడు రోజుల పాటు వైఎస్సార్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నెల 23వ తేదీ నుంచి 25 వరకూ ఆయన జిల్లాలో వివిధ అభివృద్ధి…
ఆంధ్రప్రదేశ్ లో భారీగా డిప్యూటీ కలెక్టర్లు బదిలీ అయ్యారు. 45 మంది డిప్యూటీ కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.…
మంత్రి శ్రీనివాస్ గౌడ్ రవీంద్రభారతి ప్రాంగణంలో కర్ర సాము వర్క్ షాప్ లో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ..మహిళలకు ఆత్మరక్షణలో మెలకువలు నేర్పించేందుకు వర్క్షాపును ఏర్పాటు చేయడం…
గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, అరుణ ఫొటో స్టూడియో ఎండి నిమ్మల సతీష్ రాజ్యసభ సభ్యులు…
టీమిండియా వుమెన్ క్రికెటర్ మిథాలీరాజ్.. ఎంపీ సంతోష్కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియాలో భాగమయ్యారు. ఈస్ట్జోన్ డీసీపీ రమేష్ విసిరిన గ్రీన్ ఛాలెంజ్ను ఈ లెజెండరీ వుమెన్ క్రికెటర్…