ప్లాస్టిక్ వ్యర్థాలను నిర్మూలిద్దాం – తెలంగాణ స్టేట్‌ ఎలక్ట్రిసిటీ (పీఅండ్‌జీ) ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌

ప్లాస్టిక్‌ వ్యర్థాల నిర్మూలనకు తెలంగాణ స్టేట్‌ ఎలక్ట్రిసిటీ (పీఅండ్‌జీ) ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ నడుం బిగించింది. చెరువులు, సరస్సులు, ఉద్యానవనాలు, పరిసరాల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించేందుకు ముందుకు వచ్చింది.…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన వాటర్ మెన్ అఫ్ ఇండియా డాక్టర్ రాజేందర్ సింగ్

ప్రతిష్టాత్మంగా కొనసాగుతున్న గోదావరి జల యాత్ర లో భాగంగా ఈ రోజు ఖమ్మం లోని కవిత ఇంజనీరింగ్ కాలేజీ లో , జల సంరక్షణ మరియు సామజిక…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన వరల్డ్ ఫేమస్ డ్రమ్స్ శివమణి మరియు బాసిస్టు మోహిని డే

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా మాదాపూర్ లోని సీసీఆర్టీ లో మొక్కలు నాటిన వరల్డ్ ఫెమస్ డ్రమ్మిస్ట్…

Continue Reading →

పక్షిజాతుల మనుగడకు ముప్పు

‘స్టేట్‌ ఆఫ్‌ ఇండియాస్‌ బర్డ్స్‌ 2020’ నివేదికలో వెల్లడి దేశంలోని పక్షిజాతుల మనుగడకు ముప్పువాటిల్లుతున్నది. 50 శాతానికిపైగా పక్షుల జాతులు దీర్ఘకాలిక ప్రమాదంలో ఉన్నాయని, మరో 146…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన ఇన్ఫోసిస్ వైస్ ప్రెసిడెంట్ కిరణ్ కూచిభొట్ల

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఈరోజు ఇన్ఫోసిస్ హైదరాబాద్ సెంటర్ హెడ్ బొడ్డుపల్లి రఘు ఇచ్చిన ఛాలెంజ్ ను తక్షణమే స్వీకరించి ఇన్ఫోసిస్ హైదరాబాద్ ప్రాంగణంలో…

Continue Reading →

గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న ఇన్ఫోసిస్‌ హైదరాబాద్‌ సెంటర్‌ హెడ్‌ బొడ్డుపల్లి రఘు

రాజ్యసభ సభ్యులు సంతోష్‌కుమార్‌ ప్రారంభించిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఇన్ఫోసిస్‌ హైదరాబాద్‌ సెంటర్‌ హెడ్‌ రఘు బొడ్డుపల్లి ఈ రోజు మొక్కలు నాటారు. సైబరాబాద్‌ పోలీస్‌…

Continue Reading →

పరిశ్రమలకు ఏపీ ప్రభుత్వం అండగా నిలుస్తోంది : పరిశ్రమల, ఐటీ, వాణిజ్య శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి

విశాఖలోని నోవాటెల్‌ హోటల్‌లో యునైటేడ్‌ నేషన్స్‌ ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌(యుఎన్‌ఐడీఓ), డిపార్ట్‌మెంట్‌ ఫర్‌ ప్రమోషన్‌ ఆఫ్‌ ఇండస్ట్రియల్‌ ఇంటర్నల్‌ ట్రేడ్‌(డీపీఐఐటీ)తో మంగళవారం జరిగిన అవగాహన సదస్సులో పర్యాటక…

Continue Reading →

గ్రీన్ ఇండియా చాలేంజ్ నాదర్గుల్ గ్రామం అంగన్ వాడి –5 లో మొక్కలు నాటిన రాష్ట్ర పుడ్ కమీషన్ సభ్యులు కొంతం గోవర్ధన్ రెడ్డి

ఈ రోజు గౌ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమారు చేపట్టిన ప్రతిష్టాత్మకమైన గ్రీన్ ఇండియా చాలేంజ్ ను స్వీకరించి నాదర్గుల్ గ్రామం రంగారెడ్డి జిల్లా లోని…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ కోటి

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా నేడు గచ్చిబౌలి లోని హిల్ రిడ్జ్ విల్లాస్ లో అచ్చంపేట ఎమ్మెల్యే…

Continue Reading →

టీడీపీ ఎమ్మెల్సీల ఢిల్లీ పర్యటన రద్దు !

శాసన మండలి రద్దుపై ఫిర్యాదు చేసేందుకు టీడీపీ ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులు తలపెట్టిన ఢిల్లీ పర్యటన రద్దయినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ముందుగా అనుకున్న ప్రకారం ఎమ్మెల్సీలు…

Continue Reading →