కర్నూలు పర్యటనకు ఏపీ సీఎం వైఎస్ జగన్‌

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం కర్నూలు జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. పర్యటనలో భాగంగా ఇటీవల కరోనాతో ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి కుటుంబాన్ని పరామర్శించనున్నారు. ఈ మేరకు సోమవారం…

Continue Reading →

ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో సీఎం వైఎస్‌ జగన్‌ భేటీ

నూతన సంవత్సరం సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. సుమారు 40 నిమిషాల పాటు ఇరువురు చర్చించారు. గవర్నర్‌తో భేటీ…

Continue Reading →

అట‌వీ శాఖ అధికారులు అంకితభావంతో ప‌ని చేయాలి: మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి

అటవీ సంపదను కాపాడేందుకు అటవీ శాఖ అధికారులు మరియు సిబ్బంది నిరంతరం శ్రమిస్తున్నారని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. అటవీ అధికారులు…

Continue Reading →

ఏపీలో దేవాలయాలకు జియో ట్యాగింగ్‌: డీజీపీ సవాంగ్‌

ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా దేవాలయాల విధ్వంసం కొనసాగుతుండటంతో పోలీసు శాఖ అప్రమత్తమయ్యింది. ఇందులో భాగంగా దేవాలయాలు, ప్రార్థనా మందిరాల దగ్గర నిరంతర నిఘా కొనసాగుతుందని డీజీపీ సవాంగ్ ప్రకటించారు.…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్క‌లు నాటిన న‌టుడు నోయెల్

నటుడు నోయెల్ సేన్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటారు. దేత‌డి హారిక ఇచ్చిన గ్రీన్ ఛాలెంజ్‌ను స్వీక‌రించిన నోయెల్ శ‌నివారం శంషాబాద్‌లోని త‌న వ్య‌వ‌సాయక్షేత్రంలో…

Continue Reading →

మొక్క‌లు నాటిన మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ ఎంపీ మ‌న్నె శ్రీ‌నివాస్‌రెడ్డి

మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ ఎంపీ మ‌న్నె శ్రీ‌నివాస్ రెడ్డి గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్క‌లు నాటారు. త‌న జ‌న్మ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని స్వంత గ్రామం గురుకుంటాలో ఎంపీ మొక్క‌లు నాటారు.…

Continue Reading →

కొత్త సచివాలయ నిర్మాణానికి పర్యావరణ అనుమతులు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించనున్న నూతన సచివాలయ భవన నిర్మాణ ప్రాజెక్టుకు కేంద్ర అటవీశాఖ పర్యావరణ అనుమతులు మంజూరు చేసింది. పాత సెక్రటేరియట్‌ కాంప్లెక్స్‌లో దశాబ్దాలుగా ఉన్న…

Continue Reading →

మధిర మాజీ ఎమ్మెల్యే కట్టా వెంకటనర్సయ్య కన్నుమూత

మధిర మాజీ ఎమ్మెల్యే కట్టా వెంకటనర్సయ్య (87) అనారోగ్యంతో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.…

Continue Reading →

ఏపీ ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి మృతి

కరోనాతో ఏపీ ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి కన్నుమూశారు. హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందారు.గత నెల 13న కరోనాతో ఆస్పత్రిలో చేరిన ఆయన అప్పటి…

Continue Reading →

దేశ ప్ర‌జ‌ల‌కు రాష్ట్ర‌ప‌తి, ప్ర‌ధాని నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు

దేశ ప్ర‌జ‌ల‌కు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌, ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు తెలిపారు. నూత‌న సంవ‌త్స‌రంలో దేశం పురోగ‌తిలో ముందుకు వెళ్తుంద‌ని ఆశిస్తున్న‌ట్లు రాష్ర్ట‌ప‌తి…

Continue Reading →