మీకు, మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు..

ఈ నూతన సంవత్సరం… మీ జీవితంలో సుఖసంతోషాలు నింపాలని కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు.. నూతన సంవత్సర శుభాకాంక్షలు..– ఎడిటర్, నిఘానేత్రం న్యూస్– అధ్యక్షులు, పర్యావరణ…

Continue Reading →

హాస్యవిలన్ నర్సింగ్‌ యాదవ్‌ కన్నుమూత

ప్రముఖ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌, హాస్యవిలన్‌ నర్సింగ్‌యాదవ్ ‌(52) గురువారం రాత్రి కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆయన మూత్రపిండాల సమస్య(క్రానిక్‌ కిడ్నీ డిసీజ్‌)తో బాధపడుతున్నారు. రెండు రోజుల…

Continue Reading →

రేపు అరుణ్‌ సాగర్‌ విశిష్ట పురస్కారాలు

ప్రఖ్యాత కవి, ప్రముఖ పాత్రికేయుడు అరుణ్‌సాగర్‌ విశిష్ట పురస్కారాలను హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో శనివారం అందించనున్నారు. విశిష్ట పాత్రికేయ పురస్కారాన్ని సాక్షి దినపత్రిక ఎడిటర్‌ వర్ధెల్లి మురళికి,…

Continue Reading →

స్ఫూర్తిని రగిలిస్తున్న గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌

గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ కార్యక్రమం మొక్కలు నాటాలనే స్ఫూర్తిని రగిలిస్తున్నదని ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు పేర్కొన్నారు. మొక్కలు నాటి, వాటిని పరిరక్షించడం ద్వారానే వాతావరణ…

Continue Reading →

ఏపీ నూతన సీఎస్‌గా ఆదిత్యనాథ్‌ దాస్‌ బాధ్యతలు

ఆంధ్రప్రదేశ్‌ నూతన సీఎస్‌గా ఆదిత్యనాథ్‌ దాస్ గురువారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు ఛీప్‌ సెక్రటరీగా అవకాశం కల్పించినందుకు చాలా సంతోషంగా ఉందని ఆదిత్యనాథ్‌…

Continue Reading →

టీటీడీ ఎస్‌వీబీసీ ట్రస్టుకు రిలయన్స్‌ సంస్థ విరాళం

టీటీడీ ఎస్‌వీబీసీ ట్రస్టుకు రిలయన్స్‌ సంస్థ భారీ విరాళాన్ని అందజేసింది. ఒక కోటి లక్ష రూపాయలను రిలయన్స్‌ సంస్థ ఎస్‌వీబీసీ ట్రస్టుకు విరాళంగా ఇచ్చింది. ఈ మేరకు…

Continue Reading →

ఏపీ హైకోర్టు సీజేగా ఏకే గోస్వామి

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఏకే గోస్వామి నియామకమయ్యారు. కేంద్ర న్యాయశాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన సిక్కిం హైకోర్టు జడ్జిగా…

Continue Reading →

ఆంధ్రప్రదేశ్‌లోని దేవాలయాల్లో విగ్రహాల విధ్వంసంపై ఏపీ సీఎం జగన్ సీరియస్‌

ఆంధ్రప్రదేశ్‌లోని దేవాలయాల్లో విగ్రహాల విధ్వంసంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సీరియస్‌ అయ్యారు. ఇటీవల విజయనగరం జిల్లా రామతీర్థం క్షేత్రంలో జరిగిన ఘటనపై సీఎం స్పందించారు.…

Continue Reading →

ఇస్రో చైర్మన్ కే శివన్‌ పదవీకాలం పొడిగింపు

ఇస్రో చైర్మన్‌ కే శివన్‌ మరో ఏడాదిపాటు పదవిలో కొనసాగనున్నారు. ఆయన పదవీకాలం వచ్చే జనవరి 14తో ముగియాల్సి ఉండగా కేంద్రం మరో ఏడాది పొడిగించింది. పదవీకాలం…

Continue Reading →

ఏపీలో కొత్తగా 349 కరోనా పాజిటివ్ కేసులు

ఏపీలో గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 349 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వైరస్‌ బారినపడిన వారిలో 472 మంది కోలుకున్నారు. నలుగురు ప్రాణాలు కోల్పోయారు.…

Continue Reading →