ఏపీ ఫిష్‌ ఫీడ్‌ క్వాలిటీ కంట్రోల్‌ కమిటీ ఏర్పాటు

ఫిష్‌ ఫీడ్‌ క్వాలిటీ కంట్రోల్‌ కమిటీని ఏర్పాటు చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చైర్మన్‌గా శ్రీవెంకటేశ్వర వెటర్నరీ సైన్స్‌ విశ్వవిద్యాలయం డీన్‌. 13 మంది…

Continue Reading →

గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ లో భాగంగా మొక్కలు నాటిన ప్రగ్యాజైస్వాల్‌

గ్రీన్‌ ఇండియాచాలెంజ్‌ మహోద్యమంలా కొనసాగుతోంది. పచ్చదనాన్ని పెంపొందించాలనే లక్ష్యంతో  ఎంపీ సంతోష్‌కుమార్‌ ఆరంభించిన ఈ కార్యక్రమంలో సినీ ప్రముఖులంతా భాగమవుతున్నారు. గ్రీన్‌ ఇండియాచాలెంజ్‌లో మంగళవారం కథానాయిక ప్రగ్యాజైస్వాల్‌…

Continue Reading →

వృక్షవేదం పుస్తకం అద్భుతం : మంత్రి కేటీఆర్‌

వృక్షవేదం పుస్తకం అద్భుతంగా ఉందని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ ఎంపీ జోగినపల్లి సంతోశ్‌ కుమార్‌ను అభినందించారు. మంగళవారం  ప్రగతిభవన్‌లో మంత్రులు కేటీఆర్‌, శ్రీనివాస్‌గౌడ్‌తోపాటు వరంగల్‌…

Continue Reading →

ఏపీలో రైతులకు రైతుభరోసా నిధులు విడుదల చేసిన సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు తీపి కబురు చెప్పింది. వైఎస్‌ రైతుభరోసా నగదు, పీఎం కిసాన్‌ మూడో విడుత నిధులతోపాటు నివర్‌ తుపాన్‌ పంట నష్టాన్ని అర్హులైన రైతుల…

Continue Reading →

జాతీయ సహకార బ్యాంకుల సమాఖ్య చైర్మన్‌గా టెస్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్‌రావు

జాతీయ సహకార బ్యాంకుల సమాఖ్య చైర్మన్‌గా టెస్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్ రావు ఎన్నికయ్యారు. దేశంలోని 34 రాష్ట్ర సహకార బ్యాంకుల సమాఖ్యల చైర్మన్లు రవీందర్‌రావును ఎన్నుకున్నారు.…

Continue Reading →

అవినీతి నిరోధ‌క శాఖ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్‌గా జే పూర్ణ‌చంద‌ర్‌రావు

తెలంగాణ రాష్ట్రంలో ఇద్ద‌రు ఐపీఎస్ అధికారుల‌కు ప‌దోన్న‌తులు ల‌భించాయి. డీజీపీ హోదాలో ప్రింటింగ్‌, స్టేష‌న‌రీ క‌మిష‌న‌ర్‌గా ఎం. గోపీకృష్ణ నియామ‌కం అయ్యారు. తెలంగాణ స్పెష‌ల్ ప్రొటెక్ష‌న్ ఫోర్స్(ఎస్పీఎఫ్)…

Continue Reading →

ఏపీలో నేడు రైతుల ఖాతాల్లోకి వైఎస్సార్‌ రైతు భరోసా నిధులు

ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వైఎస్సార్‌ రైతు భరోసా పథకం నిధులు మంగళవారం రైతుల ఖాతాల్లో జమకానున్నాయి. అలాగే నివర్‌ తుఫాను పరిహారం, ఇన్‌పుట్ సబ్సిడీ…

Continue Reading →

స్టాఫ్‌ సెలె‌క్షన్‌ కమి‌షన్ (ఎస్సెస్సీ) ఉద్యో‌గా‌లకు ఉచిత శిక్షణ

స్టాఫ్‌ సెలె‌క్షన్‌ కమి‌షన్‌ (ఎ‌స్సెస్సీ) ఉద్యో‌గా‌లకు సిద్ధమయ్యే మైనార్టీ అభ్యర్థు‌లకు మైనార్టీ స్టడీ సర్కిల్‌ అండ్‌ కెరీర్‌ కౌన్సిలింగ్‌ సెంటర్‌ ఉచితంగా శిక్షణ ఇవ్వనుంది. కేంద్ర ప్రభుత్వంలోని…

Continue Reading →

నేటి నుంచి 15 రోజుల పాటు ఇళ్ల పండగ: సీఎం జగన్‌

సొంతిల్లు లేని పేదల కష్టాలను పాదయాత్రలో కళ్లారా చూశానని, ఆ కారణం చేతనే ఇంత పెద్ద ఎత్తున ఇళ్ల పట్టాల పంపిణీకి శ్రీకారం చుట్టినట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్…

Continue Reading →

దక్షిణాది సూపర్‌ స్టార్‌ ర‌జనీకాంత్‌కు తీవ్ర అస్వ‌స్థ‌త‌

దక్షిణాది సూపర్‌ స్టార్‌ ర‌జనీకాంత్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రజనీకాంత్‌ హైబీపీతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ‘అన్నాత్తే’ సినిమా షూటింగ్‌ నిమిత్తం ఆయన ఇటీవలే హైదరాబాద్‌కు…

Continue Reading →