రాష్ట్ర మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దేశ ప్రజలకు ట్విట్టర్ ద్వారా సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. రంగురంగుల ముగ్గులతో ప్రతి ఇంటి లోగిలి కళకళలాడాలనీ, వాటి…
నిర్భయ గ్యాంగ్రేప్ నిందితుల క్షమాభిక్ష పిటిషన్ను ఢిల్లీ ప్రభుత్వం తిరస్కరించింది. పిటిషన్ను తిరస్కరిస్తున్నట్లు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా వెల్లడించారు. నిర్భయ దోషుల డెత్ వారెంట్…
కృష్ణా జిల్లా గుడివాడలో మంత్రి కొడాలి నాని ఆధ్వర్యంలో గుడివాడ లింగవరం రోడ్ కె కన్వెన్షన్లో సంక్రాంతి సంబరాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. సంక్రాంతి వేడుకలకు ముఖ్యమంత్రి వైఎస్…
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా నేడు అమలాపురం లో మొక్కలు నాటిన ప్రముఖ పారిశ్రామికవేత్త సురేందర్ రావు. రాజ్యసభ…
రాజ్యసభ సభ్యులు శ్రీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా మూడు మొక్కలు నాటిన వరద కృష్ణ దాస్ ప్రభు…
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా నేడు సూర్యాపేట జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో మొక్కలు నాటిన ఎస్పీ…
కేరళ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. సీఏఏ (సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్)కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయించింది. ఇది వరకే కేరళ అసెంబ్లీలో పార్టీలకతీతంగా…
ప్రజలకు ప్రయోజనం కలిగించే విధంగానే సహజ సరిహద్దు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు అన్ని అంశాల్లో ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వ్యవహరించాలని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కె.చంద్రశేఖర్ రావు,…