ఇవాళ రాజమండ్రి నుంచి పోలవరం పరిరక్షణ యాత్రకు సీపీఐ రాష్ట్ర బృందం పిలుపునిచ్చింది. కాగా ఈ యాత్రను అనుమతి లేదంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణను రాజమండ్రిలోని హోటల్లో పోలీసులు…
ప్రముఖ కవి దేవీప్రియ మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. కవిగా, రచయితగా, కార్టునిస్టుగా సామాజిక చైతన్యాన్ని పెంపొందించేందుకు కృషి చేశారని సీఎం కొనియాడారు. ఆయన…
కామారెడ్డి పట్టణ సీఐ జగదీశ్తో పాటు మరో వ్యక్తిని అవినీతి నిరోధకశాఖ అధికారులు శుక్రవారం రాత్రి అరెస్టు చేశారు. క్రికెట్ బెట్టింగ్ కేసులో అవినీతికి పాల్పడిన కామారెడ్డి…
మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహారావు శతాబ్ది ఉత్సవాలు జరుగుతున్న వేళ ఆయన స్మారక స్టాంప్ను విడుదల చేయాలని రాష్ట్రపతి రామ్నాథ్కోవింద్కు సీఎం కేసీఆర్ లేఖ రాశారు.…
కామారెడ్డి సర్కిల్ ఇన్స్పెక్టర్ జగదీశ్ నివాసంపై అవినీతి నిరోధకశాఖ అధికారులు శుక్రవారం రైడ్ చేశారు. అవినీతి ఆరోపణలపై ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. నిజామాబాద్ ఏసీబీ డీఎస్పీ…
పవిత్రమైన తుంగభద్ర పుష్కరాలను శుక్రవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. అనంతరం సంకల్భాగ్ ఘాట్ వద్ద సీఎం జగన్ ప్రత్యేక పూజలు నిర్వహించి,…
చిత్తూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే సత్యప్రభ (65) కన్నుమూశారు. అనారోగ్యంతో బెంగళూరులోని వైదేహి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె గురువారం రాత్రి గుండెపోటుకు గురై తుదిశ్వాస…
కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (సీపీసీబీ)లో కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్లైన్లో…
రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోశ్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఉద్యమంలా కొనసాగుతోంది. సంతోశ్ కుమార్ పిలుపు మేరకు పలు రంగాల ప్రముఖులు విరివిగా మొక్కలు…
ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 1,236 మందికి కరోనా పాజిటివ్గా తేలింది. గత 24 గంటల్లో 9 మంది మృత్యువాత పడినట్లు ఆ రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ తన బులెటిన్లో పేర్కొన్నది.…









