నెల్లూరులోని మ్యూజిక్, డ్యాన్స్ ప్రభుత్వ పాఠశాలకు డాక్టర్ ఎస్పీ బాల సుబ్రమణ్యం పేరు పెట్టడం పట్ల ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ హర్షం వ్యక్తం చేశారు. తన…
ఏపీలో గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 1,031 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,65,705కు…
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 30 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ మేరకు సమావేశాలపై నోటిఫికేషన్ గురువారం విడుదలయ్యింది. డిసెంబర్…
నివర్ తుఫాన్ పుదుచ్చేరి సమీపాన తీరాన్ని తాకింది. తమిళనాడు ఉత్తర తీర ప్రాంతం, పుదుచ్చేరి వాయువ్య దిశగా కదులుతోంది. దీంతో ఉత్తర తమిళనాడు, దక్షిణాంధ్ర, రాయలసీమ బెంగుళూరు,…
అవినీతి కేసులో అరస్టైన కామారెడ్డి సీఐ జగదీష్ బ్యాంక్ లాక్ర్లో అధికారులు భారీగా నగదును గుర్తించారు. నిజామాబాద్ కంఠేశ్వర్ యాక్సిస్ బ్యాంకు లాకర్లో నగదు, బంగారం, ఆస్తి…
రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ కొత్త పుంతలు తొక్కుతూ… ఉద్యమంలా ముందుకు సాగుతోంది. తాజాగా ఈ ఛాలెంజ్ని బ్లాక్ బస్టర్ డైరెక్టర్…
తిరుమల పర్యటనలో భాగంగా భారత రాష్ట్రపతి రామ్నాథ్ గోవింద్ మంగళవారం ఉదయం ఏపీకి చేరుకున్నారు. రేణిగుంట ఎయిర్పోర్ట్లో ఆయనకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, గవర్నర్ బిశ్వభూషణ్…
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం దూరవిద్యాకేంద్రం ద్వారా నిర్వహిస్తున్న వివిధ కోర్సుల వార్షిక పరీక్షల షెడ్యూల్ విడుదలయ్యింది. పరీక్షలను డిసెంబర్ 7 నుంచి 18 వరకు నిర్వహించనున్నట్లు…
రేపు ఉదయం 10:40 గంటలకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తిరుపతి చేరుకుంటారని, మధ్యాహ్నం 3 గంటలకు తిరుగు ప్రయాణమవుతారని చిత్తూరు జిల్లా కలెక్టర్ భరత్గుప్తా తెలిపారు. ఉదయం…
ఆంధ్రప్రదేశ్లో పలువురు ఐఏఎస్, ఐఆర్ఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీగా ఎం.వి.శేషగిరిబాబు, ఏపీఐఐసీ వైస్ చైర్మన్, ఎండీగా…









