జీడిమెట్ల పారిశ్రామికవాడలోని కంపెనీలో అగ్ని ప్రమాదం

జీడిమెట్ల పోలీస్టేషన్‌ పరిధిలోని పారిశ్రామికవాడ ఫేస్‌-4లోని హైటెక్‌ అలుకాస్ట్‌ ప్రైవేట్‌ లిమిటె కంపెనీలో అగ్ని ప్రమాదం జరిగింది. సెలవు దినం కావడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం…

Continue Reading →

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కన్నుమూత

నాగార్జునసాగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య (64) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఇవాళ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది…

Continue Reading →

ఏపీలో కొత్తగా 381 కరోనా పాజిటివ్ కేసులు

ఏపీలో కరోనా మహమ్మారి తగ్గింది. నిన్నటితో పోలిస్తే పాజిటివ్‌ కేసులు సగానికి పడిపోయాయి. ఇవాళ రాష్ట్రంలో కొత్తగా కేవలం 381  కొవిడ్‌-19 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వైరస్‌…

Continue Reading →

ఇవాళ్టి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గంటలకు ప్రారంభం కానున్న సమావేశాల్లో ప్రభుత్వం పలువురి సంతాప తీర్మానాలు ప్రవేశపెట్టనుంది. అనంతరం బీఏసీ సమావేశం…

Continue Reading →

ఏపీ మంత్రి పేర్నినాని పై దుండగుడి హత్యాయత్నం

కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంలో ఆంధ్రప్రదేశ్ సమాచార శాఖ మంత్రి పేర్ని నానిపై హత్యాయత్నం జరిగింది. మంత్రి తన ఇంట్లో ఉండగానే ఓ దుండగుడు… తాపీతో ఆయనపై…

Continue Reading →

కామారెడ్డి సీఐ జగదీశ్‌ అక్రమాల వ్యవహారంలో రోజుకో విషయం వెలుగులోకి

కామారెడ్డి సీఐ జగదీశ్‌ అక్రమాల వ్యవహారంలో రోజుకో విషయం వెలుగులోకి వస్తోంది. జగదీశ్‌ అక్రమాస్తులకు సంబంధించి వారం రోజులుగా ఏసీబీ అధికారుల విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే నిజామాబాద్‌…

Continue Reading →

ఏపీలోని మూడు జిల్లాల్లో సీఎం జగన్‌ ఏరియల్‌ సర్వే

నివర్‌ తుపాను ప్రభావంతో దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏరియల్‌ పర్యటనకు బయలుదేరారు. శనివారం ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నుంచి…

Continue Reading →

నేడు తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సమావేశం

కరోనా మహమ్మారి ప్రభావంతో తగ్గిన ఆదాయం, సిబ్బంది జీతభత్యాలు, ఆలయాల నిర్వహణకు నిధులు సమకూర్చుకోవడం వంటి కీలక అంశాలే ఎజెండాగా తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సమావేశం…

Continue Reading →

ఏసీబీ వలలో ఇరిగేషన్‌ డీఈ మోహన్‌గాందీ

అవినీతి నిరోధక శాఖ వలకు ఇరిగేషన్‌ శాఖ డీఈ చిక్కాడు. అనంతపురం జిల్లా కేంద్రంలో ఓ మహిళ నుంచి రూ. 2 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ…

Continue Reading →

యశోద ఆసుపత్రిపై ఎందుకంత ప్రేమ?.. హైకోర్టు ఆగ్రహం

ప్రతిరోజూ 50 వేల కరోనా పరీక్షలు, వారానికోసారి లక్ష పరీక్షలు చేయాలన్న తమ ఆదేశాలను అమలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రజారోగ్య విభాగం సంచాలకుడు డాక్టర్‌ శ్రీనివాసరావుపై…

Continue Reading →