తెలంగాణ విత్త‌న సంస్థ‌కు ఉత్తమ అవార్డు

దేశంలోనే ఉత్తమ విత్తన ధృవీకరణ సంస్థ అవార్డ్‌ను తెలంగాణ రాష్ట్ర విత్తన ధృవీకరణ  సంస్థ అందుకుంది. ఇండియా సీడ్ అవార్డ్స్ లో విత్త‌నాభివృద్ధి సంస్థ ఎండీ కేశ‌వులు ఈ…

Continue Reading →

రూ.లక్ష లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన వీఆర్ఓ

రూ.లక్ష లంచం తీసుకుంటూ యాంటీ కరప్షన్ బ్యూరో (ఏసీబీ)కి చిక్కాడు విఆర్ఓ. విఆర్ఓ గంగాధర్ చిత్తూరు మదనపల్లి తహసీల్దార్ కార్యాలయంలో బసినికొండ విఆర్ఓ గా పనిచేస్తున్న గంగాధర్…

Continue Reading →

మాజీమంత్రి కమతం రాంరెడ్డి కన్నుమూత

టీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి కమతం రాంరెడ్డి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ తెల్లవారుజామున హైదరాబాద్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఉమ్మడి…

Continue Reading →

ఏసీబీకి చిక్కిన అవినీతి అధికారులు

లంచం తీసుకుంటూ ముగ్గురు అధికారులు వేర్వేరు చోట్ల ఏసీబీ అధికారులకి చిక్కారు. నల్లగొండ, యాదాద్రి భువనగిరి, ఆదిలాబాద్‌ జిల్లాల్లో ఈ ఘటనలు శుక్రవారం చోటుచేసుకున్నాయి. ఏసీబీ అధికారుల…

Continue Reading →

ఈ నెల 8న భారత్‌ బంద్‌ కు రైతు సంఘాల పిలుపు

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాటాన్ని తీవ్రం చేస్తున్న రైతు సంఘాలు ఈ నెల 8న భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చాయి. రైతులతో కేంద్ర ప్రభుత్వం జరుపుతున్న చర్చల్లో అనిశ్చితి…

Continue Reading →

ఏసీబీ వలలో ఏఎస్‌వో ప్రదీప్

ఆదిలాబాద్ చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ కార్యాలయంలో అసిస్టెంట్ స్టాటిస్టికల్ అధికారిగా పనిచేస్తున్న ప్రదీప్ కాంట్రాక్టర్ వద్ద నుంచి రూ .4,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టబడ్డాడు. ఆదిలాబాద్…

Continue Reading →

ఏపీ అసెంబ్లీకి కీలక బిల్లులు

ఏపీ అసెంబ్లీలో బుధవారం మంత్రులు పలు కీలక బిల్లులు ప్రవేశపెట్టారు. ఏపీ విద్యుత్‌ సుంకం సవరణ (ఏపీ ఎలక్ట్రిసిటీ డ్యూటీ అమెండ్‌మెంట్‌) బిల్లును మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి…

Continue Reading →

ఏపీలో కొత్తగా 663 కరోనా పాజిటివ్ కేసులు

ఏపీలో గత రెండురోజులతో పోలిస్తే ఇవాళ కరోనా పాజిటివ్‌ కేసులు స్వల్పంగా పెరిగాయి. కొత్తగా 663 కొవిడ్‌-19 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వైరస్‌ బారినపడిన వారిలో 1,159 …

Continue Reading →

చిత్తశుద్ధితో కాలుష్య నియంత్రణ

నేడు జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవ సందర్భంగా కరోనా వైరస్‌ మరో దఫా ఈ చలి కాలంలో విజృంభిస్తుందని భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీనికి వాయు కాలుష్యం కూడా…

Continue Reading →

ఏపీలో కొత్తగా 685 కరోనా పాజిటివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో గడచిన 24 గంటల్లో కొత్తగా 685 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని ఏపీ వైద్యారోగ్యశాఖ తెలిపింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య…

Continue Reading →