నూత‌న వ్య‌వ‌సాయ చ‌ట్టాలు రైతుల‌కు వ్య‌తిరేకం : మంత్రి కేటీఆర్

కేంద్రం తెచ్చిన వ్య‌వ‌సాయ చ‌ట్టాలు రైతుల‌కు వ్య‌తిరేక‌మ‌ని, ఆ చ‌ట్టాల వ‌ల్ల రైతుల‌కు భారీ న‌ష్టం క‌లుగుతుంద‌ని టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. …

Continue Reading →

పర్యావరణ రక్షణే పెద్ద సవాల్ : బాలీవుడ్ నటుడు సంజయ్ దత్

పర్యావరణం పట్ల అవగాహన, ప్రకృతిపట్ల ప్రేమ అందరిలో పెరగాలని బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ పిలుపునిచ్చారు. రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్ పుట్టిన రోజు సందర్భంగా,గ్రీన్‌ఇండియా ఛాలెంజ్‌లో…

Continue Reading →

తెలంగాణలో కొనసాగుతున్న భారత్‌బంద్‌

వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు పిలుపునిచ్చిన భారత్‌ బంద్‌‌ తెలంగాణలో కొనసాగుతోంది. బంద్‌కు అధికార టీఆర్‌ఎస్‌ పార్టీతో పాటు వామపక్షాలు మద్దతు తెలిపాయి. భారత్‌బంద్‌లో రాష్ట్రవ్యాప్తంగా ఆయా…

Continue Reading →

కామినేని కాలేజీకి రూ.10 లక్షలు జరిమానా విధించిన సుప్రీంకోర్టు

హైదరాబాద్‌లోని కామినేని అకాడమీ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ అండ్‌ రిసెర్చ్‌ సెంటర్‌(కేఏఎంఎస్‌ఆర్‌సీ)కు సుప్రీంకోర్టు రూ.10 లక్షలు జరిమానా విధించింది. ఓ విద్యార్థిని అడ్మిషన్‌ను తిరస్కరించి అకడమిక్‌ సంవత్సరం…

Continue Reading →

ఢిల్లీలో మళ్లీ పెరిగిన వాయు కాలుష్యం

దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం వాయు కాలుష్యం మళ్లీ పెరిగింది. ఉదయం 7గంటల ప్రాంతంలో గాలి నాణ్యత సూచీ (ఏక్యూఐ) 394 రికార్డింది. ఉదయం 8.30 గంటలకు…

Continue Reading →

చెట్లు నరకాలంటే ప్రభుత్వం అనుమతి తప్పనిసరి

విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ(వీఎంఆర్‌డీ) ఆధ్వర్యంలో మదురవాడ న్యాయ కళాశాల పనొరమ హిల్స్‌ వద్ద మొక్కలు నాటే కార్యక్రమాన్ని వైఎస్సార్‌సీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి, మంత్రి అవంతిశ్రీనివాసరావు…

Continue Reading →

ఏలూరు ఆస్ప‌త్రిలో బాధితులకు సీఎం వైఎస్‌ జగన్‌ పరామర్శ

ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని ఏలూరు ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ సోమ‌వారం ఉద‌యం వెళ్లారు. అంతుచిక్క‌ని వ్యాధితో బాధ‌ప‌డుతున్న బాధితుల‌ను జ‌గ‌న్ ప‌రామ‌ర్శించారు. వారి…

Continue Reading →

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కామారెడ్డి డీఎస్పీ లక్ష్మీనారాయణ అరెస్టు

కామారెడ్డి డీఎస్పీ లక్ష్మీనారాయణను ఏసీబీ అధికారులు ఆదివారం అరెస్టు చేశారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆయన్ను అరెస్టు చేసినట్టు ఏసీబీ డీజీ పూర్ణచందర్‌ తెలిపారు. నవంబర్‌ 21న…

Continue Reading →

రేపు ఏలూరు బాధితులను పరామర్శించనున్నఏపీ సీఎం

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ప్రజలు అస్వస్థతకు గురవ్వడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతున్నది. బాధిత కుటుంబాలను పరామర్శించడానికి రేపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెళ్లనున్నారు. రేపు…

Continue Reading →

కామారెడ్డి డీఎస్పీ లక్ష్మీనారాయణ ఇంట్లో ఏసీబీ అధికారుల సోదాలు

కామారెడ్డి డీఎస్పీ లక్ష్మీనారాయణ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. తిరుమలగిరిలోని ఆయన నివాసంలో నిన్న  సోదాలు నిర్వహించిన అధికారులు బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. క్రికెట్ బెట్టింగ్…

Continue Reading →